విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ కుటుంబ సభ్యులు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్, ప్రజాశక్తి నగర్ అపార్ట్మెంట్స్ ప్రాంతాలలో దేవినేని క్రాంతి, 9వ డివిజన్,కన్నా నగర్,NAD రోడ్ ప్రాంతాలలో దేవినేని సుధీర,కేశినేని హైమ ఇంటి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి ఎమ్మెల్యే, ఎంపీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలి అని అభ్యర్ధించారు.ఈ పర్యటనలో 7వ డివిజన్ కార్పొరేటర్ …
Read More »All News
కొండ ప్రాంతాలు అభివృద్ధి జరిగింది వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీతోనే : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 99 శాతం పైగా ఎన్నికల హామీలను అమలు చేసి కొండ ప్రాంతాలు అభివృద్ధి చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారు కాబట్టే నేడు వైసీపీ నాయకులు దమ్ముగా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నాం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం నాడు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్,అరుళ్ నగర్ కొండ పైన చివరంచు వరకు అవినాష్ ఇంటింటికి వెళ్లి …
Read More »చంద్రబాబుపై ఈసీకి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాను ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈమేరకు బుధవారం వెలగపూడి సచివాలయం నందు ఆధారాలతో సహా ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు ప్రజలు మొహం చాటేస్తుండటంతో కూటమి అభ్యర్థుల వెన్నులో వణుకు పుడుతోందని మల్లాది విష్ణు …
Read More »గన్నవరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ కి సిద్ధం…
-ప్రత్తిపాటి అరుణకుమారి విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గానికి సేవ చేయాలనే ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ కి సిద్ధమైనట్లు ప్రత్తిపాటి అరుణకుమారి తెలిపారు. బుధవారం విజయవాడ రూరల్ మండలం, రామవరపాడు లో ని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్సిపిలో మొదటి నుంచి కష్టపడి పార్టీకి పనిచేసి పార్టీ గెలుపు పని చేసామని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా పిఠాపురం వరకు పాదయాత్రలో తన సొంత ఖర్చులతో పాల్గొన్నట్లు …
Read More »వాహన చోదకులకు భక్తి ప్రపత్తులతో ఉగాది పురస్కారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి శుభ సందర్భంలోనూ వినియోగదారులకు, వాహన చోదలకు విశేష సేవలు సేవలను అందిస్తూవస్తున్న ఎంజీ రోడ్డు ఇండియన్ ఆయిల్ పైలెట్ సర్వీస్ స్టేషన్ (పెట్రోల్ బంక్) లో మంగళవారం రాత్రి వరకు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉగాది ప్రసాదంతో పాటు స్వీట్లు పంపిణీ చేయబడినాయి. ఈ కార్యక్రమంలో సంస్థ అధినేత ఎం వి వి సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా సేల్స్ ఆఫీసర్ కే వరప్రసాద్, సంస్థ మేనేజర్ కె వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
Read More »ఖైదీలకు అందుతున్న ఉచిత న్యాయసేవలను ప్రతి ఒక్కరూ తెలియజేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పుగోదావరి జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి . కె . ప్రత్యూష కుమారి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అండర్ ట్రయిల్ రివ్యూ ఓరియంటేషన్ సెషన్స్లో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలును, ప్రత్యేక మహిళా జైలును సందర్శించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ నియమించిన పారాలీగల్ వాలంటీర్లు, న్యాయ సహాయ రక్షణ మండలి సభ్యులతో మాట్లాడారు. ఖైదీలకు అందుతున్న ఉచిత న్యాయసేవలను ప్రతి ఒక్కరూ తెలియజేయాలని, వారి …
Read More »శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారములు-2024
– శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారములు-2024 -దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో వేద పండితులకు సత్కార్యం – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారములు -2024 కింద వేద, ఆగమన పండితులను సత్కరించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారములు-2024 వేడుకలను పురస్కరించుకుని సన్మాన …
Read More »సెలవు రోజుల్లోనూ పని చేయనున్న జిఎంసి క్యాష్ కౌంటర్లు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2024-25) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లించే వారికి మొత్తం పన్ను పై 5 శాతం రాయితీ లభిస్తుందని, పన్ను చెల్లింపుదార్లకు వీలుగా నగరపాలక సంస్థ క్యాష్ కౌంటర్లు సెలవు రోజుల్లో కూడా పని చేసేలా చర్యలు తీసుకున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పన్నును ముందస్తుగా చెల్లించే వారికి 5 …
Read More »జిల్లా కలెక్టరేట్లో రాష్ట్రస్థాయి ఉగాది వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన రాష్ట్రస్థాయి ఉగాది వేడుకల్లో పాల్గొన్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (యువజనాభ్యుదయం, పర్యాటక, సాంస్కృతిక శాఖ) డాక్టర్ రజత్ భార్గవ, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ.. కలెక్టర్ డిల్లీరావుతో కలసి కలెక్టరేట్లోని మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ), సోషల్ మీడియా సెల్ కార్యకలాపాలను పరిశీలించారు. రాజకీయ ప్రకటనలకు ఇచ్చే ప్రి సర్టిఫికేషన్, మీడియా మానిటరింగ్ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థల కార్యకలాపాలను ఈ …
Read More »శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అంతా శుభమే జరగాలి
– సుఖసంతోషాలతో, అన్ని విధాలా పురోగతి సాధించాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (యువజనాభ్యుదయం, పర్యాటక, సాంస్కృతిక శాఖ) డా. రజత్ భార్గవ – ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా రాష్ట్రస్థాయి ఉగాది వేడుకలు – వ్యవసాయం, విద్య, వైద్యం, సాంఘికం.. అన్ని రంగాల్లో అభివృద్ధి – జవనోపాధి మార్గాలు సానుకూలంగా ఉంటాయి – శ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజి సిద్ధాంతి పంచాంగ శ్రవణం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఉగాది అని.. …
Read More »
Prajavartha Online Telugu News