ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఒంగోలు నగరంలోని ఇందిరా ప్రియదర్శిని ” లా “కళాశాల నూతన భవనం భారత రత్న ” శ్రీ.అటల్ బిహారి వాజ్ పేయి” పేరుతో ఏర్పాటు చేసిన భవనం ప్రారంభోత్సవానికి హాజరైనా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ షేక్. ఖలీఫాతుల్లాబాషా గారు కళాశాల కమిటీ సభ్యులు శ్రీ.డాక్టర్. కె. నరసింఘారావు తో కలసి పూజలో పాల్గొన్నారు
Prajavartha Online Telugu News