Breaking News

Tag Archives: vijayawada

స్వచ్ఛ నగరంగా విజయవాడ ఎప్పుడు ముందు ఉండాలి – కేశినేని శివనాథ్ (చిన్ని), పార్లమెంట్ సభ్యులు

-ప్రతి ఒక్కరు వ్యర్ధాల నుండి సంపద సృష్టించాలి – గద్దె రామ్మోహన్, శాసనసభ్యులు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ నగరంగా విజయవాడ ఎప్పుడు ముందు ఉండాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. శనివారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ కాలనీ, పటమట లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె …

Read More »

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి – కేశినేని శివనాద్ (చిన్ని) పార్లమెంట్ సభ్యులు

– పార్కుల ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందిస్తున్నాం – గద్దె రామ్మోహన్, శాసనసభ్యులు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ వారు ఓపెన్ జిమ్ములను ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్నారని కేశినేని శివనాద్ చిన్ని అన్నారు. శనివారం ఉదయం ఎలక్ట్రిసిటీ కాలనీ, పటమట లో ఎలక్ట్రిసిటీ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాద్ చిన్ని మరియు తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ పాల్గొని ఎలక్ట్రిసిటీ పార్కును …

Read More »

పివిపి మాల్ రోడ్ విస్తరణ లో మీ అభిప్రాయాలు తెలపండి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పీవీపీ మాల్ రోడ్ విస్తరణలో తమ అభిప్రాయాలు తెలుపమని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, రోడ్డు విస్తరణలో ప్రభావం అయ్యే నిర్మాణల యజమానులతో అన్నారు. శనివారం ఉదయం నగరపాలక సంస్థ జోనల్ 3 కార్యాలయం లో వారితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పివిపి మాల్ రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 అడుగుల ఉందని, ప్రస్తుతం ఆ రోడ్డు …

Read More »

తొలిసారి అమరావతి రాజధానిలో 77 వ గణతంత్ర దినోత్సవాలకు సర్వం సిద్దం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని పరిధి విశాల విస్తీర్ణంలో సువిశాలంగా, సుందరంగా అభివృద్ధి చేసిన కోర్ క్యాపిటల్ ఏరియాలో తొలిసారిగా ఆహ్లాదకర వాతావరణంలో భారీ ఏర్పాట్లు చేశారు. పచ్చదనం, విశాల ప్రాంగణాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో ఆ ప్రాంతం వేడుకలకు మరింత శోభనిచ్చి, పాల్గొన్న వారందరికీ మరిచిపోలేని అనుభూతిని కలిగించనుంది. 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జనవరి 26 సోమవారం ఉదయం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా రాష్ట్ర …

Read More »

‘నేటి పత్రిక ప్రజావార్త’ 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించిన వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి. రష్మి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాలలో పత్రిక రంగంలో దూసుకు పోతున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ 2026 క్యాలెండర్ ను వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి. రష్మి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి. రష్మి మాట్లాడుతూ 6 వసంతంలో అడుగుపెడుతున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ పత్రిక చైర్మన్ కొండూరి శ్రీనివాసరావు కు మా అభినందనలు అన్నారు. నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిల ఉంటూ నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ వాటిని …

Read More »

జాతీయ ఓటర్ల దినోత్సవం పాదయాత్ర / సండేస్ ఆన్ సైకిల్ – 2026

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన MY Bharat (మెరా యువ భారత్) ఆధ్వర్యంలో, “MY Bharat – MY Vote” అనే నినాదంతో జాతీయ ఓటర్ల దినోత్సవం పాదయాత్ర / సండేస్ ఆన్ సైకిల్ – 2026 కార్యక్రమాన్ని 25 జనవరి 2026 న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు మరియు జిల్లా కేంద్రాలలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం లక్ష్యం యువతలో ప్రజాస్వామ్య ప్రక్రియల పట్ల భాగస్వామ్యాన్ని …

Read More »

విద్యార్థులు ఆధునిక టెక్నాలజీని విజ్ఞానం కోసమే వాడాలి…

-అట్కిన్సన్ స్కూల్ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే సుజనా విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీతి నియమాలతో పాటు విలువలతో కూడిన విద్యను వేలాది విద్యార్థినులకు అందించిన ఘనత. అట్కిన్సన్ స్కూల్ యాజమాన్యానికి దక్కిందని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఎట్కిన్సన్ స్కూల్ 126 వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 126 ఏళ్లుగా స్కూల్ ను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న యాజమాన్యనీకీ ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు ఆధునిక సాంకేతికతను సమాచారం, విజ్ఞానం అలవర్చుకునేందుకే వినియోగించాలని …

Read More »

ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో ర‌క్త ప‌రీక్ష‌లు అభినందనీయం : ఎంపీ కేశినేని శివనాథ్

-శ్రీ వెంకటేశ్వర రక్త పరీక్ష కేంద్రం ప్రారంభించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజ‌క‌వ‌ర్గం చుట్టుగుంట విశాలాంధ్ర రోడ్డు, శాతావాహ‌న కాలేజీ ప్ర‌క్క‌న నూత‌నంగా నెల‌కొల్పిన శ్రీ వెంకటేశ్వర రక్త పరీక్ష కేంద్రం ప్రారంభోత్సవం శ‌నివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై, ఫ్లోర్ లీడ‌ర్ నెలిబండ్ల బాల స్వామితో క‌లిసి ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం పూజ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ …

Read More »

ఘ‌నంగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ జ‌న్మదిన వేడుక‌లు

-హాజ‌రైన మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయ‌కులు -బొప్పన భవకుమార్‌కు శుభాకాంక్షలు వెల్లువ‌.. -ప్ర‌జాప్ర‌తినిధుల స‌మ‌క్షంలో కేక్ క‌ట్ చేసిన బొప్పన‌ భ‌వ‌కుమార్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి బలోపేతానికి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి బొప్పన భవకుమార్ అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని , పార్టీ కోసం నిస్వార్థంగా, అంకితభావంతో పనిచేస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న నాయకుడిగా భవకుమార్ ప్రత్యేక గుర్తింపు సాధించారని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ కొనియాడారు. టిడిపి విజయాల్లో ఆయన కృషి కీలకమైనదని స్పష్టం చేశారు. నిర్మ‌ల కాన్వేంట్ రోడ్డులోని …

Read More »

బాలికలు లేనిదే ప్రపంచం లేదు…

-బాలికల సాధికారతకు బలమైన సంకల్పంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని 24 జనవరి 2026 ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ వారి ఆధ్వర్యంలో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ వారి ఆధ్వర్యంలో –NTR పోలీస్ కమిషనరేట్, మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు బర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ, సంయుక్త ఫౌండేషన్ తదితర ప్రభుత్వ శాఖల స్వచ్ఛంద సంస్థల కలయికతో వారి ఆధ్వర్యంలో విజయవాడ పటమట లంకలోని …

Read More »