Breaking News

Tag Archives: vijayawada

పండుగ వాతావరణాన్ని తలపించేలా ఈనెల 27, 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు

-విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో భారీ ఏర్పాట్లు -నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని మహానాడును విజయవంతం చేయాలి – ప్రభుత్వ విప్, MLA బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ BRTS రోడ్డులోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయంలో సోమవారం ఈనెల 27, 28 తేదీలలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, డివిజన్ నాయకులతో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విస్తృత స్థాయి సన్నాహక …

Read More »

ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టండి..

-అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించండి -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని.. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టం-పీజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. డీఆర్‌వో …

Read More »

మండే ఎండ‌ల్లో నీరు, నీడా.. నిండుగా ఉండాలి..

– ప్ర‌యాణికుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌దు – అవ‌స‌రం మేర‌కు తాగునీటి పాయింట్లు పెంచాలి – పీఎన్‌బీఎస్ లో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆక‌స్మిక త‌నిఖీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి ఉద్ధృతి నేపథ్యంలో ప్రయాణికులకు తాగునీరు, నీడ, పారిశుద్ధ్య సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సోమ‌వారం న‌గ‌రంలోని పండిట్ నెహ్రూ బ‌స్ స్టేష‌న్ (పీఎన్‌బీఎస్‌)ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. వేస‌వి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో …

Read More »

పెన్ష‌న్ల పంపిణీలో సంతృప్తి స్థాయి ప్ర‌ధానం

– ల‌బ్ధిదారుల నుంచి ఫిర్యాదుల‌కు తావులేకుండా చూడాలి – ప్ర‌జ‌ల విశ్వాసాన్ని నిలబెట్టేలా అధికారులు పనిచేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో లబ్ధిదారుల సంతృప్తి స్థాయి అత్యంత ముఖ్యమని, ల‌బ్ధిదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదుల‌కు తావులేకుండా సేవ‌లందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. పెన్ష‌న్ పంపిణీ అధికారుల‌ (పీడీవో)తో స‌మావేశ‌మయ్యారు. ఎంపీడీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు …

Read More »

కేజీబీవీల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

-ఈ నెల (27.05.2026) నుంచి దరఖాస్తులు స్వీకరణ -సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు IAS.,  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, I.A.S. ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, …

Read More »

ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని ప్రజల వినతులను స్వీకరించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కమిషనర్, …

Read More »

అన్న క్యాంటీన్లలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తున్నాం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని అన్న క్యాంటీన్లలో ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. సోమవారం ఉదయం తన నగర పర్యటనలో భాగంగా బందర్ రోడ్, సూర్యారావుపేట, వన్‌టౌన్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణ, శుభ్రత పనులు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వన్‌టౌన్‌లోని గాంధీజీ మహిళా కళాశాల సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను …

Read More »

మా పోరాటానికి సంఘీభావం తెలపండి

-అఖిలపక్ష నేతలకు ఉండవల్లి,పెనమాక, నిడమర్రు గ్రామ రైతుల విజ్ఞప్తి -రాజధాని రైతుల ఉద్యమానికి అండగా నిలుస్తాం -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని రెండో విడత భూసేకరణ/సమీకరణ నుంచి తమ గ్రామాలను మినహాయించాలని, ఇప్పటికే భూములిచ్చి ప్లాట్లు ఇవ్వకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బలవంతంపు భూసేకరణ/సమీకరణ ఆపాలంటూ ఇటీవల నుంచి ఆ ప్రాంత రైతులు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా …

Read More »

మోడీ ప్రభుత్వం పదేపదే పెట్రో ధరలు పెంచడం దుర్మార్గం

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మోడీ ప్రభుత్వం పదే పదే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై గుదిబండ మోపడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గత 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలను నాలుగుసార్లుగా రూ.8 లకుపైగా పెంచింది. ప్రజలపై ధరల భారం మోపడమే పనిగా పెట్టుకుంది. నేడు నాలుగో దఫా పెట్రోల్‌పై …

Read More »

అత్యున్నత ప్రజా కళా సంస్థ ప్రజానాట్యమండలి

-83వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న అత్యున్నత ప్రజా కళా సంస్థ ప్రజానాట్యమండలి అని రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్ అన్నారు. అఖిలభారత ప్రజానాట్యమండలి (ఐపిటిఏ )83 వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడ దాసరి భవన వద్ద పతాకాన్ని వారు ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్ కే నజీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రనాయక్ మాట్లాడుతూ ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా దేశంలో స్వాతంత్ర కావాలంటూ కళాకారులందరూ ఐక్యమై కళారూపాల ద్వారా ప్రజలను జాగృతం …

Read More »