Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

నగరంలో రెండు రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు

-మూడు లంక గ్రామాల నుంచి 228 మంది తరలింపు -వసతి, భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది -రాజమండ్రి ఆర్డీవో పర్యవేక్షణలో తరలింపు – కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి ఎగువ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా మూడు లంక గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం రాత్రి …

Read More »

రాజమహేంద్రవరంలో రెండు పునరావాస కేంద్రాలు

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నది కి వరదలు హెచ్చరికలు నేపథ్యంలో రాజమహేంద్రవరంలో రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బ్రిడ్జిలంక , కేదారి వారిలంక, వెదురులంక లకు చెందిన 228 మందిని తరలించడం జరిగింది

Read More »

విజయవాడ లో ముంపు బారిన పడిన లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ధైర్యం చెబుతూ స్వయంగా భోజనం, త్రాగునీటిని అందిస్తున్న.. మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని కొన్ని లోతట్టు  ప్రాంతాలు నీట మునగటం వలన ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఇది చాలా బాధాకరమైన విషయమని, ముంపు బాధితులను ప్రభుత్వాన్ని విధాలు ఆదుకుంటుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ నగరంలోని వరద ముంపుకు గురైన విద్యాధరపురం, కబేల సెంటర్ లోని లోతట్టు ప్రాంతాలను సందర్శించి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని ఆ ప్రాంత వరద బాధితులకు ఆహార …

Read More »

దుకాణములు, వ్యాపార సంస్థలన్నీ కార్మిక శాఖ లైసెన్సులు పొందాలి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలోని దుకాణములు, వాణిజ్య, వ్యాపార, సంస్థలు, మోటార్ రావాణా వాహన యాజమాన్యాలు, భవన మరియు ఇతర నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టు లేబర్ ని వినియోగించే కాంట్రాక్టర్లు, PRINCIPAL ఎంప్లాయర్లు అంతర్రాష్ట్ర వలస కార్మికులను వినియోగించే సంస్థలు యజమానులు విధిగా కార్మిక చట్టాల కింద వెంటనే ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ చట్టం 2015 కింద రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొంది ఉండాలని తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిక్ ఇన్చార్జి ఆఫీసర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, రాజమహేంద్రవరం …

Read More »

మూడో రోజు జిల్లా నుండి విజయవాడ కు పంపిన ఆహార పదార్ధాలు  కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉదారత చాటుతూ, స్వచ్ఛందంగా స్పందించి ముందుకు వచ్చిన వ్యక్తులకు, కాంట్రాక్టర్లకి ,  పారిశ్రామిక వేత్తలకు , విద్యా సంస్థలకు, స్వచ్ఛంధ సంస్థలకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పారిశ్రామిక దాతలు సామాజిక బాధ్యతగా స్పందించిన పారిశ్రామివేత్తలు కంపెనీ ప్రతినిధులకు ఈ సందర్భంలో ప్రత్యేక కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు స్పందించి జిల్లా యంత్రాంగం …

Read More »

అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులతో జిల్లాలో విస్తారంగా కురుస్తున్న అధిక వర్షపాతం, గోదావరి నది చేరుతున్న వరదా నీరు నేపధ్యంలో ముందస్తు జాగ్రత్తలు పై ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో జి నరసింహులు, కె ఆర్ ఆర్ సి ఎస్ డీ సి ఆర్ కృష్ణ …

Read More »

రైతుల అగ్రిబిజినెస్ కన్సార్టియం ప్రోత్సహం అందించే ప్రక్రియ చేపట్టాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ”ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్” రైతులు, చిన్న రైతుల అగ్రిబిజినెస్ కన్సార్టియం (SFAC) ప్రోత్సహం అందించే ప్రక్రియ చేపట్టాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ వి వి ఎస్ మూర్తి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో ఎఫ్ పి వో ల ప్రమోషన్ కోసం సహాయాన్ని అందించే ప్రక్రియ పై సమన్వయ శాఖల అధికారు లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వక్తలు మాట్లాడుతూ, వ్యవసాయ రంగం, రైతు ఉత్పత్తిదారుల సంస్థ పురోగతి లక్ష్యంగా …

Read More »

నగర అభివృద్దే లక్ష్యంగా వంద రోజులు కార్యాచరణ ప్రణాళిక..

–  ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను చేపట్టి అమలు చేయడం జరుగుతుంది. – తొలి దశలో మూడు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. -ప్రతి ఇంటికి త్రాగునీటి కొళాయి లక్ష్యంగా ఇంటింటి సర్వే చేపట్టాం. -2027 లో జరుగునున్న గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికులకు సౌకర్యాలు కల్పన దిశగా కార్యాచరణ. -నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర అభివృద్దే లక్ష్యంగా వంద రోజులు కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను చేపట్టి అమలు చేయడం జరుగుతుందని నగరపాలక …

Read More »

12 అంశాల ప్రాతిపదికన అభివృద్ది సామర్ధ్య ప్రణాళిక

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సందర్భంగా సిపివో/ జాయింట్ డైరెక్టర్ ఎల్. అప్పలకొండ మాట్లాడుతూ, వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 దిశగా 2024-29 జిల్లా కార్యాచరణ ప్రణాళిక మేరకు 12 అంశాల ప్రాతిపదికన అభివృద్ది సామర్ధ్య ప్రణాళికలను సిద్ధం చేసుకుని అమలు దిశగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. రాష్ట్ర స్థాయి లో జరిగిన వర్క్ షాప్ లో ఆమేరకు రాష్ట్ర స్థాయి లో అమలు చెయ్యాలి వాటిపై అవగాహన కల్పించటం జరిగిందన్నారు. అదే విధంగా జిల్లా స్థాయిలో కూడా ఆయా శాఖలు నివేదిక …

Read More »

ప్రతి నెల చివరి శనివారం పౌర హక్కుల దినం సందర్శన ఉండాలి

-ఎస్సీ ఎస్టీ కేసుల పై కేసులవారీగా నివేదిక అందజేయాలి -పోస్టుల భర్తీల విషయంలో రోస్టర్ పాయింట్ ను కచ్చితంగా పాటించాలి -త్వరలో ప్రజాప్రతినిధులతో డివిఎంసి కమిటీ సమావేశం నిర్వహిస్తాం – కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : పి ఓ ఏ యాక్ట్ అమలు , మహిళల భద్రత ప్రాధాన్యత – ఎస్పికిషోర్ ఎస్సి ఎస్టీ లపై అఘాయిత్యాల నివారణ చట్టం అమలు చేస్తున్న తీరు, పెండింగ్ అంశాల పై కేసుల వారీగా సమగ్ర వివరాలు అందచేయాలని జిల్లా విజిలెన్స్ …

Read More »