Breaking News

Tag Archives: tirupati

అర్హులందరికీ విద్యుత్ సబ్సిడీ చేరేలా చర్యలు తీసుకోండి

-తిరుపతి జిల్లా విద్యుత్ కమిటీ సమీక్ష సమావేశంలో ఎంపీ గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా విద్యుత్ కమిటీ సమీక్ష సమావేశం శనివారం ఉదయం తిరుపతి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించబడింది. జిల్లా విద్యుత్ కమిటీ చైర్మన్ హోదాలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో పాటు విద్యుత్ శాఖ ఎస్.ఈ, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ నారాయణవనం పవర్ లూమ్స్ సమస్య, చిట్టమూరు …

Read More »

“నృత్య, నాట్య హేళ” సాంస్కృతిక వేడుకలు ఘనంగా నిర్వహణ

తిరుపతి, నేటి పత్రిక విజయవాడ :భారతీయ సాంప్రదాయ కళలకు ప్రాధాన్యతనిస్తూ “భారతకళాక్షేత్రం” ఆధ్వర్యంలో నిర్వహించిన “నృత్య, నాట్య హేళ” సాంస్కృతిక కార్యక్రమం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు.ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయ నృత్య కళలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఈ కళల ద్వారా మన భారతీయత …

Read More »

జనవాణి కార్యక్రమానికి 52 వినతులు స్వీకరణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ శనివారం తిరుపతిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 52 వినతులను స్వీకరించారు.ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన వినతులు అందాయి. వాటిలో కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగానికి 11, రెవెన్యూ శాఖకు 13, …

Read More »

యువతకు నైపుణ్యాభివృద్ధిలో స్థానిక పరిశ్రమల భాగస్వామ్యం పెంచాలి

– పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి డిమాండ్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో పరిశ్రమల భాగస్వామ్యం తక్కువగా ఉండటం వల్ల యువతకు అందుతున్న శిక్షణ అవకాశాలు తగ్గుతున్నాయనే అంశాన్ని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రస్తావించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్, ప్రమోషన్ స్కీమ్ కింద తిరుపతి జిల్లాలో పరిశ్రమలు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పథకాల ద్వారా విద్యార్థులు చదువు పూర్తయ్యాక పరిశ్రమల్లో …

Read More »

మహిళలు సమాజానికి అస్తిత్వం కల్పించే శక్తి… : డా. పసుపులేటి హరిప్రసాద్ 

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి నగరంలోని రాస్ బిల్డింగ్‌లో రమణ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు  మరియు ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్  హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్  మాట్లాడుతూ మహిళలు సమాజానికి అస్తిత్వం కల్పించే శక్తి అని, కుటుంబ వ్యవస్థను నిలబెట్టే ప్రధాన …

Read More »

“శాప్ మాస్టర్స్ స్పోర్ట్స్ లీగ్స్ – 2026”

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి “శాప్ మాస్టర్స్ స్పోర్ట్స్ లీగ్స్ – 2026” టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలు 35+,40+,45+ సంవత్సరాల వయస్సు గల పురుషులు మరియు మహిళలకు పోటీలు శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ రోజు ఘనంగా ప్రారంభమైనాయి. ఈ టోర్నమెంటులో పురుషులు మరియు మహిళల, శిక్షకులు, సిబ్బంది సుమారు 150 మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథుల గా  జనార్ధన నాయుడు, (చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, ఏపీ ఎస్పీ డీసీ …

Read More »

బాల్య వివాహం ఒక సామాజిక అనర్థం – తిరుపతి ఎంపీ గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన “బాల్ వివాహ్ ముక్తి రథ్” కార్యక్రమానికి మద్దతు కోరుతూ సంస్థ ప్రతినిధులు తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం మరియు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న 100 రోజుల సుదీర్ఘ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోందని వారు వివరించారు. జిల్లాలో 30 రోజులపాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అవగాహన …

Read More »

అసెంబ్లీలో దైవ చిత్రాల వినియోగం అనుచితం – భక్తుల మనోభావాలను కాపాడాలి : డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలోని ప్రముఖ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర అసెంబ్లీ వంటి అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర చిత్రాలను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రదర్శించడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. అసెంబ్లీ అనేది ప్రజల ఆశయాలను ప్రతిబింబించే గౌరవనీయమైన వేదిక అని, అలాంటి …

Read More »

అన్నమయ్య జిల్లాలో టెర్రికోటా హస్తకళలకు విశేష ప్రోత్సాహం అవసరం…. : డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ని మర్యాదపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ కలిశారు. అన్నమయ్య జిల్లాలో సంప్రదాయంగా కొనసాగుతున్న టెర్రికోటా (మట్టి శిల్పకళ)కు ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. డా. హరిప్రసాద్ మాట్లాడుతూ… టెర్రికోటా కళాకారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ముడి సరుకుల సరఫరా, మార్కెటింగ్ సదుపాయాలు, రాష్ట్ర-జాతీయ స్థాయి ప్రదర్శనలు, …

Read More »

మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ సమావేశం

-ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేయండి -ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ చైర్మన్ గౌరు చరితారెడ్డి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ పలు కీలక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు సక్రమంగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళలు, పిల్లలు, వికలాంగులు & వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్ గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని …

Read More »