విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 9 డిసెంబర్ 2024న, APSWREI సొసైటీ, తాడేపల్లి, పైలట్ ప్రాజెక్ట్గా మొదటి దశగా జోన్ కు పది పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 అంబేద్కర్ గురుకులాలలో అడోలసెంట్ హెల్త్ (ప్రాజెక్ట్ BHEEM-Building Healthy Environment and Empowering Adolescents) సాంకేతిక సహకారం కోసం AIIMS, మంగళగిరితో మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (MoA) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా, APSWREIS సెక్రటరీ, వి.ప్రసన్న వెంకటేష్, ఐఏఎస్, విద్యార్థుల శారీరక మరియు మానసిక శ్రేయస్సు పరంగా కౌమార ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత, కౌమారదశలో …
Read More »Monthly Archives: December 2024
రేషన్ బియ్యం దోపిడీని నియంత్రించేందుకు ప్రత్యేక గుర్తింపు కార్డు
-20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్ పెర్సన్ లంకా దినకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రేషన్ కార్డు అనేది అన్ని సంక్షేమ పథకాలకు ఏకైక అర్హత / ఆధారం అనే విదానానికి స్వస్తి పల్కి ఏ పథకానికి సంబంధించిన గుర్తింపు కార్డును ఆ శాఖ ద్వారానే జారీ చేయడం ద్వారా రేషన్ బియ్యం దోపిడీని నియంత్రిచవచ్చని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్ పెర్సన్ లంకా దినకర్ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబరులో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ …
Read More »రెండేళ్లల్లో అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడమే ధ్యేయం
-పీహెచ్సీలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం -రానున్న ఐదేళ్ళల్లో ప్రతి ఇంటికి తాగునీరు -ఐటీడీఏలకు పూర్వ వైభవం తెస్తాం -ఉద్యానవన పంటలతో పరిశ్రమల స్థాపనకు కృషి -సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులు -ప్రజా ప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి -సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధి సాధ్యం -డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజాప్రతినిధులు, జిల్లాయంత్రాంగం, అధికారుల సమిష్టి కృషి, సహకారంతో జిల్లా అభివృద్ధి సాధ్యమౌతుందని …
Read More »నిబంధనలు పాటించని 18 ఇసుక బోట్స్ సీజ్
-ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది -క్రిమినల్ కేసులు నమోదు కు చర్యలు -జేసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం ధోబి ఘాట్ వద్ద 8 బొట్స్, కొవ్వూరు వైపు ఏలినమ్మ ఘాట్ వద్ద 10 బొట్స్ ద్వారా అక్రమంగా ఇసుక ను తరలిస్తున్న బోట్స్ ను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొత్తం 18 బోట్స్ ను సీజ్ చేయడం జరిగింది. . జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రైలు కం రోడ్డు, గ్రామన్ బ్రిడ్జి …
Read More »మైనార్టీల సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా పనిచేస్తా
-నా జీవితం మైనార్టీ కుటుంబాలకు అంకితం -మీ ఆదరాభిమానాలే నన్నుఈ స్థాయికి చేర్చాయి -అర్హులైన మైనార్టీలకు పథకాలు అందిస్తా -మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్, చైర్మన్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేను ఈ స్థాయికి రావడానికి కారణం మీ అందరి ఆదరాభిమానాలే కారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. తుమ్మలపల్లి కళా క్షేత్రం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మౌలానా …
Read More »ప్రతి ఇల్లూ సూర్య ఘర్ కావాలి
– పీఎం సూర్య ఘర్ కార్యక్రమం ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి – స్పెషల్ డ్రైవ్తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి – లబ్ధి పొందేందుకు ఆన్లైన్లో తేలిగ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు – విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (సౌర విద్యుత్) పథకం అమలుతో జిల్లాలోని ప్రతి ఇల్లూ సూర్య ఘర్ కావాలని.. ఆర్థిక చేయూతతో పాటు పర్యావరణ పరిరక్షణకు కీలకమైన ఈ పథకం ప్రయోజనాలను ప్రజలకు …
Read More »జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీ
-సెంటర్ అడ్మినిస్ట్రేటర్, సైకో-సోషల్ కౌన్సెలర్ పోస్టుల భర్తీ -ఐసీడీఎస్ పీడీ జి. ఉమాదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యములో నడపబడుచున్న వన్ స్టాప్ సెంటర్ నందు ఖాళీగా ఉన్న ఒక సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పోస్టును, సైకో-సోషల్ కౌన్సెలర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారిణి ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. పై పోస్టులను భర్తీ చేసేందుకు గతంలో నోటిఫికేషన్ ఇచ్చి …
Read More »పటిష్ట సమన్వయం, పర్యవేక్షణతో అర్జీలను పరిష్కరించండి
– ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థకు 120 అర్జీలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) ద్వారా అందిన అర్జీలను పటిష్ట సమన్వయం, పర్యవేక్షణతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, గ్రామ, వార్డు …
Read More »నవ ఆవిష్కరణలకు వేదిక.. పాలీటెక్ ఫెస్ట్
– కొత్త ఆలోచనలకు ప్రతిరూపంగా ప్రాజెక్టులు – రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ జేడీ వి.పద్మారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవ ఆవిష్కరణలకు పాలీటెక్ ఫెస్ట్ ఓ గొప్ప వేదిక అని.. యువ మెదళ్ల నుంచి వచ్చిన కొత్త ఆలోచనలకు ప్రతిరూపంగా విద్యార్థుల ప్రాజెక్టులు ఉన్నాయని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ జేడీ వి.పద్మారావు అన్నారు. సోమవారం విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రీజనల్ పాలీటెక్ ఫెస్ట్-2024ను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ జేడీ వి.పద్మారావు.. ఎస్బీటీఈటీ కార్యదర్శి జీవీ రామచంద్రరావు, స్థానిక …
Read More »పర్యాటక ప్రదేశాలు తెలిపే సూచిక బోర్దుల గోడ పత్రిక ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల దూరాలను తెలిపే సూచిక బోర్దుల గోడ పత్రికను సోమవారం నగరంలో కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆవిష్కరించారు. జిల్లాలోని ముఖ్య పర్యాటక ప్రదేశాలు మంగినపూడి బీచ్, హంసలదీవి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, కూచిపూడి నృత్య కళాశాల, పెడన కలంకారి తదితర ప్రదేశాల దూరాలను తెలిపే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ బోర్డులు జిల్లా సరిహద్దు ప్రాంతం కామయ్యతోపు నుంచి …
Read More »
Prajavartha Online Telugu News