అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మిజోరం గవర్నర్ గా హరిబాబు ఇవాళ ప్రమాణం చేశారు. గత వారంలో ఆయనను మిజోరం గవర్నర్ గా నియమించారు. సోమవారం నాడు ఆయన ఐజ్వాల్ లో ఆయన గవర్నర్ గా ప్రమాణం చేశారు. ఇటీవలనే గవర్నర్ల బదిలీలలు నియామకాలు చోటు చేసుకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణానికి చెందిన హరిబాబును మిజోరం గవర్నర్ గా నియమితులయ్యారు. హరిబాబు సోమవారం నాడు ఐజ్వాల్లోని రాజ్ భవన్ లో హరిబాబు ప్రమాణం చేయించారు. ఈ నెల 18 నుండి రాజధాని నగర …
Read More »Telangana
కనకదుర్గమ్మను దర్శించుకున్న విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారము రోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంనకు కర్ణాటక లోని హంపి పీఠాధిపతులు విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ శ్రీ అమ్మవారి దేవస్థానం నకు విచ్చేయగా, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రెటరీ డా.జి.వాని మోహన్, ఐఏఎస్, ఆలయ కార్యనిర్వహనాధికారి డి.భ్రమరాంబ ఆలయమర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారు శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేదపండితులు స్వామి వారికి వేదస్వస్తి పలికారు. మంత్రి వెల్లంపల్లి …
Read More »నిరుద్యోగ యువతను వైసీపీ నయవంచనకు గురి చేసింది… : పవన్ కల్యాణ్
-రెండున్నర లక్షల ఉద్యోగాలని హామీ… పాలనలోకి వచ్చిన రెండేళ్ల తరవాత 10వేల ఉద్యోగాలంటారా? -వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు పదవులు సృష్టించారు… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేరా? -నిరుద్యోగ యువత కోసం అన్ని జిల్లాల్లో జనసేన కార్యక్రమాలు… -యువతకు న్యాయం జరిగే వరకూ జనసేన అండగా ఉంటుంది -జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న పరిస్థితి, నయవంచనకు గురయ్యామనే వేదన అందరినీ కలచి వేస్తున్నట్లు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ …
Read More »శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి కొడాలి నాని…
-అంతరాలయంలో వైభవంగా అభిషేక పూజలు గుడివాడ / ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలో వేంచేసి ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవస్థానంలో స్వామివారికి సోమవారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి ఆలయానికి వచ్చిన మంత్రి కొడాలి నానికి ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం …
Read More »రైతును రాజుగా చేయాలన్న వైఎస్సార్ కలను నిజం చేస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి…
-రైతులకు మేలైన విత్తనాలను పంపిణీ చేస్తున్నాం : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని -ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్ తప్పని సరిగా నమోదు చేసుకోవాలి.. -వైఎస్ఆర్ చేయూత కింద 10 వేల పశువులను, 5 వేల గొర్రెలు, మేకలను రైతులకు అందించాం.. -రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా మండల కేంద్రాల్లో స్పందన కార్యక్రమం నిర్వహణకు చర్యలు. : కలెక్టరు జె. నివాస్ గుడివాడ/ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి …
Read More »సీఎం జగన్మోహన్ రెడ్డి ది చేతల ప్రభుత్వం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల అభ్యున్నతి కోరుకునే ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటిస్తూ జీవో విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోరాట వేదిక ఆధ్వర్యంలో శాసనసభ్యులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. యామజాల నరసింహమూర్తి సభాధ్యక్షన ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను ఘనంగా సత్కరించారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు …
Read More »క్లీన్ విజయవాడ దిశగా అడుగులు : మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 58వ డివిజన్ కార్పొరేటర్ అవుతు శ్రీశైలజ శ్రీనివాసరెడ్డి తో కలిసి నందమూరి నగర్, భరతమాత కాలనీలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. గడపగడపకు వెళ్లి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీరు, అంతర్గత రోడ్ల సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తామని …
Read More »పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారుల నియామకం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కమిషనరు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి సూచనలు మేరకు పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో యన్ హెచ్ యం క్రింద పూర్తిగా తాత్కాలిక పద్దతిన ఒక సంవత్సరం పాటు 13 మంది వైద్యాధికారులను నియామకానికి ధరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టరు జె. నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మచిలీపట్నం డియం హెచ్ ఓ కార్యాలయంలో తమ ధరఖాస్తులు సమర్పించాలన్నారు. మిగిలిన వివరాలకు …
Read More »ప్రతీ శుక్రవారం వై.యస్.ఆర్. చేయూత గ్రౌండింగ్… : కలెక్టరు జె.నివాస్
-ఈనెల 22న 10 వేలమందికి ఇళ్ల నిర్మాణాలకు రుణమంజూరు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వై.యస్.ఆర్. చేయూత యూనిట్లను నెలకొల్పేందుకు ప్రతీ శుక్రవారాన్ని గ్రౌండింగ్ డేగా జిల్లా కలెక్టరు జె. నివాస్ నిర్దేశించారు. వైయస్ఆర్ చేయూత క్రింద పాడి పశువులు, గొర్రెలు, మేకల యూనిట్ల పంపిణి క్రింద 15 వేల యూనిట్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈమేరకు ఇంతవరకూ 9298 పాడి పశువుల యూనిట్లకు డాక్యుమెంటేషన్ పూర్తి చేయగా, గొర్రెలు, మేకల యూనిట్లకు సంబంధించి 2272 మంది లబ్ధిదారుల డాక్యుమెంటేషన్ పూర్తి …
Read More »గోవధకు పాల్పడినా, తోడ్పడినా చట్టరీత్యా శిక్షార్హులు…
-జెసి కె. మోహన్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గోవధకు పాల్పడినా అందుకు తోడ్పడినా అటువంటి వారు చట్టరీత్యా శిక్షార్హులని జాయింట్ కలెక్టరు (సంక్షేమం) కె. మోహన్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరు జె.నివాస్ ఆదేశాలు మేరకు బక్రీద్ సందర్భంగా జిల్లా యస్ పిసిఏ సమావేశం జెసి కె.మోహన్ కుమార్ అధ్యక్షతన స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ గోవధ నిషేధ పశుసంరక్షణా చట్టం-1977 ప్రకారం గోవధ నిషేధించడమైనదన్నారు. బక్రీద్ సందర్భంగా గోవధ నియంత్రణకు …
Read More »
Prajavartha Online Telugu News