Breaking News

Monthly Archives: April 2025

11న అంగరంగ వైభవంగా.. కోదండరాముడి కళ్యాణోత్సవ ఏర్పాట్లు..    

-టిటిడి, జిల్లా అధికారుల సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి సవిత -అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం : జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి కడప,  నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత ప్రాచీన విశిష్టత ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న శ్రీ సీతారాముల కళ్యానోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు.. రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇంచార్జీ మంత్రి ఎస్. సవిత లు సంయుక్తంగా …

Read More »

ఆక్వా రంగంను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది…

-ఆక్వారంగంలో రైతులు, సీడ్, ఫీడ్ వ్యాపారులు, ఎక్స్ పోర్టర్స్ ఈ నాలుగు రంగాలు అతి కీలకం. -అమెరికా విధించిన సుంకాల వడ్డింపు నుంచి బయటపడాలంటే దేశీయ వినియోగం పెరగాలి. -ఆక్వా రైతులను ఆదుకోవడానికి జోన్ లతో సంబంధం లేకుండ విద్యుత్ యూనిట్ రూ. 1.50పైసలకే రాయితీపై అందిస్తాం. -పౌల్ట్రీరంగం ను ఆదర్శంగా తీసుకుని ఆక్వారంగం ఈ క్రైసిస్ నుండి బయటపడవచ్చు. -ఆక్వారంగం కుదేలవ్వకుండ తిరిగి నిలబడే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటాము. -అక్వారంగ పై ఆధారపడ్డ ఏ ఒక్కరూ ఆధైర్యపడవద్దు.. ప్రభుత్వం అన్ని …

Read More »

ఆరోగ్య సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంచి ఆహార ఆలవాట్లతో పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్య సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అన్నారు. ప్రపంచం ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణ, ప్రాధాన్యత పై రూపొందించిన అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రపంచం ఆరోగ్య …

Read More »

సంప‌ద సృష్టి, వృద్ధిరేటుపై దృష్టిపెట్ట‌డం ముఖ్యం

– ఒక కుటుంబం – ఒక పారిశ్రామిక‌వేత్త లక్ష్య సాధ‌న‌కు కృషిచేయాలి – ఎంఎస్ఎంఈల‌ను పెద్దఎత్తున ప్రోత్స‌హించాలి – స‌మాజ అవ‌స‌రాల‌కు అనుగుణంగా విధుల నిర్వ‌హ‌ణ ఉండాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వ‌ర్ణాంధ్ర @ 2047 ల‌క్ష్యాల సాధ‌న‌కు, స‌మాజ అవ‌స‌రాల‌కు అనుగుణంగా విధులు నిర్వ‌హించాల‌ని.. సంప‌ద సృష్టి, వృద్ధిరేటుపై ప్ర‌తి శాఖ అధికారులు కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. సోమ‌వారం ప‌బ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస‌ల్ సిస్ట‌మ్ (పీజీఆర్ఎస్‌) కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా …

Read More »

ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోండి..

-ఈనెల 17వ తేదీ వరకు ప్రత్యేక నమోదు శిబిరాలు.. -కేంద్ర రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ, ఆర్థిక ప్రయోజనాల లబ్బి పొందండి.. -జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంఘటిత, అసంఘటిత రంగాలలోని కార్మికులతో పాటు ఓలా, బ్లింకిట్‌, స్వీగ్గి, జోమోటో వంటి అన్‌లైన్‌ ప్లాట్‌ ఫాం కార్మికులు ఈ`శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ కోరారు. కేంద్ర రాష్ట్ర కార్మిక శాఖలు, సంఘటిత, అసంఘటిత రంగాలలోని కార్మికులతో పాటు ఓలా, బ్లింకిట్‌, స్వీగ్గి, …

Read More »

మన విద్యార్థులకు చేయూతనివ్వండి

-కెనడాలోని తెలుగు సీఈవోలకు ఆచార్య యార్లగడ్డ విజ్ఞప్తి టొరంటో (కెనడా), నేటి పత్రిక ప్రజావార్త : కెనడాలోని తెలుగు విద్యార్థులు ఉపకార వేతనాలు, ఉద్యోగాల విషయంలో ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వారికి చేయూతనివ్వాలని కెనడాలోని వివిధ సంస్థల తెలుగు సీఈవోలకు విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం టొరంటో నగరంలోని బంజారా ఇండియా రెస్టారెంట్‌లో పలువురు తెలుగు సీఈవోలతో సమావేశమైన యార్లగడ్డ, ట్రంప్ అమెరికా …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో 54 మంది జిల్లా జడ్జీలు అదనపు జిల్లా అదనపు జిల్లా జడ్జీలు బదిలీ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలలో 54 మంది జిల్లా జడ్జిలను అదుపు జిల్లా జడ్జిలను బదిలీజేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన న్యాయమూర్తులు ఏప్రిల్ 21 తేదీ లోపు చార్జ్ తీసుకోవాలని తీసుకోవాలని ఆదేశాల లో వివరించారు. కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారికను చిత్తూరు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. మచిలీపట్నం మొదటి అదనపు జిల్లా చిన్నంశెట్టి రాజును విశాఖపట్నం జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. మచిలీపట్నం ఎస్సీ …

Read More »

ఏఈఎల్ సి పై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం

-ఏఇ ల్ సి ట్రెజరర్ డాక్టర్ ఎల్.లాజరస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘం ఏ ఈ ఎల్ సి ప్రస్తుత కమిటీలు అన్నీ కూడా రద్దు చేయడం జరిగినదనీ ఏఇ ల్ సి ట్రెజరర్ డాక్టర్ ఎల్.లాజరస్ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన విలేకరుల సమావేశం జరిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరములుగా ఏ ఈ ఎల్ సి సంఘములో నెలకొన్న పరిస్థితులపై కోర్టు తీర్పు ద్వారా …

Read More »

ఎసిఎ ఆంధ్రా ప్రీమియ‌ర్ లీగ్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ చైర్మ‌న్ గా రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు ఎన్నిక‌

-అభినంద‌న‌లు తెలిపిన ఎసిఎ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ ఎపిఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ చైర్మ‌న్ గా మాజీ మంత్రి, ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ) చైర్మన్ రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు, కౌన్సిల్ స‌భ్యుడిగా వ‌డ్ల‌మాని సుధాక‌ర్ చౌద‌రి ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్భంగా వీరికి ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అభినంద‌న‌లు తెలిపారు . ఎసిఎ ఆంధ్రా ప్రీమియ‌ర్ లీగ్ గవర్నింగ్ …

Read More »

సమాజంలో ఆర్థిక అస‌మాన‌త‌లు తొల‌గించే కార్య‌క్ర‌మం పీ4 విధానం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ విస్తృత స్థాయి స‌మావేశం -ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) హాజ‌రు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు విద్యా, వైద్యం, ఇత‌ర మౌళిక వ‌స‌తుల‌కు చేయూత‌గా వుండేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రూపొందించిన పీ4 కార్య‌క్ర‌మం ఒక విప్ల‌వాత్మ‌క‌మైన మార్పు. స‌మాజంలోని ఆర్ధిక అస‌మాన‌త‌ల‌ను తొల‌గిస్తుంద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ ఆధ్వ‌ర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ …

Read More »