Breaking News

Tag Archives: tirupati

సామాజిక సాధికారత మన రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యం: తిరుపతి ఎం.పి

-సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మానవహారంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, తిరుపతి ఎం.పి, తిరుపతి మునిసిపల్ కమీషనర్ -డా. బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు అమలు చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన “సామాజిక సమత సంకల్పం” కార్యక్రమంలో భాగంగా నేడు బుధవారం ఉదయం స్థానిక ఏపీఎస్ఆర్టిసి బస్టాండ్ సర్కిల్ నందు గల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ …

Read More »

ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్య సేవలు మరింతగా అందుబాటులోకి రావాలి.

-ప్రాధమికవిద్యలో బడి మానేసిన పిల్లలు వుండరాదు. జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పై, ప్రభుత్వ వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ సేవల పై అవగాహన కల్పించి వైద్య సేవలు మరింత పెంచాలని, ప్రాధమిక విద్య లో బడిమానేసిన పిల్లలు ఉండరాదని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి ఆదేశించారు.గురువారం సాయంత్రం అమరావతి నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె .ఎస్. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు తో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి …

Read More »

తిరుమల తిరుపతి దేవస్థానంకు లడ్డు ప్రసాదం లో వినియోగించేందుకు సేంద్రియ విధానం లో

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానంకు లడ్డు ప్రసాదం లో వినియోగించేందుకు సేంద్రియ విధానం లో పండించిన శెనగలను శెనగ పప్పు గా తయారుచేసి తిరుపతికి పంపించుట.వ్యవసాయ శాఖ ఆద్వర్యంలోని రైతు సాదరిక సంస్థ(RYSS) మరియు AP Markfed సంస్థల ఆధ్వర్యంలో రైతుల ద్వారా ప్రకృతి సాగు పద్దతిలో పండించిన శనగలను అదే విధానంలో శనగ పప్పుగా తయారు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంకు లడ్డు ప్రసాదం లో వినియోగించేందుకు తిరుపతి కి పంపండం జరుగుతుంది.AP Markfed , NTR …

Read More »

ఈ నెల 22 నుండి 25 వ తేదీ వరకు తిరుపతి జిల్లాలో మొబైల్ ఆధార్ క్యాంపులు : జిల్లా కలెక్టర్

తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22 నుండి 25 వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో మొబైల్ ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కే వెంకట రమణా రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆధార్ క్యాంపు నందు పొందగల సేవలు ఏవంటే… నూతనంగా ఆధార్ కార్డు నమోదు, 5 సం. మరియు 15 సంవత్సరాలు దాటిన బాల బాలికలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ సేవలు పూర్తి ఉచితంగా పొందవచ్చును. ఆధార్ కార్డ్ ప్రింట్ కొరకు రూ. …

Read More »

నవరత్నాలతో పేదల తలరాతలు మార్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి : డిప్యూటి సి.ఎం

-చెప్పాడంటే చేస్తాడంతే అని నిరూపించిన ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి -పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు : నేదురుమల్లి రాంకుమార్ తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలతో పేదల తలరాతలు మార్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మన ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని అధికారులు కుల, వర్గ, మత, పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసి సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందేలా పని చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి కళత్తూరు నారాయణ …

Read More »

కాన్సర్ వెబ్ అప్లికేషన్ పై సమీక్ష

తిరుపతి,నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టడానికి వైద్య సిబ్బందికి శిక్షణ పూర్తిచేసామని, ఎంట్రో లాబ్స్ రూపొందించిన కాన్సర్ వెబ్ అప్లికేషన్ మరింత పగడ్భందీగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి సూచించారు.బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమవేశ మందిరంలో కాన్సర్ వెబ్ అప్లికేషన్ రూపొందించిన ఎంట్రో లాబ్స్ ఐటి టీమ్ వెబ్ అప్లికేషన్ వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ పరిశీలించిచారు. స్విమ్స్ , టాటా కాన్సర్ ఆసుపత్రి డాక్టర్లు సూచించిన మేరకు పోర్టల్ నందు …

Read More »

జగనన్న కాలనీల్లో వసతులు కల్పనపై దృష్టి పెట్టండి : రామచంద్రారెడ్డి

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని, మంజూరైన గృహాలు పెండింగ్ లేకుండా పురోగతిలో వుండాలని, క్షేత్రస్థాయి ఇబ్బందులు తెలియజేయాలని గృహనిర్మాణ సంస్థ ఓ.ఎస్.డి. రామంచంద్రా రెడ్డి సూచించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాలో గృహనిర్మాణలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గృహనిర్మాణ సంస్థ ఓ.ఎస్.డి. రామంచంద్రా రెడ్డి ఎం.పి.డి.ఓ.లతో, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఓ.ఎస్.డి. రామంచంద్రా రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే గృహాలు నిర్మించుకున్న వారు తప్పనిసరి ఇళ్ళల్లో వెస్ట్ వాటర్ వెళ్ళడానికి …

Read More »

తిరుపతి పట్టణంలోని ఒబెరాయ్ లక్జరీ హోటల్ కు వర్చువల్ విధానంలో భూమి పూజ శంఖు స్థాపన చేసిన ఆం.ప్ర ముఖ్యమంత్రి

  -తిరుపతిలో ఒబెరాయ్ లక్జరీ హోటల్ ఏర్పాటుతో మెరుగైన ఉపాధి అవకాశాలు: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గౌ. ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా గండికోట నుండి ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ప్రతినిధులు విక్రమ్ ఒబెరాయ్, పర్యాటక శాఖ మంత్రి రోజా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి తదితరులతో కలిసి వర్చువల్ విధానంలో వైజాగ్ మరియు తిరుపతి పట్టణంలో నూతనంగా నిర్మించనున్న ఒబెరాయ్ లక్జరీ హోటల్స్ కు భూమి పూజా …

Read More »

జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన ఏర్పాట్లు అప్రమత్తంగా చేపట్టాలి:కలెక్టర్

  తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారులు మరియు రోడ్డు రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఈ నెల జూలై 12,13 న జిల్లాలో పర్యటించనున్నారని అందుకు తగిన ఏర్పాట్ల కొరకు అధికారులు వారికి కేటాయించిన విధులు సక్రమంగా అప్రమత్తంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి సంబంధిత అధికారులతో అన్నారు.ఆదివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జెసి డికే బాలాజీ, జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి, విజయవాడ రాకేష్ కుమార్ సింఘ్, పిడి జాతీయ రహదారులు …

Read More »

26జూన్ నుండి కుష్ఠు వ్యాధి ఇంటింటి సర్వే (NLEP) 2023 కు ప్రజలు సహకరించి సద్వినియోగం చేసుకోవాలి

-తిరుపతిని కుష్టు రహిత జిల్లాగా చేద్దాం!!! తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆదేశాల మేరకు జాతీయ కుష్టు నివారణ కార్యక్రమం (NLEP) లో భాగంగా కుష్టు వ్యాధి ఇంటింటి సర్వే కార్యక్రమము 2023 (LEPROSY CASE DETECTION CAMPAIGN) తేదీ26/06/2023 నుండి 16/07/2023 వరకు జరుగుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి Dr. శ్రీహరి మరియు జిల్లా కుష్టు, ఎయిడ్స్ & టీ బి అధికారి Dr. అరుణ సులోచన …

Read More »