Breaking News

Daily Archives: November 21, 2024

హజ్ యాత్ర -2025 ఏర్పాట్లపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమీక్ష

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్ర-2025కు వెళ్లే యాత్రికులకు సంబంధించి ఏర్పాట్లపై రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమీక్ష చేశారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ పెషీ కార్యాలయంలో సమీక్ష జరిగింది. మదనపల్లె శాసనసభ్యుడు షాజహాన్ పాషా, గుంటూరు శాసనసభ్యుడు నజీర్ అహ్మద్ తోపాటు మైనార్టీ సంక్షేమ శాఖ వివిధ విభాగాల అధిపతులతో హజ్ యాత్ర ఏర్పాట్లకు సంబంధించి మంత్రి ఫరూక్ చర్చించారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి …

Read More »

పెన్షన్ దారులకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-రెండు నెలపాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయిన మూడో నెలలో ఒకేసారి మొత్తం చెల్లింపు -పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణించిన క్రమంలో భార్యకు మరుసటి నెలలో వితంతు పెన్షన్ మంజూరు -అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 21 నవంబర్ 2024:రాష్ట్రంలో పెన్షన్ దారులకు పెన్షన్ల పంపిణీని సరళతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుందని, రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందని …

Read More »

గంజాయిని కూకటివేళ్లతో పెకిలిస్తాం : హోంమంత్రి అనిత

-చంద్రగిరి యువగళం యాత్రలో గంజాయి ప్రభావం ప్రత్యక్షంగా చూశా -గంజాయి,బ్లేడ్ బ్యాచ్ లపై పీడీ యాక్ట్ కేసులు, ఆస్తులు జప్తు -వైసీపీ పాలనలో రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి -25 వేల కిలోల గంజాయి స్వాధీనం, 916 మందిపై కేసులు -గంజాయి నిర్మూలనకు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు -దా’రుణ’ యాప్ బాధితుల్లో చదువుకున్న వారే అధికం -శాసనసభలో సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్ల వైసీపీ పాలన వల్ల రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా …

Read More »

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు

-అసెంబ్లీ తీర్మానాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం -లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాల తరలింపు ఉండదు…కర్నూలులోనే ఉంటాయి -యువగళం హామీ మేరకు మిషన్ రాయలసీమను సాకారం చేస్తాం -రాయలసీమ అభివృద్ధికి గత ప్రభుత్వం చీమంత కృషి కూడా చేయలేదు -మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడారు -రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం -శాసన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం -హైకోర్ట్ బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు …

Read More »

రాయచోటిలో ఎన్‌సిసి యూనిట్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి..మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి

-యువతలో నైపుణ్యం పెండచానికి ఎన్‌సిసి తోడ్పడుతుంది. -రాయలసీమలో ఎన్‌సిసి వృద్ధి కోసం కావలసిన విభాగపరమైన సహాయ సహకారం అందిస్తాము. -రాష్ట్ర రవాణా యువజన క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డితో కాకినాడ బెటాలియన్‌ ఎన్‌సిసి అధికారులు సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డితో కల్నల్‌ మోహన్‌ అగర్వాల్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అనిల్‌ కుమార్‌ మెహ్రా సమావేశమయ్యారు. వ్యక్తిగత క్రమశిక్షణ, నాయకత్వం, ఆత్మవిశ్వాసం వంటి అంశాల పెంపొందించడంలో ఎన్‌సిసి యూనిట్లు …

Read More »

గవర కార్పొరేషన్‌ చైర్మన్‌గా మల్ల సురేంద్ర ప్రమాణ స్వీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర కార్పొరేషన్‌ చైర్మన్‌గా మల్ల సురేంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం విజయవాడ గొల్లపూడి బీసీ భవన్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర కార్పొరేషన్‌ చైర్మన్‌గా మల్ల సురేంద్ర ప్రమాణ స్వీకార మహోత్సవం బీసీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ భీమ్‌ శంకర్రావు జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏ ఎస్‌ యు బి సి డి ఉమాదేవి సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా మల్ల సురేంద్ర మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో మొదట నుండి గవర జాతీయుల్ని …

Read More »

మంత్రి సవితకు సీపీఐ రామకృష్ణ అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభినందించారు. ఈ మేరకు గురువారం అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నాలుగో బ్లాక్ లో ఉన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు అభినందనలు తెలిపారు. సాహసోపేతమైన నిర్ణయమని, బీసీల పట్ల …

Read More »

సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేయడంపై వెనుకబడిన తరగతుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబునాయుడుకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆయా సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గురువారం అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నాలుగో బ్లాక్ లో ఉన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను దుశ్శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతే లక్ష్యంగా అన్న …

Read More »

సంచార జాతుల సంక్షేమానికి పెద్దపీట

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంచార జాతుల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యుల ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను కలిసి రాష్ట్ర సంచార జాతుల అభివృద్ధి మండలి సభ్యులు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సంచార జాతుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికలు రచించారన్నారు. కేంద్ర …

Read More »

చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి

-రాష్ట్ర బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిని చర్చలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరమన్నారు. రాయలసీమ ప్రజల తరఫున సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. …

Read More »