విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు విజయవాడ తూర్పు మండలం, పటమట గ్రామంలో ఈ నెల ఆరవ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీ కనక మేడల కమ్యూనిటీ హాల్,తంగెళ్లమూడి వారి వీధి, పంటకాలువ రోడ్ , పటమట నందు రెవిన్యూ సదస్సు నిర్వహించబడునని, స్థానిక ప్రజలు భూసమస్యల పై రెవిన్యూ సదస్సులుకు హాజరు అయ్యి అర్జీ దాఖలు చేసుకోవచ్చునని తహసీల్దార్ ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News