ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
దీపావళి సందర్భంగా వృద్ధులకు, పేద ప్రజల పిల్లలకు బట్టలు, స్వీట్స్, దీపావళి టపాసులు పంపిణీ చేస్తున్న జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, మరియు మున్సిపల్ కమిషనర్.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News