Breaking News

Tag Archives: vijayawada

సాంఘిక సంక్షేమ, గురుకులాల ప్రతిభావంతులకు ఘన సన్మానం

-297 మందికి పురస్కారాలు ప్రదానం -విద్యార్థుల భద్రత కోసం హాస్టళ్లలో సీసీ కెమెరాలు -అన్ని హాస్టల్స్ లో జూన్ కల్లా మంచినీటి ఆర్వో ప్లాంట్ల నిర్మాణ – సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ, ఎస్టీ విధ్యార్ధులను విద్యా పరంగా ఉన్నత శిఖరాలకు చేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అందుకే గతంలో ఎన్నడూలేని విధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్, గురుకుల విద్యాలయాల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పిస్తున్నామని …

Read More »

ప‌లుగు పార‌పట్టి.. జ‌ల‌ధార‌ను నిల‌బెట్టి..

– ఉపాధి హామీ శ్రామికుల‌తో చేయిక‌లిపిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ – జిల్లాలో విజ‌య‌వంతంగా జ‌ల‌ధార కార్య‌క్ర‌మం – 445 చెరువుల అభివృద్ధికి ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ – రూ. 87 కోట్ల ఉపాధి నిధుల అనుసంధానంతో 1,300 ప‌నులు – భూగ‌ర్భ జ‌లాల వృద్ధిపై ప్ర‌త్యేకంగా దృష్టి – మండ‌ల‌, గ్రామ స్థాయి క‌మిటీల నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ – ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు, ఆర్థిక అభివృద్ధికి టీమ్ ఎన్‌టీఆర్ చొర‌వ‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో …

Read More »

ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను, డ్రై డే గా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ ఏ. జె. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఉదయం లూనా సెంటర్, సింగ్ నగర్ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ ఏ. జె. సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని …

Read More »

ఎన్‌టీఆర్ కీర్తిప్ర‌తిష్ట‌లు అజ‌రామ‌రం..

– ఆయ‌న స్ఫూర్తి ప‌థంలో జిల్లా అభివృద్ధికి కృషిచేద్దాం – పేద‌ల అభ్య‌న్న‌తికి స‌మ‌ష్టిగా సేవ‌లందిద్దాం – స్వ‌ర్ణాంధ్ర, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల సాధ‌న‌కు ముంద‌డుగు వేద్దాం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు ప్ర‌జ‌ల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి స్వ‌ర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్‌టీఆర్) కీర్తిప్రతిష్టలు అజరామరమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఎన్‌టీఆర్ జయంతి సందర్భంగా గురువారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్యక్రమంలో …

Read More »

ప్రైవేటు రంగంలోనూ పారిశ్రామిక‌వాడ‌ల అభివృద్ధి

– జాయింట్ వెంచ‌ర్‌గా పారిశ్రామిక పార్కుల ఏర్పాటు – ఔత్సాహిక భూయ‌జ‌మానుల‌కు గొప్ప అవ‌కాశం – ఈ చొర‌వలో భాగ‌స్వాముల‌య్యేందుకు ముందుకు రావాలి – జిల్లాల క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల సాధ‌న‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తోంద‌ని.. పెట్టుబ‌డుల‌ను, పెట్టుబ‌డిదారుల‌ను ప్రోత్స‌హిస్తూ అభివృద్ధి దిశ‌గా ప‌య‌నిస్తోంద‌ని.. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి జిల్లాలో ప్రైవేటు రంగంలోనూ పారిశ్రామిక వాడ‌ల అభివృద్ధికి చొర‌వ‌చూపుతున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. …

Read More »

దేశ ప్రగతికి జనగణన గణాంకాలే పునాది

-జిల్లాలో పారదర్శకంగా ఇళ్ల జాబితా, ఇళ్ల గణన ప్రక్రియ -క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనగణన–2027 ప్రక్రియకు సంబంధించి జిల్లాలో ఇళ్ల జాబితా, ఇళ్ల గణన (హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్) కార్యక్రమం అత్యంత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. దేశ ప్రగతికి, సమగ్ర ప్రణాళికా రూపకల్పనకు జనగణన గణాంకాలు కీలక పునాదిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. గురువారం విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు తాడేపల్లిలో కొనసాగుతున్న …

Read More »

ఈ నెల 29న చంద్రగూడెంలో ప్ర‌త్యేక గ్రీవెన్స్‌

– స్థానిక ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వం ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలనే లక్ష్యంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలోనూ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని.. ఈ నెల 29వ తేదీ శుక్ర‌వారం మైలవరం నియోజకవర్గం స్థాయిలో చంద్రగూడెంలో ప్ర‌త్యేక గ్రీవెన్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద …

Read More »

కళామతల్లి ముద్దుబిడ్డ యన్ టి ఆర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సినిమా ప్రపంచంలో తన నటనతో తను చేయలేని పాత్రలే లేనట్లుగా చిరస్మరణీయమైన పాత్రలు చేసి సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి తెలుగు భాషా ఖ్యాతిని ప్రపంచ పటంలో చూపిన ఏకైక నటుడు కళామతల్లికి ముద్దుబిడ్డ కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు అని స్టార్ సిటీ నైన్ వ్యవస్థాపకులు కామన్ మెన్ రమేష్ తెలిపారు. గురువారం నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103 వ జయంతి సందర్భంగా STARS CITY9 సకళ …

Read More »

ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేస్తా

-ప్రతి బాధ్యత తనకు ఒక కొత్త అనుభవాన్ని నేర్పింది -అదనపు సంచాలకులు (ఇంచార్జి) గా నియమితులైన పోతుల కిరణ్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు తనకు కల్పించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగానని, సమాచార శాఖలో నిర్వర్తించిన ప్రతి బాధ్యత తనకు కొత్త అనుభవాన్ని, విలువైన పాఠాలను నేర్పిందని అదనపు సంచాలకులు (ఇంచార్జి) గా నియమితులైన పోతుల కిరణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న పి.కిరణ్ కుమార్ సేవలను గుర్తించిన ప్రభుత్వం, ఆయనకు అడిషనల్ …

Read More »

RTIH విజయవాడలో RITH RiseUp MSME-మహిళా పారిశ్రామికవేత్తలు & SPARK కార్యక్రమం విజయవంతం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 27 మే 2026న Ratan Tata Innovation Hub (RTIH) విజయవాడ, ఎనికేపాడు కార్యాలయంలో NTR District Administration మరియు NTR District MSME Department సహకారంతో RTIH RiseUp MSME-“Empowering Women Entrepreneurs” అవగాహన, ఇంటరాక్షన్, మరియు SPARK కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. RTIH RiseUp MSME కార్యక్రమం NTR జిల్లా యంత్రాంగం సహకారంతో RTIH విజయవాడలో ప్రతి వారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం. మహిళా MSME పారిశ్రామికవేత్తలకు అవగాహన, వ్యాపార అవకాశాలు, మార్కెట్ యాక్సెస్ …

Read More »