– అధికారులు, సిబ్బందికి ప్రత్యేక సెషన్లు – హెచ్ఆర్డీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహణ – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంపు, సమర్థవంతమైన పరిపాలన లక్ష్యంగా అధికారులు, సిబ్బందికి ప్రత్యేక సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) సెషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఒత్తిడి లేని పనివాతావరణంలో నైపుణ్యాల సమర్థ వినియోగం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం-మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) సెల్ …
Read More »Tag Archives: vijayawada
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (PMRBP) – 2027 కోసం నామినేషన్లు ఆహ్వానించబడ్డాయి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (PMRBP) – 2027 కోసం నామినేషన్లు ఆహ్వానించబడ్డాయని జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిని షేక్ రుక్సానా సుల్తానా బేగం ప్రకటన లో తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడం కోసం కేంద్ర మహిళా & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని అందజేస్తోంది. పురస్కారం రంగాలు: 1. …
Read More »జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు సర్కు సన్నద్ధత
– కార్యక్రమం విజయవంతానికి పారదర్శకతకు పెద్దపీట – క్షేత్రస్థాయిలో పర్యటించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించి జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యకలాపాలు జరుగుతాయని.. ఆపై జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్వోల ద్వారా ఇంటింటి సర్వే జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. త్వరలో సర్కు సన్నద్ధత కార్యక్రమాల షెడ్యూల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీశ బుధవారం …
Read More »తమిళనాడుకు చెందిన తండ్రి, కుమారుడు, వృద్ధ మహిళ ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల విన్నపం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు రేంజ్ క్రైం బ్రాంచ్ సీఐడీ అధికారులు ముగ్గురు కనిపించకుండా పోయిన ఘటనపై ప్రజల సహకారం కోరుతున్నారు. రాణిపేట జిల్లా అరక్కోణం రోడ్డు పరిధిలోని సోలింఘర్ గ్రామానికి చెందిన డి. రాజేష్ కుమార్ (39), ఆయన కుమారుడు ఆర్. సశ్వంత్ రాజేష్ (7), తల్లి డి. లలిత (65)లు 13 నవంబర్ 2022 నుండి కనిపించకుండా పోయినట్లు వెల్లూరు సీబీసీఐడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై డి. రాజేష్ కుమార్ భార్య ఆర్. …
Read More »సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీతో సెన్సస్–2027 నమోదు పూర్తి చేసిన కమిషనర్ ధ్యానచంద్ర
-సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసిన ప్రజలు తమ ఐడీని ఎన్యూమరేటర్లకు అందించాలని విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు చీఫ్ సెన్సస్ ఆఫీసర్ ధ్యానచంద్ర బుధవారం సెన్సస్–2027 కార్యక్రమంలో భాగంగా గత నెలలో తాను పూర్తి చేసిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ వివరాలను ఉపయోగించి వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో సిటీ సెన్సస్ ఆఫీసర్ మరియు అదనపు కమిషనర్ ఏ.రవీంద్ర రావు సమక్షంలో నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే …
Read More »స్ట్రీట్ ఫుడ్ హబ్స్ ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో స్ట్రీట్ ఫుడ్ హబ్స్ ఏర్పాటు అంశంపై మెప్మా వారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న పీఎంఎస్వానిధి పథకం కింద పర్యాటక, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాధాన్యత గల ప్రాంతాలలో స్ట్రీట్ ఫుడ్ హబ్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై తన ప్రతిపాదన తెలిపారు. ఈ …
Read More »డా॥ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో నూతన భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోండా ఉమా శ్రీకారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బందరు రోడ్డులోని విజయ్ కృష్ణ సూపర్ బజార్ పక్కన ఉన్న డా॥ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో బుధవారం రూ.3 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న నూతన భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా …
Read More »ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్
-కూటమినేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు విశేష స్పందన లభిస్తోంది. బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను కూటమి నేతలకు అందజేశారు. నూతన ఇంటి కొరకు దరఖాస్తులు, కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, సామాజిక పెన్షన్లు, తాగునీటి ఇబ్బందులు తదితర అంశాలపై వినతులు అందాయని కూటమినేతల పేర్కొన్నారు. కొన్ని …
Read More »మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను బుధవారం ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 52 వ డివిజన్ మల్లికార్జున పేటకు చెందిన పీ వరలక్ష్మి ( 52) అనారోగ్యం తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) …
Read More »విజయవాడ పార్లమెంట్ లో తొలిరోజు మహానాడు గ్రాండ్ సక్సెస్
-మహానాడు మొదటి రోజే ఎంపీ చిన్ని సుడిగాలి పర్యటన -నాలుగు నియోజకవర్గాల్లో 11చోట్ల వర్చువల్ మహానాడు లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని -విజయవాడ పార్లమెంట్లో వర్చువల్ మహానాడుకు క్యాడర్ నుండి అనూహ్య స్పందన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంట్ పరిధిలో తొలిరోజు మహానాడు కార్యక్రమం కార్యకర్తల కోలాహలంతో గ్రాండ్ సక్సెస్ గా ముగిసింది తొలిరోజు మహానాడులో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని సుడిగాలి పర్యటన చేపట్టారు ఏకంగా ఒక్కరోజే నాలుగు నియోజకవర్గాల్లో లోని 11 చోట్ల వర్చువల్ …
Read More »
Prajavartha Online Telugu News