Breaking News

పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారుల నియామకం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కమిషనరు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి సూచనలు మేరకు పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో యన్ హెచ్ యం క్రింద పూర్తిగా తాత్కాలిక పద్దతిన ఒక సంవత్సరం పాటు 13 మంది వైద్యాధికారులను నియామకానికి ధరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టరు జె. నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మచిలీపట్నం డియం హెచ్ ఓ కార్యాలయంలో తమ ధరఖాస్తులు సమర్పించాలన్నారు. మిగిలిన వివరాలకు krishna.ap.nic.in వెబ్ సైట్లో పరిశీలించవచ్చన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం.

-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం… -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *