-సంస్కరణలను అందిపుచ్చుకుంటున్నాం… పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం -పారిశ్రామికాభివృద్ధితోనే సంక్షేమం సాధ్యం -వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలు -ప్రధాని మోదీ రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్ -గ్రీన్ ఎనర్జీ, ఏఐతో నవయుగం -మహిళలు సంకల్పిస్తే రిజర్వేషన్ బిల్లు అమలు -ఎకనమిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానోత్సంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025 అవార్డును అందుకున్న చంద్రబాబు -ముంబైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు ముంబై, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »Tag Archives: mumbai
జాతీయ స్థాయిలో గిరిజన సహకార సంస్థకు ఘనమైన గుర్తింపు
ముంబాయిలో, నేటి పత్రిక ప్రజావార్త : ముంబాయిలో న నిర్వహించిన బిజినెస్ లైన్ చేంజ్మేకర్ అవార్డ్స్ – 2025 ఏడవ ఎడిషన్లో, కేంద్ర పెట్రోలియం & సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చే , గిరిజన సహకార సంస్థ (GCC)కు చెందిన అరకు వ్యాలీ కాఫీకి, “ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్” విభాగంలో చేంజ్మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు – 2025 లభించింది. ఈ పురస్కారాన్ని గౌరవ అతిథి నుంచి GCC వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కల్పన కుమారి, …
Read More »అనంత్ అంబాని వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ముంబై, నేటి పత్రిక ప్రజావార్త : ముంబైలో ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద వివాహ వేడుకలలో ఒకటిగా నిలిచింది. జూలై 12 నుంచి ముంబైలో ప్రారంభమైన ఈ ఈవెంట్ మూడు రోజుల పాటు జరగనుంది. ఈ అద్భుత ఘటనను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ జూలై 12న వివాహం చేసుకున్నారు. అనంతరం జులై 13న శుభాశీస్సులు అందజేస్తున్నారు. ఈ …
Read More »
Prajavartha Online Telugu News