-అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లు శ్రీకాంత్ రాజు, ఆస్కార రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ఆరోగ్య శాఖ లోని సుమారు 20 సంవత్సరాల పైబడి పనిచేస్తున్న మగ ఆరోగ్య కార్యకర్తలు ను MPHA(M) లని 120 రోజుల లోపల తొలగించి తాజాగా నియామకాపు మెరిట్ ను ప్రకటించాలన్న తెలంగాణా హై కోర్టు తీర్పును అనుసరించి, నిర్ణీత గడువు ఉండగానే ఈరోజు వారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేయడం పట్ల శ్రీకాంత్ రాజు, ఆస్కార్ రావు లు విచారం వ్యక్త పరిచారు. ఏపి …
Read More »Daily Archives: December 5, 2024
మహిళలపై హింస పై అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల లో యన్ సి సి ఆర్మీ వింగ్ మరియు నేవీ వింగ్ ఆధ్వర్యంలో మహిళలపై హింస పై అవగాహన సదస్సు జరిగింది ఫెడరేషన్ ఆఫ్ అబ్సటట్రిక్స్ మరియు గైనకొలాజి సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా యి సదస్సు నిర్వహించారు. Dr విజయ , రైన్బో హాస్పిటల్ ముఖ్య అతిథి గా విచ్చేసి మహిళలు పై హింస కు వ్యతిరేకంగా గా నవంబర్25 నుండి డిసెంబర్ 10 వరకు అనేక కార్యక్రామాలు జరుపుతున్నామని హింస ఎవరూ …
Read More »500 కుటుంబాలకు న్యాయం చేయాలి…
-ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ సివిలియన్ అసోసియేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ సివిలియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వై.చిట్టి బాబు మాట్లాడుతూ జనవరి 2020 లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సివిలియన్ గా, 2156 మంది ని తీసుకున్నారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 2022 మార్చి 31న తీసివేశారు. మేము పోలీస్ శాఖలు విధులు నిర్వహించామని, బోర్డర్ చెక్పోస్టుల్లో …
Read More »ప్రమాదంలో భారత రాజ్యాంగం దీపాంకర్ భట్టాచార్య ఆందోళన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగం తీవ్ర ప్రమాదంలో పడిందని, దానిని రక్షించుకోవలసిన బాధ్యత దేశంలోని వామపక్ష ,ప్రజాతంత్ర శక్తులపై వున్నదని సిపిఐ ఎంఎల్ (లిబరేషన్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఉద్టిటిoచారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మోదుమూడి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని వివాదాస్పద మందిరాల సమస్యను తెరపైకి తెచ్చి …
Read More »ఈ నెల 7డిసెంబర్ న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న పేరెంట్ టీచర్ సమావేశాలను ఫలవంతంగా, విజయవంతంగా నిర్వహించాలి
-పేరెంట్ టీచర్ సమావేశాలను తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల డిసెంబర్ 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారు సద్వినియోగం చేసుకునేలా, ఫలవంతంగా సమావేశాలు నిర్వహించాలనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. గురువారం రాత్రి జిల్లాలోని విద్యా శాఖ అధికారులు, సమగ్ర శిక్ష అధికారులు, హెచ్ఎం లతో పేరెంట్ టీచర్ సమావేశాల సన్నద్ధత పై …
Read More »తిరుపతి విమానాశ్రయం నుండి మొదటి అంతర్జాతీయ విమానం సింగపూర్ నకు డిసెంబర్ 6 (నేడు) ప్రయాణం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరియు కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మార్గదర్శకత్వంలోను విమానాశ్రయ సౌకర్యాలను పెంపొందించే లక్ష్యంతో, తిరుపతి విమానాశ్రయం నుండి మొదటి అంతర్జాతీయ విమానం సింగపూర్కు రేపు ఉదయం బయలు దేరుతుందని శ్రీనివాస రావు మన్నే, విమానాశ్రయ డైరెక్టర్, తిరుపతి వారు ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. విమాన వివరాలు: – విమానాశ్రయం: తిరుపతి (VOTP) – గమ్యస్థానం: సింగపూర్ (WSSL) – ప్రయాణ తేదీ: 06-12-2024 …
Read More »ధాన్యం కొనుగోలులో ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు
-నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు : సీఎం చంద్రబాబు -26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ -పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష -రాష్ట్రంలో ఇప్పటివరకు 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు -ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు -నేటికి 1.51 లక్షల మంది రైతులకు రూ.2,331 కోట్లు చెల్లింపులు -గతేడాది ఈ సమయానికి 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ -ఈ ఏడాది ఇప్పటికే 10.59 లక్షల …
Read More »ఈనెల 6 నుంచి వచ్చే నెల జనవరి8 వరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణ
-ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు తదితరులకు రెవెన్యూ సదస్సులపై అవగాహన కల్పించిన కలెక్టర్ -భూ ఆక్రమణలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 6 నుంచి వచ్చే నెల జనవరి 8 వరకు 33 రోజులు జిల్లాలో నిర్ధిష్ట షెడ్యూల్ మేరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్న నేపథ్యంలో అందరూ ప్రజా ప్రతినిదులు, ఎన్జీఓ లు, రైతు సంఘాల ప్రతినిధులు, తదితర ప్రతినిధులు సదరు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు హాజరై …
Read More »మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను తిరుపతి నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్
-క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా.. మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు -ప్రతి ఒక్కరు మానసిక, శారీరక దృఢత్వం కోసం క్రీడల వైపు ఆసక్తి చూపాలి శాప్ చైర్మన్ రవి నాయుడు -నగరపాలక సంస్థ నుంచి క్రీడాకారులకు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుంది నగర పాలక కమిషనర్ మౌర్య తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగర ప్రజలందరికి మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందని, నగర ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ …
Read More »విద్యుత్ శాఖాధికారులతో మంత్రి గొట్టిపాటి పూర్తి స్థాయి సమీక్ష
-రానున్న 6 నెలలకు సంబంధించి శాఖ పరమైన చర్యలపై చర్చ -ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్ల పై చర్చించిన మంత్రి గొట్టిపాటి -రానున్న 6 నెలల్లో విద్యుత్ డిమాండ్, సరఫరాల అంచనాపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ పాలనలో నిర్వీర్యమైన విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సచివాలయంలో గురువారం విద్యుత్ రంగానికి సంబంధించి ట్రాన్స్ కో, జెన్ కో, డిస్క్ంల …
Read More »
Prajavartha Online Telugu News