Breaking News

Tag Archives: vijayawada

ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనుహ్య స్పందన

-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమ ప్రజల కోసం భవానిపురం , ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. పశ్చిమ లోని వివిధ వర్గాల ప్రజలు భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు, జనసేన, టీడీపీ, బీజేపీ …

Read More »

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 51 వ డివిజన్ కొత్తపేట కు చెందిన వై ఉదయ్ కుమార్( 32) రోడ్డు ప్రమాదం లో గాయపడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.. మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ కొరకు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ …

Read More »

స్వచ్ఛ సర్వేక్షన్, నగరాభివృద్ధి, బక్రీద్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

-ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి. లక్ష్మీశ , విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో నగరాభివృద్ధి కార్యక్రమాలు, స్వచ్ఛ సర్వేక్షన్ చర్యలు, ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం మరియు రానున్న బక్రీద్ పండుగ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. …

Read More »

ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా సాగుతున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్”

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల భాగస్వామ్యంతో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” విజయవంతంగా జరుగుతుందని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని సూర్యారావుపేట, గవర్నరపేట, భవానిపురం స్వాతి థియేటర్ సెంటర్, హెచ్‌బి కాలనీ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. భవానిపురం స్వాతి థియేటర్ సమీపంలోని ఎంపీ దాస్ వీధిలో నిర్వహించిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …

Read More »

కాపులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి..

-రాష్ట్ర ప్రభుత్వానికి ‘కాపు రిజర్వేషన్ పోరాట సమితి’ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు జనాభా ప్రాతిపదికన12 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కె.ఆర్.పి.ఎస్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ‘టిఆర్పీఎస్ గళం’ సమావేశంలో రాష్ట్ర ఛైర్మన్ చనమల్ల ప్రసాద్ రావు, కన్వీనర్ రావి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో 99 శాతం మంది …

Read More »

ఎల్ఓసి అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను ప్రజాదర్బార్ లో కూటమి నేతలు అందజేశారు. 44 వ డివిజన్ నాలుగు స్తంభాల సెంటర్ కు చెందిన ధనాలకోట రమ్య (38) హెర్నియా తో బాధపడుతూ వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3 లక్షల ఎల్ ఓ సీ ను బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ …

Read More »

ఎంఎస్ఎంఈతో ఏపీలో పారిశ్రామిక విప్ల‌వం

– ఎంఎస్ఎంఈ గ్రోత్ స‌మ్మిట్ 2026లో మంత్రి కొండ‌ప‌ల్లి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఎంఎస్ఎంఈతో ఏపీలో స‌రికొత్త ఔత్సాహిక‌, స‌రికొత్త పారిశ్రామిక విప్ల‌వానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాంది ప‌లికార‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమ‌వారం విజ‌య‌వాడ‌లోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ క‌ళావేదిక‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ముఖ్య అతిథిగా ఎంఎస్ఎంఈ గ్రోత్ స‌మ్మిట్ 2026 కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కొండ‌ప‌ల్లి …

Read More »

ఎఫ్.ఆర్.ఎస్. సాంకేతికతతో మిస్సింగ్ బాలికను చాకచక్యంగా గుర్తించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని బాలికను ఈ రోజు ఎన్.టి.ఆర్. జిల్లా పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాలికను గుర్తించిన అనంతరం కేవలం 25 నిముషాల వ్యవదిలో క్షేమంగా అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించడం జరిగింది. ఈ నెల 24వ తేదీన గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని బాలిక వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపడం జరిగింది. ఆ వివరాలను ఆర్.టి.జి.ఎస్. సిస్టమ్ …

Read More »

ఎన్.టి.ఆర్.పోలీస్ ఖాకీ స్టూడియో ప్రారంభం

-నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. వినూత్న చొరవ -నేరం జరగకముందే ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యం. -సైబర్ నేరాల నియంత్రణకు అత్యాధునిక AI సాంకేతికత వినియోగం. -ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్‌కు 5 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతకంటే వేగంగా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ సాంకేతిక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సరికొత్త తరహా …

Read More »

నగరంలో ది మార్క్స్ స్టూడియో ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో అందాల తారలు శివాని నాగారం, పాయల్ రాజ్ పుత్ సందడి చేశారు. బి ఆర్ టి ఎస్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన ది మార్క్స్ స్టూడియో ను వారు లాంఛనంగా ప్రారంభించారు. ఆధునిక కాలంలో యువతి యువకులు హెయిర్ స్టైల్, మేకప్ పట్ల అమిత ఆసక్తి చూపిస్తున్నారనీ అన్ని రకాల సేవలను ఒకే స్టూడియోలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా హీరోయిన్స్ పాయల్ రాజ్ పుత్, శివాని నాగారం పేర్కొన్నారు. …

Read More »