Breaking News

Daily Archives: November 27, 2024

ఎర్ర చందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్ విండో విధానం మేలు

-ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సింగిల్ విండోకు కస్టోడియన్ గా ఉంటుంది -కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ని కోరిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ – వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కి తెలియచేశారు. దేశ రాజధాని …

Read More »

నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల పై శిక్షణా కార్యక్రమం

-డిఆర్వో సీతారామమూర్తి, ఆర్డీవో రాణి సుస్మిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సమర్థవంతమైన మరియు సమానమైన నీటి సరఫరా మరియు పంపిణీ వ్యవసాయ ఉత్పత్తి యొక్క వాంఛనీయ వినియోగ మెరుగుదలకు నీటి వినియోగదారుల అసోసియేషన్ ఎన్నికలు కీలక పాత్రను నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా రెవెన్యు అధికారి టి సీతా రామమూర్తి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత ఆధ్వర్యంలో నీటి వినియోగదారుల అసోసియేషన్ ఎన్నికలు పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డి …

Read More »

సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత కోచింగ్‌  ప్రవేశ పరీక్షలకు 70 మంది అభ్యర్థులు హాజరు

-కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో  వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం రాజమహేంద్రవరం నందు నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి చక్కటి వేదికని  జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్‌లో ఉదయం 11 గంటలకు సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత కోచింగ్‌కు ప్రవేశ పరీక్ష కొచ్చిన్ పేపర్, ఓఎంఆర్ షీటను కలెక్టర్ పి. ప్రశాంతి, ట్రైబల్ వెల్ఫేర్, …

Read More »

కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు

-ట్రాన్స్పోర్ట్, గోనె సంచులు, కూలీలు కొరత లేకుండా చర్యలు -తొందరపడి దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దు -రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -గుంటూరు బాపట్ల జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, గుండె మెడ, దుగ్గిరాల మండలం గోడవర్రు, తెనాలి నియోజకవర్గం వల్లభాపురం మున్నంగి, వేమూరి నియోజకవర్గం కొల్లూరు, ఈపూరు, కాప్రా, …

Read More »

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణకు- 2025 సంబందించిన మార్పులు, చేర్పులను ప్రణాళిక బద్దంగా పూర్తి చేయాలి

-పోలింగ్ స్టేషన్ ల రేషనలైజేషన్ ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలి : ఎలక్టోరల్ ఆబ్జర్వర్ వి. వినయ్ చంద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణకు – 2025 సంబందించిన మార్పులు చేర్పులు, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని సంబందిత అధికారులను ఎలక్టోరల్ ఆబ్జర్వర్ వి.వినయ్ చంద్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు తిరుపతి, చిత్తూరు కలెక్టర్లు డా.ఎస్. వెంకటేశ్వర్, సుమిత్ కుమార్, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ …

Read More »

జర్మన్ భాష నందు ఉచిత శిక్షణ మరియు జర్మనీ దేశంలో నర్సులుగా ఉద్యోగ అవకాశాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జర్మన్ భాష నందు ఉచిత శిక్షణ మరియు జర్మనీ దేశంలో నర్సులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నడాక్టర్ ఆర్. వి కుమార్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్స్లర్ స్వీమ్స్ యూనివర్సిటీ వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బీఎస్సీ నర్సింగ్ మరియు జిఎన్ఎమ్ నర్సింగ్ పూర్తి చేసి హాస్పిటల్ నందు నర్సింగ్ కేర్ నందు కనీసం రెండు నుంచి మూడు ఏళ్ల అనుభవం కలిగి …

Read More »

సముద్రంలో చిక్కున్న మత్స్యకారులను సురక్షితంగా కృష్ణపట్నం పోర్ట్ కు చేర్చిన జిల్లా యంత్రాంగం

-సకాలంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సముద్రంలో చిక్కున్న మత్స్యకారులు సురక్షితంగా కాపాడి కృష్ణపట్నం పోర్ట్ కు చేర్చడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాయుగుండం బలపడి తుఫాన్ తీవ్రతరం అవుతుందని, దీని ప్రభావం వలన ఈ నెల 26 నుండి 28 వరకు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనగాని సత్య ప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా నేటి బుధవారం ఉదయం వి ఐ పి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం నారావారిపల్లి లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించుటకు వెళ్ళనున్నారు.

Read More »

నారావారి పల్లి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

-నారావారి పల్లి నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి స్వాగతం పలికిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నారావారి పల్లి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలలో పాల్గొనడానికి బుధవారం రాత్రి 7.25 గంటలకు చంద్రగిరి మండలం,నారావారి పల్లి గ్రామానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా …

Read More »

విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వర్గంలో ఎమ్.ఎస్.ఎమ్.ఈ శిక్ష‌ణ కేంద్రాలు పెట్టాల‌ని కోరిన ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎన్.ఎస్.ఐ.సి ప్ర‌ధాన కార్యాల‌యంను సంద‌ర్శ‌న‌ -స్వ‌యం ఉపాధి అవ‌కాశాలు పెంపొందించేందుకు అధ్య‌య‌నం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని రూర‌ల్, అర్బ‌న్ ప్రాంతాల్లోని యువ‌తీ, యువ‌కులు, నిరుద్యోగుల‌కి స్వ‌యం ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాల‌నే ల‌క్ష్యంతో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీలోని ఒఖ్లా ఇండస్ట్రియల్ ఏరియాలో గ‌ల ఎన్.ఎస్.ఐ.సి ( నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్) ప్ర‌ధాన కార్యాల‌యాన్ని ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ర‌వి ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం సంద‌ర్శించారు. ఎమ్.ఎస్.ఎమ్.ఈ (సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు) కింద …

Read More »