తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ రోజు గౌరవ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO) కరుణ వాకటి, IAS బ్యాంకు లింకేజీ, మహిళా ఎంటర్ప్రైజెస్ (Women Enterprises) మరియు స్త్రీనిధి కార్యక్రమాల ప్రగతిపై సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ CEO మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల (SHGs) సభ్యులకు Annual Credit Livelihood Plan (ACLP) ప్రకారం రుణాలు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహిళల ఆర్థిక సాధికారతకు బ్యాంకు …
Read More »Tag Archives: tirupati
హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో ఆరోపణలకు, విమర్శలకు ఆస్కారమివ్వొద్దు
– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత – విద్యార్థులు వచ్చేనాటికి హాస్టళను, గురుకులాలను శుభ్రం చేయండి – బీసీ బిడ్డల ఉన్నత విద్యే కూటమి లక్ష్యం – రెండు ఉచిత నీట్, ఐఐటీ శిక్షణ కేంద్రాల ఏర్పాటు – ఆప్కో, లేపాక్షి షో రూమ్ ల్లో అమ్మకాలు పెంచండి – బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖాధికారుల సమీక్షలో మంత్రి సవిత తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో …
Read More »75 ఏళ్ల వృద్ధాప్యం . . పైగా నిస్సహాయ స్థితి
-దిక్కుతోచని స్థితిలో కలెక్టర్ ను కలిసి ఆశ్రయం కల్పించాలని అభ్యర్థించిన వృద్ధురాలు -వృద్ధురాలి పరిస్థితిని చూసి చలించి బిటిఆర్ కాలనీ రాష్ట్రీయ సేవా సమితి వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వేంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక రాష్ట్రానికి చెందిన 75 సం. ల వయసు గల శారదమ్మ దిక్కు తోచని స్థితిలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ డా.ఎస్.వేంకటేశ్వర్ ను కలసి ఆశ్రయం కల్పించాలని కోరగా వెనువెంటనే మానవతా దృక్పథంతో స్పందించి జిల్లా …
Read More »చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 2026 ఓటరు జాబితా లోని ఓటర్లు 2002 జాబితాతో మ్యాపింగ్ చేసుకోవాలి
-తిరుపతి ఆర్ డి ఓ, చంద్రగిరి నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి, రామ్మోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 2026 ఓటరు జాబితా లోని ఓటర్లు 2002 జాబితాతో మ్యాపింగ్ చేసుకోవాలని తిరుపతి ఆర్డిఓ, చంద్రగిరి నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి రామ్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి రూరల్ మండలం దామినేడు గ్రామంలో నిర్వహిస్తున్న ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ …
Read More »రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపైన సమీక్షా సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) మరియు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) జి. జయలక్ష్మి . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుండి 22 ఏ, భూపరిపాలనకు రిసర్వే,పట్టాదారు పాస్ బుక్, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్,పారెస్ట్ ల్యాండ్వి, గృహ వసతి లకు సంబందించిన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు లతో …
Read More »అర్హులందరికీ విద్యుత్ సబ్సిడీ చేరేలా చర్యలు తీసుకోండి
-తిరుపతి జిల్లా విద్యుత్ కమిటీ సమీక్ష సమావేశంలో ఎంపీ గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా విద్యుత్ కమిటీ సమీక్ష సమావేశం శనివారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించబడింది. జిల్లా విద్యుత్ కమిటీ చైర్మన్ హోదాలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు విద్యుత్ శాఖ ఎస్.ఈ, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ నారాయణవనం పవర్ లూమ్స్ సమస్య, చిట్టమూరు …
Read More »“నృత్య, నాట్య హేళ” సాంస్కృతిక వేడుకలు ఘనంగా నిర్వహణ
తిరుపతి, నేటి పత్రిక విజయవాడ :భారతీయ సాంప్రదాయ కళలకు ప్రాధాన్యతనిస్తూ “భారతకళాక్షేత్రం” ఆధ్వర్యంలో నిర్వహించిన “నృత్య, నాట్య హేళ” సాంస్కృతిక కార్యక్రమం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు.ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయ నృత్య కళలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఈ కళల ద్వారా మన భారతీయత …
Read More »జనవాణి కార్యక్రమానికి 52 వినతులు స్వీకరణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ శనివారం తిరుపతిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 52 వినతులను స్వీకరించారు.ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన వినతులు అందాయి. వాటిలో కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగానికి 11, రెవెన్యూ శాఖకు 13, …
Read More »యువతకు నైపుణ్యాభివృద్ధిలో స్థానిక పరిశ్రమల భాగస్వామ్యం పెంచాలి
– పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి డిమాండ్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో పరిశ్రమల భాగస్వామ్యం తక్కువగా ఉండటం వల్ల యువతకు అందుతున్న శిక్షణ అవకాశాలు తగ్గుతున్నాయనే అంశాన్ని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్సభలో ప్రస్తావించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్, ప్రమోషన్ స్కీమ్ కింద తిరుపతి జిల్లాలో పరిశ్రమలు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పథకాల ద్వారా విద్యార్థులు చదువు పూర్తయ్యాక పరిశ్రమల్లో …
Read More »మహిళలు సమాజానికి అస్తిత్వం కల్పించే శక్తి… : డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి నగరంలోని రాస్ బిల్డింగ్లో రమణ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మరియు ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ మహిళలు సమాజానికి అస్తిత్వం కల్పించే శక్తి అని, కుటుంబ వ్యవస్థను నిలబెట్టే ప్రధాన …
Read More »
Prajavartha Online Telugu News