Breaking News

Daily Archives: September 5, 2024

తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేప‌ట్టారు. అనంత‌రం వేద‌మంత్రాల న‌డుమ మూల‌వ‌ర్ల‌కు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More »

28 ఇసుక నిల్వ కేంద్రాలలో అందుబాటులో ఉన్న నిల్వలు 14,48,302 మెట్రిక్ టన్నులు

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఇసుక నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయని, వర్షాకాలాన్ని ముగిసిన తురువాత ఇసుక నిల్వలకు కొరత ఉండబోదని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వివిధ రీచ్ ల నుండి సరఫరా నిలిచిపోయిందని, వర్షాలు తగ్గుముఖం పట్టి, రవాణా పరిస్ధితులు మెరుగైన తురువాత పూర్తి స్ధాయిలో …

Read More »

సీఎం సహాయ నిధికి కిలారపు శ్రీనివాసరావు పామర్రు రూ.10లక్షల ఆర్థికసాయం

-వరద ప్రభావిత ప్రాంతాల్లో పది టైర్ల టిప్పర్ 10 మరియు ఐదు ప్రోక్లైన్ల ద్వారా నెలరోజుల పాటు ఉచిత సేవలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల సంభవించిన వరదల్లో సర్వసం కోల్పోయిన బాధితుల సహాయార్థం పామర్రు నియోజకవర్గానికి చెందిన కిలారపు శ్రీనివాసరావు ఏపీ సీఎం సహాయ నిధికి రూ, 10లక్షల రూపాయలు విరాళం చెక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయంగా అందజేశారు. బుడమేరు వరద బాధితుల సహాయార్థం 200 సామర్థ్యం గల 5 ప్రొక్లెయినర్‌, పది టైర్ల టిప్పర్ 10, వరద …

Read More »

వరద ముంపు బాధితులకు ఫుడ్, పాలు, వాటర్ అందించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో 15, 16, 17 మరియు 18 డివిజన్లలో ఫుడ్, పాలు, వాటర్ పంపిణీ చేశారు. వైసిపి నేతలు మాట్లాడుతూ కృష్ణలంక పరిసర ప్రాంతాలలో అవుట్ ఫాల్ రైన్ వాటర్ బయటకు పంపించడంలో కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. ప్రభుత్వం ముందుగానే కళ్ళు తెరిచి ఉంటే రాణిగారి తోట, కృష్ణలంక,రామలింగేశ్వర నగర్ ప్రాంతంలోకి వరద నీరు వచ్చేది కాదన్నారు.. తూర్పు నియోజకవర్గ వైసీపీ …

Read More »

తొలి రోజు బౌలర్లదే హవా..!

-ఆశించని స్థాయిలో సత్తా చాటని స్టార్‌ ఆటగాళ్లు -రెండంకెల స్కోర్‌ దాటని శ్రేయస్, పడిక్కిల్, రుతురాజ్, -ఇండియా డీ 164 ఆలౌట్‌ -అక్షర్‌ పటేల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ -ఆరు సిక్సులు, ఆరు బౌండరీలో 86 పరుగులు చేసిన అక్షర్‌ -ఆటముగిసే సమయానికి ఇండియా సీ 91/4 -దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : దులీప్‌ ట్రోఫి క్రికెట్‌ టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్‌లో తొలి రోజు బౌలర్లదే హవా నడిచింది. కొందరు స్టార్‌ ఆటగాళ్లు రెండంకెల స్కోర్‌ దాటలేకపోయారు. భారత …

Read More »

ఆకస్మిక వరదలు, భారీ వర్షాలతో తీవ్ర నష్టం

-కేంద్రం సంపూర్ణ సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది -విపత్తును ఎదుర్కోవడంలో ప్రభుత్వం సమర్థవంతంగా పని చేసింది. -వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి, ఆయన బృందం అవిశ్రాంతంగా పని చేసింది -కేంద్రం తెచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది -రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఆర్థిక కష్టాలు మాకు తెలుసు -ప్రధానమంత్రి, హోం మంత్రితో చర్చించి రాష్ట్రానికి న్యాయం చేస్తాం -కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ -కేంద్ర మంత్రికి ఆకస్మిక వరదలు, భారీ వర్షాల వల్ల జరిగిన …

Read More »

ప్రకాశం బ్యారేజీ పటిష్టంగా ఉంది

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ మరమ్మతు పనులను గురువారం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ,పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) గురువారం పరిశీలించారు. కాంగ్రెస్ హయాంలో 2005 వ సంవత్సరం లో వరద వచ్చినప్పుడు ఖానాల వద్ద పిల్లర్లు కొంతవరకు దెబ్బతిన్న విషయాన్ని గుర్తించి ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేశారు. ఇటీవల సంభవించిన భారీ వర్షాల వలన గతంలో ఎప్పుడూ రాని …

Read More »

కేంద్ర ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేస్తుంది మరియు సాధ్యమైన అన్ని సహాయాలనీ అందిస్తుంది: చౌహాన్

-కష్ట సమయాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుంది మరియు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ సంక్షోభం నుండి ప్రజలను ముందుకు తీసుకెళ్తాం : చౌహాన్ -వరదల పరిస్థితి పట్ల ప్రధాని మోదీ సున్నితంగా వ్యవహరిస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దని, పంట నష్టపోయిన వారికి పరిహారం అందజేస్తామని చౌహాన్ న్యూదిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర వ్యవసాయం & రైతుల సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా పర్యటనలో ఉన్నారు. ఈరోజు …

Read More »

బుడమేరు ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

-గండ్లుపడిన ప్రాంతాలను పరిశీలించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఉదయం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సిఎంను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. వారి నుంచి విరాళాలు తీసుకున్న అనంతరం సిఎం ఎనికేపాడు వెళ్లారు. అక్కడ నుంచి పొలాల మీదుగా ప్రయాణించి రైవస్ కాలువ, ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరు మంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఏలూరు కాలువపై పంటుపై ప్రయాణించి అవతలి …

Read More »

వరద బాధితులకు సేవలందించిన వారికి టీడీపీ జాతీయ కార్యాలయంలో సన్మానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వరద బాధితులకు సేవలందించినవారికి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం సన్మాన కార్య క్రమం జరిగింది. సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వీరిని సన్మానించారు. టీమ్ లీడర్లైన తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరి అనిముని రవినాయుడు, మాజీ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు విఎస్ఎన్ మల్లేశ్వరరావు(మల్లిబాబు), గుంటూరు టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ ప్రెసిడెంట్ మన్నవ వంశీ కృష్ణ, గుంటూరు …

Read More »