Breaking News

Tag Archives: rajamendri

పారా లీగల్ వాలంటీర్ల ద్వారా తమ అర్జీలను అందించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఖైదీలకు కల్పిస్తున్న ఆహార మరియు ప్రమాణాలు ఇతర సదుపాయాలను పరిశీలించారు. కారాగారంలోని ఖైదీలతో మాట్లాడారు. వారి తరపున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, ‘బెయిల్ పిటీషన్లు, పై కోర్టుల్లో అప్పీలు వెయ్యాలన్నా, మరే ఇతర న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకరిస్తుందని తెలిపారు. ఇందుకోసం సంస్థ నియమించిన …

Read More »

స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అవుదాం

-జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన దేశ అభివృద్ధి లక్ష్య సాధన లో దేశ ప్రధాని స్పూర్తితో , రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రతి ఒక్కరం స్వచ్ఛ ఆంధ్రా కోసం కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టరేట్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞను చేయించారు. సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు మాట్లాడుతూ నేను పరిశభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రతకోసం …

Read More »

నగర ప్రజలకు త్రాగునీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేసే దిశగా కూటమి ప్రభుత్వ చర్యలు

-శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా పూర్తిస్థాయిలో రెండు పూటల అందించే విధంగా చర్యలు చేపట్టనున్నామని సిటీ శాసనసభ్యులు  ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. సోమవారం స్థానిక గోదావరి గట్టున ఉన్న హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ను పరిశీలించి అనంతరం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరదల నేపధ్యంలో నగర ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా  పూర్తిస్థాయిలో రెండు పూటల అందించే …

Read More »

ఎంపిపి స్కూలు ఉపాధ్యాయులు, బిసి సంక్షేమ వసతి గృహం అధికారి లను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలలో చదువుతున్న బాలికల పట్ల అనైతికంగా ప్రవర్తించడం తో సాటిలైట్ ఎంపిపి స్కూలు కు చెందిన ఉపాధ్యాయులు పి సన్యాసిరావు ను, ప్రభుత్వ బిసి కళాశాల వసతి గృహం వసతి సంక్షేమ అధికారి ఎమ్. సత్య కుమారి లని విధులు నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాటిలిటిసిటీ, రాజమహేంద్రవరం రూరల్   ఎమ్ పిపి పాఠశాల ఉపాధ్యాయులు పి.సన్యాసిరావు అదే పాఠశాలలో విద్యార్థులతో …

Read More »

ఎస్పీతో కలిసి బ్లాక్ స్పాట్ లని తనిఖీ చేసిన కలెక్టరు ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం రాత్రి స్థానిక పొట్టిలంక , కడియపులంక బుర్రిలంక, వేమగిరి తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. జిల్లా పరిధిలో ప్రమాద కూడలను గుర్తించి అక్కడ చేపట్టవలసిన రక్షణ భద్రత చర్యలపై జాతీయ రహదారుల అధికారులకు సూచనలను చేయడం జరిగిందన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సూచికలను ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాలన్నారు. అదేవిధంగా ప్రమాదా లకు కారణమైన రహదారుల మరమ్మతులను అత్యంత ప్రాధాన్యత …

Read More »

రూ.150 లక్షల రామవరం రాయవరం రహదారికి శంఖుస్థాపన

-14 మంది చిన్నారులకు “మిషన్ వాత్సల్య” ఆర్ధిక చేయూత -కలెక్టరు ప్రశాంతి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అజెండా అభివృద్ది అని, అందులో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం అనపర్తి నియోజకవర్గం పరిధిలోని రామవరం – రాయవరం పనుల శంకుస్థాపన కార్యక్రమానికి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి …

Read More »

రాజీ మార్గమే రాజ మార్గం

-జాతీయ లోక్ అదాలత్ లో కేసులు సత్వర పరిష్కార దిశ గా చర్యలు. -జిల్లా ప్రధాన న్యాయమూర్తి, గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ లోకాదలత్ లో వివిధ కేసులు సత్వర పరిష్కార దిశ గా చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, గంధం సునీత అన్నారు. శనివారం 3 వ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా జడ్జి గంధం సునీత పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ …

Read More »

కలిసి పని చేద్దాం పరిస్థితుల్లో మార్పులు చేద్దాం

-ప్రభుత్వ ఆసుపత్రుల సేవల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచాలి -రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల మౌలిక సదుపాయాలు మానవ వనరుల అభివృద్ధికి చర్యలు చేపడతాం -ప్రజల విశ్వాసం పెంచేలా వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలి -రోటరీక్లబ్ అధ్వర్యంలో స్ట్రేచర్ లు, వీల్ చైర్స్ వితరణ అభినందనీయం -వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో అందచేసే వైద్య సేవలు పట్ల విశ్వాసం పెంచే ప్రాథమిక బాధ్యత మనపై ఉందని రాష్ర్ట ఆరోగ్య, కుటుంబ …

Read More »

జపాన్ దేశంలో హాస్పిటల్ యందు కేర్ టేకర్స్ ఉద్యోగాలకు శిక్షణ

-దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 18 -జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు నావిస్ హెచ్ ఆర్ ఆధ్వర్యంలో ఏఎన్ఎం/ జీఎన్ఎం/బీఎస్సీ-నర్సింగ్ చదివిన వారికి జపనీస్ భాషను ఎన్5, ఎన్4, ఎన్3 స్థాయిల్లో నేర్పించి, వారికి జపాన్ దేశంలో హాస్పిటల్ యందు కేర్ టేకర్స్ గా ఉద్యోగావకాశలు కల్పించడం జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు జపాన్ దేశంలో పనిచేయడానికి ఆసక్తి కలిగి, …

Read More »

సాధారణ తనిఖీల్లో భాగంగా తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పి ప్రశాంతి

-ప్రజా సమస్యల, అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు -గురువారం సాయంత్రం తాళ్లపూడి మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి కార్యాలయ రికార్డులను పరిశీలించారు. కార్యాలయ పరిథిలో మ్యూటేషన్ కు చెందిన రెండు దరఖాస్తులు పెండింగుకు సంబంధించిన వివరాలు పరిశీలించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకా లను అనుసరించి సకాలంలో పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి సోమవారం …

Read More »