Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

పేదవాని ఆకలి తీర్చేందుకు రు. 5 రూపాయలకే భోజన సౌకర్యం

– నగరంలో కోరి సెంటర్, జి జి హెచ్, సుబ్రహ్మణ్యం మైదానం లలో పునః ప్రారంభించిన అన్న క్యాంటీన్లు. –  అన్న క్యాంటీన్ ప్రారంభించిన –  జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, –  నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరంలో నేడు మూడు అన్న క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సుబ్రహ్మణ్యం మైదానం ఆవరణలోని అన్నా క్యాంటీన్ ను కలెక్టర్ పి. ప్రశాంతి.. నగర …

Read More »

సమీకృత రోడ్డు ప్రమాద డేటాబేస్ సమర్థవంతంగా నిర్వహించాలి

-జిల్లాలో రహదారి ప్రమాదా లను నివారించేందుకు పటిష్ట మైన కార్యచరణను అమలు చేయండి. – హెల్మెట్ ధారమ తప్పనిసరిగా వాహన ఛోదకులు వినియోగించే విధంగా చర్యలు – జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన కార్యచరణ రూపొందించడం, భద్రతా ప్రమాణాలను సమర్థవంతంగా అమలు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జిల్లా …

Read More »

సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత రాజమహేంద్రవరం పరిధిలోని అందరి న్యాయమూర్తులతో మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లోని ఇతర న్యాయమూర్తులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం లో అందరి న్యాయమూర్తులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 14 వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో సివిల్ కేసులు, రాజీయోగ్యమైన క్రిమినల్ కేసులు, మోటారు వాహనాల యాక్సిడెంట్, చెక్ బౌన్స్ …

Read More »

ఘనంగా నిర్వహించిన ప్రపంచ ఆదివాసి దినోత్సవం

-ఆర్ట్స్ కాలేజి నుంచి కంబాల చెరువు వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ -మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నది కంటే.. ఏమి సాధించాం అన్నదే ముఖ్యం – ఆదిశగా  గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని భవిష్యత్ తరాలుకు ఆదర్శంగా నిలవాలి. -కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్న దాని కంటే.. ఏమి సాధించాం అన్నదే ముఖ్యమని, ఆదిశగా  గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను …

Read More »

బిందు సేద్యం యూనిట్స్ కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానం

-నమోదు కోసం రైతు సేవా కేంద్రాలను సంప్రదించండి -జిల్లా లక్ష్యం 9 వేల హెక్టార్లు .. రాయితీ ద్వారా 6యూనిట్స్ స్థాపన – పధక సంచాలకులు అడపా దుర్గేష్ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : భూగర్భ జలాలు అడుగంటిన తరుణంలో బిందు సేద్యముతో తక్కువ నీటితో ఎక్కువ నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చునని ఏపి – ఎమ్ఐపి ప్రాజెక్టు డైరక్టర్ అడపా దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిందు సేద్యం విధానంలో నీటితో కరిగే ఎరువులను ఫెర్టిగేషన్ విధానం ద్వారా …

Read More »

తూర్పు గానుగూడెం 2019 పాప మిస్సింగ్ కేసు పై తక్షణ చర్యలకి ఆదేశం

– చట్ట వ్యతిరేకంగా చిన్నారిని పెంచుకుంటున్న వారి నుంచి పాపను చైల్డ్ కేర్ హోమ్ కు తరలింపు – ఘటన లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయిన ఏఎన్ఎం లు  చిక్కాల అనురాధ, పేకల గంగమ్మ లపై ఎఫ్ ఐ ఆర్ నమోదు – తక్షణం విధుల నుంచి తొలగిస్తూ , శాఖా పరమైన చర్యల కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాలు జారీ – చట్టబద్ధత కు లోబడి, ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు పిల్లల దత్తత తీసుకోవాలి.. – ఇటువంటి ఘటనల్లో పాల్గొన్న …

Read More »

గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై  ముందస్తు కార్యాచరణ జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే 2027 పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని, అందుకు అనుగుణంగా ముందస్తు కార్యాచరణతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఇప్పటి నుంచే ఏర్పాట్ల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గోదావరి పుష్కర ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణలో భాగంగా ట్రాఫిక్ , రైల్వే , బస్సు ప్రయాణికులు, పుష్కర్ ఘాట్స్ అభివృద్ధి తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో …

Read More »

మానసిక రుగ్మతల తో బాధపడుతున్న వారికి చికిత్స

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మానసిక రుగ్మతల తో బాధపడుతున్న వారికి చికిత్స గురించి సంబంధిత అధికారుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు  మాట్లాడుతూ మానసిక రుగ్మతల తో ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకలు గురించి, ఈ విభాగంలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు మరియు ఇతర వివరాలను గురించి సదరు …

Read More »

బాల కార్మిక వ్యవస్థను సంపూర్ణ నిర్మూలన లక్ష్యంగా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేయాలి.

-చైల్డ్ లైన్ 1098 లేదా 9492555064, 9492555065, 9492555066, 9492555067 ఫిర్యాదు చేయండి -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ ప్రదేశాల్లో బాల కార్మికులు గా పని చేస్తున్న వారిని గుర్తించే విధంగా ముమ్మర తనిఖీలను చేపట్టి ఆయా యాజమాన్యాలపై, వ్యక్తులు పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై జిల్లా స్థాయి టాస్క్ …

Read More »

వ్యవసాయ ప్రాథమిక రంగంపై సమీక్షా కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యయసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆచరణ లో చూపాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో వ్యయసాయ , అనుబంధ ప్రాథమిక రంగాల పురోగతి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, మార్గదర్శకాలు జారీ చెయ్యడం జరిగిందన్నారు. ఆయా మార్గదర్శకాలు మేరకు …

Read More »