-డిసెంబరులో లక్ష గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం ప్రారంభించేందుకు కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటయ్యాక పీఎంఏవై అర్బన్ కింద 58,578 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణం కింద 17,197 ఇళ్లు నిర్మించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. లక్ష ఇళ్లు …
Read More »Daily Archives: November 4, 2024
వదర బాధితులకు వస్త్ర వితరణ చేసేందుకు ముందుకొచ్చిన గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వదర బాధితులకు వస్త్ర వితరణ చేసేందుకు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ప్రతినిధి కళ్యాణ్ చక్రవర్తి వరద బాధితుల కోసం 5 వేల వస్త్ర కిట్లను విజయవాడ తీసుకొచ్చారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి కిట్ ను చూపించారు. ఒక్కో కిట్ లో దుప్పటి, కండువా, చీర, పంచె ఉంటాయని సీఎంకు తెలిపారు. ఈ వస్త్రాలను అధికారుల ద్వారా ప్రభుత్వం నిరుపేద వరద బాధితులకు పంపిణీ …
Read More »అనంతపురంలో రేపు ‘డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్’
-ముఖ్య అతిథిగా హాజరవుతోన్న హోంమంత్రి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం అనంతపురం జిల్లాలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం కోసం హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే అనంతపురం నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనితకు అనంతపురం పట్టణ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, టూ మేన్ కమిటీ సభ్యుడు ఆలం నరసనాయుడు ఘన స్వాగతం పలికారు. …
Read More »అర్హులు అందరికీ పింఛన్లు
-రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ సామాజిక భద్రతా పింఛనులు అందేలా చూసేందుకు తొలి అడుగుపడింది. అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చేందుకు అవసరమైన కసరత్తును ప్రారంభించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో …
Read More »అందరు సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం
-ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం -జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర రెవిన్యూ మరియు స్టాంప్ అండ్ డ్యూటీ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షలు అనుగుణంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయ సహకారాలతో ప్రజల అభిమానంతో జిల్లాను అన్ని రంగాలలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్ శాఖలు మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని మీకోసం సమావేశ భవనంలో …
Read More »స్వర్ణాంద్ర సాధనలో కేంద్ర ప్రాయోజిత పథకాలు అనుసంధానం
-20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్పెర్సన్ లంకా దినకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంద్ర సాధనలో కేంద్ర ప్రాయోజిక పథకాలను అనుసంధానం చేస్తూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్పెర్సన్ లంకా దినకర్ తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జల్ జీవన్ మిషన్, ఉపాధి హామీ, పీఎం ఆవాస్ యోజన, జాతీయ ఆహార భద్రత, నేషనల్ గోకుల్ మిషన్ వంటి పలు పథకాలను పెద్ద ఎత్తున రాష్ట్రంలో అమలు పర్చేందుకు …
Read More »అమరావతి అభివృద్ది పనులకు తొలగిన అడ్డంకులు
-సాంకేతిక కమిటీ నివేదికలోని 23 ప్రతిపాదనల ప్రకారం పాత టెండర్లు క్లోజ్ -హైకోర్టు, అసెంబ్లీ మినహా మిగతా పనులకు డిశంబరు 31 లోపు నూతన టెండర్లు -హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణాలకు జనవరి లోపు నూతన టెండర్లు -రానున్న మూడేళ్లలో అమరావతి అభివృద్ది పనులు అన్నీ పూర్తి -రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి అభివృద్ది పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను క్లోజ్ చేసే మార్గం సుగమం అయ్యిందని, త్వరలోనే …
Read More »శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత
-అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావుతో హోంమంత్రి సమావేశం -నక్కపల్లిలోని ఉపమాక శ్రీకల్కి వేంకటేశ్వరస్వామి ఆలయాభివృద్ధిపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయంలోకి వెళ్లిన హోంమంత్రికి టిటిడి అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వదించారు. టీటీడీ అధికారులు శేష వస్త్రం కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలను హోంమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలంతా …
Read More »నగరంలో జాతీయ రైస్ మిల్లర్స్ అసోయేషన్ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో జాతీయ రైస్ మిల్లర్స్ అసోయేషన్ జాతీయ స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. సోమవారం బందరు రోడ్డులోని ఎస్ఎస్ కన్వెన్షన్లో జరిగిన ఈ సమావేశంలో రాజకీయ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల నుండి అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొని తమ సమస్యలు భవిష్యత్ కార్యాచరణ చర్చించి పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మిల్లర్లపై మార్కెట్ సెస్ రెండు శాతం నుంచి ఒక శాతానికి …
Read More »కులధృవీకరణ పత్రాల విషయంలో న్యాయం చేయండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుల ధృవీకరణ పత్రాలలో బేడ (బుడ్గ) జంగం ఎస్సీ వరుస సంఖ్య 9గా ఆన్లైన్లో ఇప్పించవలసిందిగా ఆల్ ఇండియా బేడ (బుడ్గ) జంగం షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. సోమవారం గాంధీనగర్, ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సంఘం ఛైర్మన్, రాష్ట్ర సంఘం అధ్యక్షులు వనం నాగేశ్వరరావు, మాదిగ దండోరా రాష్ట్ర సంఘం అధ్యక్షులు గురువిందపల్లి చిట్టిబాబు మాదిగలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 341, 1950 సంవత్సరం బేడ (బుడ్గ) జంగం వరుస …
Read More »
Prajavartha Online Telugu News