-KDCC బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన భవనాన్ని KDCC బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం సహకార సంఘం అధ్యక్షులు వాసు కునపరెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది.ఈ సందర్భంగా KDCC బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ, సహకార రంగం రైతులకు నిజమైన ఆర్థిక భరోసా కల్పించే బలమైన వేదికగా మారిందని తెలిపారు. ఉమ్మడి …
Read More »
Prajavartha Online Telugu News