Breaking News

Tag Archives: rajamendri

జిల్లా ఉపాధి కార్యాలయంలో నవంబర్ 10 వ తేదీ మినీ జాబ్ మేళా

-జిల్లా ఉపాధి కల్పన అధికారి హరిచ్చంద్ర ప్రసాద్ రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో 10 వ తేదీన అనగా శుక్రవారం ఉదయం 09:30 గంటలకు డి మార్ట్ , బి న్యూ మొబైల్స్, పేటిఎం వంటి కంపెనీలు క్యాషియర్, కంప్యూటర్ ఆపరేటర్, స్టోర్ మేనేజర్, ఫీల్డ్ సేల్ ఎగ్జిక్యూటివ్ వంటి మొత్తం 260 ఉద్యోగాల కొరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కె. హరిచంద్ర ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో …

Read More »

రూ. 550కోట్లతో నిర్మించనున్న ఆయిల్ ఫామ్ పరిశ్రమకు భూమి పూజ చేసిన మంత్రి గోవర్థన రెడ్డి

-రైతుకు గిట్టుబాటు ధర.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వ చర్యలు -ఆయిల్ ఫామ్ లో కోకో అంతర్ పంటగా రైతులు పండించవచ్చు -రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : రైతుకు గిట్టుబాటు ధరను అందిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వ చర్యలు చేపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోపర్థన రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో 3ఎఫ్ ఆయిల్ ఫామ్ కంపెనీ ఆధ్వర్యంలో …

Read More »

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి

-ప్రతీ నెల తప్పనిసరిగా నాల్గవ శనివారం గ్రామాల్లో సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించాలి. -ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించాలి. -జిల్లా కలెక్టరు డా. మాధవీలత, యంపీ. భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డా. కే.మాధవీలత, యం.పి. మార్గాని భరత్ రామ్ అధికారులకు సూచించారు. బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్సి, ఎస్టీ …

Read More »

గ్యాస్ వినియోగదారుల ఫిర్యాదుల కొరకు కంట్రోల్ రూమ్ ఫోన్ నెం. 8309487151

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ కమీషనర్, విజయవాడ వారు ప్రజహితార్థం జారీ చేసిన సూచనల ప్రకారం,జిల్లా నందు గల వంట గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సిలండర్ కొనుగోలు/ డెలివరీ సమయంలో ఈ క్రింది అంశములు తప్పక గమనించగలరని జిల్లా కలెక్టరు తరపున పౌరసరఫరాల అధికారి పి.విజయభాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ బిల్ చెల్లించేటపుడు వీలైనంత వరకు నగదురహిత విధానాన్ని అవలంభించాలని, వినియోగదారులకు సిలిండర్ సరఫరా చేయు సమయంలో ఇచ్చే రశీదులో …

Read More »

సీజన్లో 3,23,441 ఎకరాలలో “ఈ పంట” నమోదు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2023 సీజన్లో 3,23,441 ఎకరాలలో “ఈ పంట” నమోదు పూర్తి చేయడం అయినదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లాలోని గ్రామాలలో అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద ఈనెల 26.10.23 తేదీ నుండి 29.10.23 తేదీ వరకు ఈ పంట ముసాయిదా జాబితాను సామాజిక తనిఖీ కొరకు ప్రదర్శించబడుతుందని, మరియు గ్రామ సభలు కూడా నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఈ గ్రామ …

Read More »

జిల్లాలో ప్రజలకు రక్షిత నీటి వనరులు ఏర్పాటు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల్లో త్రాగు నీటి వనరులు, జిల్లాలో ప్రజలకు రక్షిత నీటి వనరులు ఏర్పాటుకు నిర్దేశించిన కార్యాచరణ కు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో గురువారం సాయంత్రం ఆర్డబ్ల్యూఎస్ జిల్లా ప్రగతి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 669 జల జీవన్ మిషన్ కింద రూ.274 కోట్ల అంచనాతో చేపట్టిన పనులను …

Read More »

విధి నిర్వహణలో అసువులు బాసిన అమర వీరులకు నివాళి

-పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం -అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ అమర వీరుల సంస్మరణ వేడుకలు -ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : దేశ సార్వబౌమత్వాన్ని పరిరక్షించడం శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన వారి సేవలు స్మరించుకుంటూ సమాజానికి ఒక సందేశం ఇచ్చే కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం ఎంతో సంతృప్తిని కలుగ చేసిందని, వారు చేస్తున్న బాధ్యతా యుతమైన సేవలు ప్రతి ఒక్కరూ స్మరించు …

Read More »

రైతు ఉత్పత్తి సంఘాలకు ఒకరోజు శిక్షణా కార్యక్రమము…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ, రాజమండ్రి, జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) ఆధ్వర్యంలో, జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (NAARM, Hyderabad) ద్వారా రైతు ఉత్పత్తి సంఘాలకు ఒకరోజు శిక్షణా కార్యక్రమము సి.టీ.ర్.ఐ, రాజమండ్రి ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డి.డి.యం డాక్టర్. వై. యస్. నాయుడు పాల్గొని, భవిష్యత్తులో రైతు ఉత్పత్తి సంఘాలు స్వయం సమృద్ధి కోసం దశా నిర్దేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో సి.టీ.ర్.ఐ, డైరెక్టర్ …

Read More »

మంగళవారం తూర్పు గోదావరి జిల్లా పులుగుర్త లో పర్యటించనున్న కేంద్ర బృందం

-ఒక జిల్లా ఒక ఉత్పత్తి గా పులుగుర్త చేనేత వస్త్రాల యూనిట్ ఎంపికకు కేంద్ర బృందం పరిశీలన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ) కి ప్రోత్సాహం అందించే నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా పులుగుర్త కాటన్ ఫ్యాబ్రిక్స్ ను ప్రతి పాధించడం జరిగిందని, ఈ నేపథ్యం లో క్షేత్ర స్థాయిలో మల్కా, పులుగుర్త కాటన్ ఫాబ్రిక్ యొక్క స్వంత సాంస్కృతిక ప్రాముఖ్యత, ప్రత్యేకమైన హస్తకళ మరియు …

Read More »

ప్రజా ఆరోగ్య భద్రతకు జగనన్న ఆరోగ్య సురక్ష.

-ఇంటి ముందుకే వైద్యం అందిస్తున్న ప్రభుత్వం -రిఫెరల్ కేసుల విషయంలో ఆరోగ్య మిత్రాలు సహకారం అందిస్తారు -ఈరోజు జేఏసీలో చేసిన పరీక్షలు 530 కేసులు .. రిఫర్ చేసినవి 37 -జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఆరోగ్య భద్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి ప్రతి ఒక్కరికీ సమగ్ర వైద్య సేవలను అందిస్తుందని , ఈ శిబిరాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. …

Read More »