Breaking News

Daily Archives: November 15, 2024

ఆర్ధిక వికాసానికి తోడ్పడేటందుకుమెప్మాSHG ప్రొఫైలింగ్

-“ప్రతి కుటుంబం- ఒక ఔత్సాహిక వ్యాపారస్తులు” -జీరో-పావర్టీ లక్ష్యాన్ని సాధించడానికి SHG ప్రొఫైలింగ్ -ప్రతి ఒక్క సభ్యురాలి కుటుంబం మరింత మెరుగైన ఆదాయం సముపార్జించేలా ప్రణాళికలు -మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్ భరత్ ఐఏఎస్దిశా నిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) రాష్ట్రవ్యాప్తంగా 123 మునిసిపాలిటిలలో ఉన్న 28,77,019 మంది పేద నిరుపేద మహిళలను 2.79 లక్షల సంఘాల ద్వారా సంఘటితం చేసి వారి సామాజిక ఆర్ధిక సాధికారత కొరకు కృషిచేస్తున్నాము. దీనిలో భాగంగా సంఘాలు …

Read More »

మంగినపూడి బీచ్, దత్తాశ్రమం భక్తులతో కిటకిట

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మంగినపూడి బీచ్, దత్తాశ్రమం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున బీచ్ కు, దత్తాశ్రమానికి తరలివచ్చారు. భక్తులు బీచ్ లో సముద్ర స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించి శివుని ఆరాధించారు. అనంతరం భక్తులు దత్తాశ్రమానికి చేరుకుని అక్కడ కూడా శివలింగాలకు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మచిలీపట్నం మండలం మంగినపూడి బీచ్ లో రాష్ట్ర గనులు, భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ …

Read More »

ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని వాటిని సద్వినియోగం చేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్లో పుణ్య స్నానాలు చేసే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర మంత్రి మచిలీపట్నం మండలంలోని మంగినపూడి బీచ్ లో సముద్రునికి పూజలు, కర్పూర హారతి నిర్వహించి స్నానమాచరించారు. అనంతరం మంత్రి దారి పొడవునా భక్తులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారు ఎక్కడి నుంచి వచ్చారు వారి యోగక్షేమలను …

Read More »

గిరిజన సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో గిరిజన అమరవీరులను స్మరించుకుంటూ జన జాతీయ గౌరవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డి ఆర్ ఓ కె చంద్రశేఖర రావు, గిరిజన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు., ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులు స్వాభిమానం గౌరవంతో వేరొకరి సొమ్ముకు ఆశపడకుండా …

Read More »

మూడవ సారి స్వచ్చ సర్వేక్షన్ 2024 లో వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ కొరకు దరఖాస్తు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల 64 డివిజన్లలో బహిరంగ మల మూత్ర విసర్జన జరగట్లేదు మరియు సివర్ వాటర్ ను శుద్దిచేసి మరల వినియోగించుకోవడం జరుగుచున్నది అందువల్ల విజయవాడ నగర పాలక సంస్థ మూడవ సారి స్వచ్చ సర్వేక్షన్ 2024 లో వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ కొరకు దరఖాస్తు చేస్తున్నందున ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు అభ్యంతరాలు వున్నా ఈ ప్రకటనను జారి చేసిన రోజు నుండి 10 రోజులలోపు మీ అభ్యంతరాలు తెలియజేయవలిసిందిగా …

Read More »

భగవాన్ బిర్సా ముండా కు ఘన నివాళులు అర్పించిన కార్పొరేషన్ సిబ్బంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద శుక్రవారం ఉదయం భగవాన్ బిర్స ముండా 150 వ జయంతి వేడుకలను నగర కమిషన్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్, కార్పొరేషన్ సిబ్బందితో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ బిర్సా ముండా భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడని, జానపద నాయకుడని, ముండా జాతికి …

Read More »

ఔట్ ఫాల్ డ్రైన్ల నిర్వహణలో స్కాడా సిస్టం (ఆధునిక సాంకేతికతను) ఉపయోగించండి

-సెన్సార్ల ద్వారా ఔట్ఫాల్ డ్రైన్లలో ఆటంకాలను గుర్తించండి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక సాంకేతికత ను ఉపయోగించి అవుట్ ఫాల్ డ్రైవర్ నిర్వహణ చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కేఎల్ రావు నగర్ ఔట్ ఫాల్ డ్రైన్, వరద ప్రభావిత ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్, కండ్రిక రాజీవ్ నగర్, బుడమేరు పరివాహక ప్రాంతాలు, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా కే ఎల్ రావు నగర్ లోన అవుట్ ఫాల్ డ్రైన్ ను …

Read More »

నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిన షెల్టర్ హోమ్స్ నిర్వహణపై పరిశీలన

-షెటర్ హోమ్స్ లో ఉంటున్న వారితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కమిషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిన షెల్టర్ హోమ్స్ నిర్వహణపై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం రాణి తోట, హనుమాన్ పేట, గవర్నర్ పేట, చిట్టి నగర్ ప్రాంతాలలో సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. షెల్టర్ హోమ్స్ లో ప్రస్తుతం ఉన్న భోజన, మరుగుదొడ్లు, మెడికల్ క్యాంప్స్,పడక వసతులు ఎలా ఉన్నాయి, అక్కడ ఎవరెవరు వస్తున్నారు వంటి అంశాలపై వారితో స్వయంగా …

Read More »