అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత శ్రీ శ్రీ శ్రీ తలుపులమ్మ క్షేత్రం ఆషాడ శోభతో ప్రకాశిస్తుంది. అషాడ ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో క్షేత్రానికి భక్తులు చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముందుగా అమ్మవారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం కావడంతో అమ్మవారి మూలవిరాట్టుకు పంచామృత అభిషేకాలు ఏకాంతంగా అర్చకులు నిర్వహించారు అనంతరం కొండ దిగువన పంచలోహ విగ్రహాల వద్ద ఆషాడమాస పూజల్లో భాగంగా కుంకుమ పూజ కార్యక్రమాలు నయన మనోహరంగా నిర్వహించారు. ఈ …
Read More »Telangana
స్థానిక సంస్థల్లో 18 వేల పదవులకు బీసీలను దూరం చేసింది వైసీపీ ప్రభుత్వమే : పోతిన వెంకట మహేశ్
-ఇప్పుడు 50 పదవులు ఇచ్చి బీసీలకు పీట వేశాం అనడం దుర్మార్గం -వైసీపీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం -పేద విద్యార్థులను విదేశీ విద్యకు దూరం చేశారు – పేద యువతులకు పెళ్లి కానుక ఇవ్వకుండా బాధపెడుతున్నారు -జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేశ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి సుమారు 18వేల మంది పదవులకు బలహీన వర్గాలను దూరం …
Read More »సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
-క్షేత్రస్థాయిలో ప్రత్యేక్షంగా ప్రాజెక్ట్ పనుల పరిశీలన -మూడో పర్యాయం ప్రాజెక్ట్ ప్రాంతంలో సీఎం పర్యటన -అధికారులకు , ఇంజనీర్లు కు దిశా నిర్దేశం -నిర్వాసితులకు పునరావాస ప్యాకేజి అంశానికి ప్రాధాన్యత -జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం ముంపు గ్రామాలలో పర్యటన పోలవరం/ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యం దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు ముంపు …
Read More »దేశంలోనే సీఎం జగన్ అరుదైన రికార్డు…
-మహిళా పక్షపాతిగా దేశానికే సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదర్శం -137 పదవుల్లో 69 మహిళలకే ఇచ్చారు -తాను మహిళా పక్షపాతినని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించుకున్నారు. -ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కితాబు అమరావతి, జూలై 18: కొత్తగా కేటాయించిన కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులలో సమాజంలో అణగదొక్కబడిన మహిళలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక ప్రాధాన్యతనిచ్చారని, తాను మహిళా పక్షపాతినని మరోసారి నిరూపించుకున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కితాబిచ్చారు. 137 నామినేటెడ్ పదవులలో 69 పదవులను మహిళలకే ఇచ్చిన సీఎం …
Read More »జగ్గయ్యపేట విద్యానగర్ కాలనీ వాసుల సమస్యలపై హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను…
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట పట్టణంలోని విద్యానగర్ కాలనీ లో నివసిస్తున్న ప్రజలు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విద్యానగర్ కాలనీ లో ఇళ్ళు నిర్మించుకుని 200 కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉంటున్న విద్యానగర్ కాలనీ స్థలం దేవాదాయ శాఖ కు చెందిందని, వెంటనే ఆ స్థలాలను ఖాళీ చేయాలని ఆ ప్రాంత వాసులకు దేవాదాయ శాఖ …
Read More »బ్రాహ్మణ సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం కట్టుబడి ఉంది…
-బ్రాహ్మణ కార్పొరేషన్/ క్రెడిట్ సొసైటి పథకాలపై అవగాహన సదస్సులో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు -కార్పొరేషన్ చైర్మన్ గా మల్లాది విష్ణు సేవలను కొనియాడిన మంత్రి -క్రెడిట్ సొసైటి.. బ్రాహ్మణుల బ్యాంకు : మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మల్లాది విష్ణు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత పేద బ్రాహ్మణుల సహాయార్థం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని దేవాదాయ, ధర్మాదాయ శాఖ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. భవానీపురంలోని వీఎంసీ కళ్యాణ మండపంలో జింకా చ్రకధర్ అధ్యక్షతన బ్రాహ్మణ కార్పొరేషన్/ క్రెడిట్ …
Read More »విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చలనచిత్ర రంగంలో విలక్షణమైన నటనకు ఎస్వీ రంగారావు గారే స్ఫూర్తి అని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఎస్వీ రంగారావు 47వ వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు చిత్ర సీమలో ఎస్వీ రంగారావు వంటి మహానటులు మరలా రాబోరన్నారు. జానపదం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం ఇలా ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా పరకాయ ప్రవేశం చేయగల మేటి …
Read More »రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య ని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్.పి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఎస్.పి బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్ కౌశల్ ఆదివారం మచిలీపట్నం లోని ప్రభుత్వ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు రాష్ట్ర రవాణా శాఖ మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ని మర్యాద పూర్వకంగా కలిసి ఎస్.పి సిద్దార్డ్ కౌశిల్ పుష్పగుచ్చం అందజేశారు.
Read More »బెజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం… : మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగాయి అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఉత్సవాల్లో భాగంగా బోనాలను సమర్పణ తో పాటు నిర్వాహకులు, భక్తులు, కళాకారులు, పోతు రాజుల …
Read More »శ్రీ దుర్గమ్మ వారికి తెలంగాణ బంగారు బోనం సమర్పణ…
విజయవాడ (ఇంద్రకీలాద్రి), నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్భముగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరము వలే ఈ ఏడాది కూడా తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారు ఆదివారం శ్రీ అమ్మవారికి బంగారు భోణం సమర్పించుటకు విచ్చేయగా బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి వద్ద దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, ఆలయ పాలకమండలి చైర్మన్ …
Read More »
Prajavartha Online Telugu News