Breaking News

Daily Archives: April 8, 2025

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి…

-పెంచిన గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ లపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దుచేసి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని; పెంచిన గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.50/- పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ …

Read More »

సంక్షేమ,  అభివృద్ధి కార్యక్రమాలకు  చేయూతను అందించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ,  అభివృద్ధి కార్యక్రమాలకు  చేయూతను అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను కోరారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ అధికారులతో సామాజిక బాధ్యత నిధులు ( సి ఎస్ ఆర్) నిధుల వినియోగంపై సమావేశం నిర్వహించారు. ఈ విషయమై బెల్ కంపెనీ ప్రతినిధులు, నాబార్డ్,  ఎస్ ల్యాబ్ ప్రతినిధులతో సి ఎస్ ఆర్ నిధుల కేటాయింపు …

Read More »

తడి పొడి చెత్తను పూర్తిస్థాయిలో వేరుపరిచి ఇవ్వాలి… : జిల్లా కలెక్టర్

మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త : తడి పొడి చెత్తను పూర్తిస్థాయిలో వేరుపరిచి ఇచ్చే విధంగా ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆయన మొవ్వ మండలంలోని గూడపాడు, పెద్దపూడి గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. తొలుత ఆయన గూడపాడు గ్రామంలో తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించే విధానాన్ని స్వయంగా పరిశీలించడంతోపాటు గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చెత్త నిర్వహణను పరిశీలించి సక్రమంగా నిర్వహిస్తున్న పని పట్ల కలెక్టర్ …

Read More »

వికసిత్ భారత్‌లో భాగంగా ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుంది… : కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్‌లో భాగంగా ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుందని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉద్ఘాటించారు. విజయవాడలో ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ నూతన కార్యాలయం ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వ్యాఖ్యానించారు. కాంప్లెక్స్‌ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. విజయవాడలోనే పాస్‌పోర్ట్‌ ప్రింటింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవాడలో ఏర్పాటు అయిన రీజనల్ పాస్ పోర్ట్ కేంద్రం …

Read More »