విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు 2023లో ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ నిర్మాణంగా ది ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజి (ఐసీఐడీ) ప్రకటించింది. కాగా విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐసీఐడీ అధ్యక్షుడు వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ (డబ్ల్యూహెచ్ఐఎస్) అవార్డును ఏపీకి అందించారు. ఇప్పటివరకు దేశానికి 14 డబ్ల్యూహెచ్ఐఎస్ అవార్డులు రాగా వీటిలో రాష్ట్రానికి నాలుగు అవార్డులు వరించాయి.
Prajavartha Online Telugu News