-రేపు మంత్రి లోకేష్ చేతుల మీదుగా మంగళగిరి ఎస్ఎల్ఎన్ పార్క్ ప్రారంభం మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు తనకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే .. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని ఎక్కువ నిధులు తీసుకువస్తానని ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ చెప్పిన మాటలు కార్యరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో వందకు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న …
Read More »Daily Archives: April 8, 2025
జూన్ నాటికి విద్యాశాఖలో సంస్కరణలు పూర్తిచేయండి!
-వచ్చే నాలుగేళ్లు పూర్తిగా విద్యాప్రమాణాల మెరుగుదలపైనే దృష్టి -ఆగస్టులో విద్యామంత్రుల కాంక్లేవ్ కు విస్తృత ఏర్పాట్లు -మే నెలాఖరుకు పూర్తిస్థాయి వివరాలతో డ్యాష్ బోర్డు సిద్ధంచేయండి -మెగా డిఎస్సీపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలను జూన్ నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖలో సంస్కరణలు, మెగా డిఎస్సీ, ఎస్ఎస్ సి, ఇంటర్ ఫలితాలు, డ్యాష్ బోర్డు రూపకల్పన తదితర అంశాలపై అధికారులతో …
Read More »ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
-ఏయూకి పూర్వవైభవం తీసుకురావాలి -ప్రపంచంలోనే టాప్-100లో ఏయూ నిలిచేలా లక్ష్యంగా పెట్టుకోవాలి -ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రి నారా లోకేష్ సమీక్ష ఉండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఎంతో ఘన చరిత్ర కలిగిన విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల నిర్వహణ, యూనివర్సిటీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వైస్ ఛాన్స్ లర్ జీపీ …
Read More »పీ4ని విస్తృత పరిచేలా పటిష్ట వ్యవస్థ
-ముఖ్యమంత్రి చైర్పర్సన్గా ‘స్టేట్ లెవెల్ సొసైటీ’ -కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ‘మార్గదర్శి’లను గుర్తించాలి -పీ4 సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ‘జీరోపావర్టీ-పీ4’ కార్యక్రమాన్ని విస్తృత పరిచేలా పటిష్ట వ్యవస్థను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి ‘స్టేట్ లెవెల్ సొసైటీ’ని ఏర్పాటు చేస్తోంది. దీనికి ముఖ్యమంత్రి చైర్పర్సన్గా, డిప్యూటీ సీఎం వైస్ చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. అలాగే సీఈవో, డైరెక్టర్… వారికి అనుసంధానంగా కాల్ సెంటర్, టెక్ టీమ్, ప్రోగ్రాం …
Read More »9552300009… సేవ్ చేసుకోండి
-15 నుంచి ఇంటింటీకీ మన మిత్ర -సచివాలయ సిబ్బందిచే ప్రజలకు అవగాహన కార్యక్రమం -పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు -కరపత్రాలు, వీడియో సందేశాలను సిద్ధం చేసిన ప్రభుత్వం -రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మొబైల్లో మనమిత్ర నంబరు ఉండేలా చూడటం -ప్రజలందరూ వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఉపయోగించుకునేలా చేయడమే ప్రభుత్వలక్ష్యం -ప్రస్తుతం 250కిపైగా సేవలు అందుబాటులో -రాబోయే రోజుల్లో వెయ్యికిపైగా సేవలందించనున్న ప్రభుత్వం -ది ఎంతో భద్రతతో కూడుకున్నది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల చేతిలో ప్రభుత్వం అనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం …
Read More »ఫిర్యాదుల పరిష్కారాల్లో వేగం పెంచాలి
-వినతుల స్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయండి -గ్రీవెన్స్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష -రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల్లోనే అత్యధిక ఫిర్యాదులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఫిర్యాదులు, వినతుల పరిష్కారంలో మరింత వేగంగా స్పందించాలని, ఎప్పటికప్పుడు దరఖాస్తుదారుకు గ్రీవెన్స్ స్థితిని తెలిపేలా సమాచారం అందించాలని… ఇందుకు ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పరిష్కరించగలిగే వినతులను నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించాలని చెప్పారు. అలాగే పరిష్కరించలేని వినతుల విషయంలో ఫిర్యాదుదారుకు… ఎందుకు పరిష్కరించలేక పోతున్నామనే …
Read More »పి – 4 తోనే పేదరిక నిర్మూలన సాధ్యం
-సీఎం చంద్రబాబు నాయుడు తన విజన్ తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారు -దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే -రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు -డెహ్రడూన్ లో జరిగిన చింతన్ శివిర్ సమావేశంలో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పి – 4 తోనే పేదరిక నిర్మూలన సాధ్యమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన విజన్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో …
Read More »కందుకూరి పురస్కారాల ఎంపికకు కమిటీ ఏర్పాటు
-నాటక, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ ఛైర్మన్ గా 11 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ -రాష్ట్రస్థాయిలో 3 కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారాలు, ఒక్కో జిల్లాకు 5 చొప్పున మొత్తం 26 జిల్లాల్లో 130 జిల్లా స్థాయి కందుకూరి విశిష్ట పురస్కారాలు ప్రదానం -రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలకు రూ. లక్ష, జిల్లా స్థాయి అవార్డు గ్రహీతలకు రూ.10,000 అందజేత -నాటక రంగంలో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా కందుకూరి పురస్కారాలు -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి …
Read More »ఆతిథ్య రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా ఏప్రిల్ 9,10 తేదీల్లో ముంబయిలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
-ముంబయి పోవై లేక్ లో 8-10 వరకు జరుగుతున్న దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ లో పాల్గొననున్న మంత్రి దుర్గేష్ -ఆతిథ్య రంగంలో పెట్టుబడుల అవకాశాలు వివరించి ఇన్వెస్టర్లను ఆహ్వానించనున్న మంత్రి దుర్గేష్ -ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని భరోసా కల్పించనున్న మంత్రి దుర్గేష్ -మంత్రి దుర్గేష్ తో పాటు పర్యటనలో పాల్గొననున్న పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆతిథ్య …
Read More »ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు
-ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ఆగిరిపల్లి /ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబాబునాయుడు ఈ నెల 11వ తేదీన నూజివీడు నియోజకవర్గంలో పర్యటించనున్న దృష్ట్యా పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఆగిరిపల్లిలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, …
Read More »