-చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖా రాణి -హైదరాబాద్ లో “సేవ్ ది వీవ్” చేనేత ప్రదర్శన ప్రారంభం -హాజరైన నటి రేణు దేశాయ్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత కార్మికుల అభ్యున్నతికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, చేనేత వస్త్రం అమ్మ చల్లని ఒడి వంటిందని రేఖా రాణి అభివర్ధించారు. ఆంద్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ, రూమ్9 సహకారంతో జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 41లో ని రూమ్9 పాప్ అఫ్ స్టోర్ లో ఏర్పాటు చేసిన సేవ్ …
Read More »Daily Archives: December 5, 2024
గాంధేయ వాదులు ఏకం కావాలి
-మహనీయుల జ్ఞాపకాలను కాపాడుకుందాం -మన వారసత్వ సంపన్నత ను కాపాడుదాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గాంధేయవాదులు ఏకం కావాలని, మన వారసత్వ సంపన్నతను కాపాడాల్సిన బాధ్యత అందరి పై ఉందని ఏపీ సర్వోదయ మండల్ రాష్ట్ర అధ్యక్షుడు నీలం రాంబాబు నాయడు, జాతీయ అధ్యక్షుడు చందన్ పాల్, మేనేజింగ్ ట్రస్టీ షేక్. హుస్సేన్ అన్నారు. గురువారం విజయవాడ జింఖాన గ్రౌండ్ లో ఏపీ సర్వోదయ మండల్ ఆధ్వర్యంలో సామాజిక సత్యా గ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారణాసి(కాశీ) …
Read More »మహిళా డాక్టర్ల ర్యాలీ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా VOGS (VIJAYAWADA OBSTETRICS & GYNECOLOGY SICIETY) ఆధ్వర్యంలో మహిళలపై హింసను అరికట్టాలంటూ గురువారం డాక్టర్లు వెల్లంకి శ్రీదేవి, వి.వి.సుజాతల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ శైలజ మాట్లాడు తూ ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక సందర్భాలలో అనేక రకాలుగా హింసను ఎదుర్కొంటున్నారని, అయితే చాలా సందర్భా లలో ఆ హింస సమాజా నికి తెలియడం లేదని అన్నారు. మహిళా హింస …
Read More »విజయవాడ తూర్పు మండలం, పటమట గ్రామంలో రెవిన్యూ సదస్సు… : తహసిల్దార్ ఆర్ వివి రోహిణి దేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు విజయవాడ తూర్పు మండలం, పటమట గ్రామంలో ఈ నెల ఆరవ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీ కనక మేడల కమ్యూనిటీ హాల్,తంగెళ్లమూడి వారి వీధి, పంటకాలువ రోడ్ , పటమట నందు రెవిన్యూ సదస్సు నిర్వహించబడునని, స్థానిక ప్రజలు భూసమస్యల పై రెవిన్యూ సదస్సులుకు హాజరు అయ్యి అర్జీ దాఖలు చేసుకోవచ్చునని తహసీల్దార్ ఆ ప్రకటనలో తెలిపారు.
Read More »భారతదేశ చరిత్ర, సంస్కృతి, కళలు ప్రతిబింబించేలా”కృష్ణవేణి సంగీత నీరాజనం” కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 6,7,8 తేదీల్లో విజయవాడ తుమ్మల పల్లి కళాక్షేత్రంలో నిర్వహణ. భారతదేశ సాంస్కృతిక గొప్పతనానికి గొప్ప వేదికగా ఈ కార్యక్రమం. ఈ కారక్రమంలో 3 రోజుల పాటు 35 ప్రదర్శనలు…. ఈ ప్రదర్శనలను140 మంది ప్రతిభావంతులైన కళాకారులు ఇస్తారు.. ఇందులో అనుభవజ్ఞులైన మాస్ట్రోలు మరియు వర్ధమాన ప్రతిభావంతులు ఈ కార్యక్రమం 3 ప్రాంతాల్లో 3 వేదికల్లో జరుగుతుంది: 1. ఉత్సవాల ప్రధాన వేదిక తుమ్మళ్లపల్లి కళాక్షేత్రం …
Read More »ధాన్యం కొనుగోలు వివరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మొత్తము – 24,930.000 మెట్రిక్ టన్నులు (గత పంట కాలములో అనగా ఖరీఫ్ 2023, తేదీ.5.12.2023 వరకు కొనుగోలు చేసిన ధాన్యము మొత్తం: 4,112.840 MTs) ధాన్యము కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యము కొన్న రైతుల సంఖ్య – 3,605 రైతులు ధాన్యము కొనుగోలు చేసిన మొత్తము విలువ రూ. 56.41 కోట్లు అందులో రైతులకు చెల్లించిన మొత్తము రు. 53.60 కోట్లు చెల్లించుటకు సిద్ధముగా ఉన్న మొత్తము రు. 2.81 …
Read More »సివిల్స్ పరీక్షల అభ్యర్థులకు భోజనం సరఫరాకు ఈ నెల పదోతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి
-జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, గొల్లపూడిలోని బీసీ భవన్లో నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ పొందే అభ్యర్థులకు భోజనం సరఫరాకు ఆసక్తిగల మెస్, క్యాటరింగ్ సంస్థలు, వ్యక్తులు ఈ నెల పదో తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ntr.ap.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని, ధ్రువపత్రాల నకళ్లను గెజిటెడ్ అధికారితో అసిస్టేషన్ …
Read More »ఈ నెల 8న ఎన్ఎంఎంఎస్ పరీక్ష
– జిల్లాలో పదికేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు – డీఈవో యూవీ సుబ్బారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 8వ తేదీన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ స్కీమ్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో పరీక్ష పది కేంద్రాల్లో జరుగుతుందన్నారు. జెడ్పీ హైస్కూల్ (నందిగామ), శ్రీ విద్య హైస్కూల్ (రైతుపేట, నందిగామ), శ్రీ చైతన్య హైస్కూల్ …
Read More »జిల్లా అధికారుల పర్యవేక్షణలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ..
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈనెల 6వ తేదీ నుండి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులు విజయవంతానికి జిల్లా అధికారులను పర్యవేక్షకులుగా నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 320 రెవెన్యూ గ్రామ పంచాయతీల పరిధితో పాటు విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, తిరువూరు పట్టణ వార్డు సచివాలయ పరిధిలో ఈనెల 6వ తేదీన రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సదస్సులు విజయవంతంగా …
Read More »భూ వివాద రహిత గ్రామాలు లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు
– ఈ నెల 6 నుంచి జనవరి 8 వరకు అత్యంత పకడ్బందీగా గ్రామాల్లో నిర్వహణ – దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలనూ పరిష్కరిస్తాం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య …
Read More »
Prajavartha Online Telugu News