Breaking News

Daily Archives: April 8, 2025

చంద్రన్న వజ్రోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన శాసనసభ్యులు బోడె ప్రసాద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పిఎంకెఎంఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సమాయత్తమయ్యారు. ఈనెల 16 నుంచి 20 వ తేదీ వరకు గాంధీనగర్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించడానికి ఏర్పాట్లుచేస్తున్నామని ఈ పిఎంకెఎం ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ తెలిపారు. తమ బృందంతో శాసనసభ్యులు బోడె ప్రసాద్ ని కలిసి చంద్రన్న వజ్రోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. సాంస్కృతిక, నృత్య, జానపద, కూచిపూడి, భరతనాట్యం, తదితర కార్యక్రమాలను …

Read More »

చంద్రన్న వజ్రోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పిఎంకెఎంఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సమాయత్తమయ్యారు. ఈనెల 16 నుంచి 20 వ తేదీ వరకు గాంధీనగర్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించడానికి ఏర్పాట్లుచేస్తున్నామని ఈ పిఎంకెఎం ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ తెలిపారు. తమ బృందంతో మంత్రి కొల్లు రవీంద్ర ని కలిసి చంద్రన్న వజ్రోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. సాంస్కృతిక, నృత్య, జానపద, కూచిపూడి, భరతనాట్యం, తదితర కార్యక్రమాలను …

Read More »

చంద్రన్న వజ్రోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పిఎంకెఎంఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సమాయత్తమయ్యారు. ఈనెల 16 నుంచి 20 వ తేదీ వరకు గాంధీనగర్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించడానికి ఏర్పాట్లుచేస్తున్నామని ఈ పిఎంకెఎం ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ తెలిపారు. తమ బృందంతో పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ని కలిసి చంద్రన్న వజ్రోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. సాంస్కృతిక, నృత్య, జానపద, కూచిపూడి, భరతనాట్యం, తదితర …

Read More »

చంద్రన్న వజ్రోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన మంత్రి కొలువు పార్థ సారథి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పిఎంకెఎంఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సమాయత్తమయ్యారు. ఈనెల 16 నుంచి 20 వ తేదీ వరకు గాంధీనగర్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించడానికి ఏర్పాట్లుచేస్తున్నామని ఈ పిఎంకెఎం ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ తెలిపారు. తమ బృందంతో విజయవాడ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి కొలువు పార్థ సారథి ని కలిసి చంద్రన్న వజ్రోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. …

Read More »

నోరు అదుపులో పెట్టుకో…శవ రాజకీయాలు మానుకో…

-జగన్ కు మంత్రి సవిత కౌంటర్ -నీకు చిత్తశుద్ధి ఉంటే తల్లికి, చెల్లెళ్లకు న్యాయం చెయ్యు… -వైసీపీ పాలనలో దళితులపై. బీసీలపై దాడులు జరిగినా పట్టించుకోలేదు… -ఏనాడూ బాధితులను పరామర్శించలేదు… -శవాలతో రాజకీయ మనుగడ సరికాదు -చేసిన తప్పులకు శిక్ష తప్పదు : మంత్రి సవిత హెచ్చరిక పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : చట్టబద్ధంగా పనిచేస్తున్న పోలీసులపైనా, తమ ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని జగన్ కు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హెచ్చరించారు. …

Read More »

2029లో పులివెందులలో టీడీపీదే విజయం

-ఇన్చార్జి మంత్రి సవిత -మా ప్రభుత్వంలో కక్షసాధింపులకు తావేలేదు -నియోజక వర్గ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి -కుప్పంతో సమానంగా పులివెందులకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం -రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పసుపు జెండా ఎగరాలి -మహానాడును విజయవంతం చేద్దాం -ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి -తెలుగు తమ్ముళ్లకు ఇన్చార్జి మంత్రి పిలుపు పులివెందుల, నేటి పత్రిక ప్రజావార్త : 2029 సాధారణ ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ విజయం సాధించడం తథ్యమని, రానున్న స్థానిక సంస్థల్లోనూ పసుపు జెండా రెపరెపలు ఖాయమని జిల్లా ఇన్చార్జి …

Read More »

వచ్చే విద్యా సంవత్సరానికి తొండూరు ఎంజేపీ కళాశాల రెడీ

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పులివెందుల, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే విద్యా సంవత్సరం నాటికి అసంపూర్తిగా నిలిచిపోయిన తొండూరు ఎంజేపీ స్కూల్, బాలికల జూనియర్ కళాశాల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, పులివెందుల టీడీపీ నియోజక వర్గ ఇన్చార్జి బీటెక్ రవితో కలిసి తొండూరు ఎంజేపీ స్కూల్, బాలికల జూనియర్ కళాశాలను …

Read More »

10న కబేళా, చేపల మార్కెట్లు, మాంసపు దుకాణాలకు సెల‌వు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహావీర్ జయంతి సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఉత్తర్వుల మేరకు 10-04-2025 తేదిన (గురువారం) నగరంలో ఉన్న కబేళాకు సెలవు ప్రకటించారు. బుధవారం రాత్రి నుండి కబేళాలో ఎటువంటి జoతువులను వధించుటకు అనుమతి లేదు. నగరంలో ఉన్న అన్ని చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల మార్కెట్లు అన్నియు కూడా తెరుచుటకు అనుమతి లేదు. ఎవరైనా అనుమతి లేకుండా జీవాలను వధించిన యెడల, లేదా షాపులను తెరిచియుండి మటన్, చికెన్ …

Read More »

పన్ను చెల్లింపులకు పురమిత్ర యాప్ – ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నుపై 5 % రాయితీ పొందండి

-పురమిత్ర యాప్ తో ప్రజలకు మెరుగైన సేవలు -ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం పురమిత్ర యాప్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2025- 26 సంవత్సరంకు గాను ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను చెల్లింపులకు 5% రాయితీని పురమిత్ర యాప్ ద్వారా కూడా పొందవచ్చని, నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మరియు ప్రజలు తమ సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పురమిత్ర యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జి …

Read More »

ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం- పురమిత్ర యాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలు తమ సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పురమిత్ర యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు వారి వారి సమస్యలను వెంటనే అధికారులకు తెలిపేందుకు పురమిత్ర యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చారని, ప్రజలు ఈ యాప్ ని తమ ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయి తమకు విజయవాడ …

Read More »