Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

విద్యుత్ సమస్యలు ప్రస్తావించి పరిష్కరించుకోండి …

-విద్యుత్ వినియోగదారులకు సి.జి.ఆర్.ఎఫ్. చైర్మన్ సూచన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం (సి.జి.ఆర్.ఎఫ్.) ఆధ్వర్యాన గురువారం ఉదయం రాజమండ్రి జవహార్ లాల్ నెహ్రు రోడ్ ఆంధ్రకేసరి డిగ్రీ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిజి ఆర్ ఎఫ్ చైర్మన్ రిటైర్డ్ జడ్జి బి. సత్యనారాయణ, కమిటీ సభ్యులు వి జనార్ధనరావు (మెంబర్, టెక్నికల్), ఎస్ హరిబాబు (మెంబర్, ఫైనాన్స్), ఆర్. సురేంద్రకుమార్ (మెంబర్, ఇండిపెండెంట్) ఆద్వర్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక గురించి అవగాహన కల్పించారు. …

Read More »

ఆర్డీవో మల్లిబాబు కు ఆత్మీయ వీడ్కోలు

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సమర్థవంతంగా పని చేసిన అధికారిగా ఆర్డిఓ మల్లిబాబు అందరి మన్ననలు పొందారని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ అధికారిగా బదలీపై వెళుతున్న ఆర్డీవో ఎస్. మల్లిబాబుఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో పనిచేసిన మల్లిబాబు జిల్లాలో సమర్థవంతంగా పని చేసిన అధికారిగా అందరి మన్నన లను పొందడం గర్వకారణం అన్నారు. …

Read More »

న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి జి.ఎస్.ఎల్. మెడికల్ కళాశాలలో “మాదక ద్రవ్యాల నిషేధం” మరియు “ఆంధ్ర ప్రదేశ్ ర్యాగింగ్ నిషేధ చట్టం, 1997” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యార్ధులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. చెడు స్నేహాల వల్ల కానీ, పరిస్థితుల కరణంగా కానీ మాదక ద్రవ్యాల ఉచ్చులో పడకూడదని, …

Read More »

నవంబర్ 25 న శనివారం వికాస్ జాబ్ మేళా

రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 25 వ తేదీ శనివారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఎపి ఎసి ఫైనాన్సియల్ సర్వీసెస్ లో రిలేషన్షిప్ ఆఫీసర్స్ , మేనేజర్ , డెక్కన్ కెమికల్స్ కంపెనీలో ట్రైనీ (ప్రొడక్షన్), డిక్సన్ కంపెనీ లి ||,ఇండస్ కొఫీ ప్రైవేటు లి || , ఇసుజు మోటార్స్ లి || కంపెనీలో టెక్నిషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు …

Read More »

ఏ. సురేష్ బాబుకు అదనపు భాద్యతలు

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కుమార్ విశ్వజిత్ వారి ఉత్తర్వులు మేరకు.. శ్రీకాకుళం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫొర్సుమెంట్ ఎస్పీ గా పని చేస్తున్న ఏ. సురేష్ బాబు రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫొర్సుమెంట్ ఎస్పీ గా శనివారం అదనపు భాద్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫొర్సుమెంట్ ఎస్పీ కే. కుమార్ రాజమండ్రి రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫొర్సుమెంట్ ఎస్పీగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.

Read More »

నిర్దిష్ట సమయంలోగా వసూళ్లు చెయ్యాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ది ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు బ్రాంచీల పరిధిలో రూ .4.50 కోట్ల ఎన్ పి ఐ రికవరీ కోసం బ్రాంచీలు వారీగా ఇచ్చిన లక్ష్యాలను నిర్దిష్ట సమయంలోగా వసూళ్లు చెయ్యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ / ది ఆర్యాపురం అర్బన్ బ్యాంకు చైర్మన్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ది ఆర్యాపురం అర్బన్ బ్యాంకు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ్ భరత్ …

Read More »

ప్రజలకు మరింత సత్వర పౌర సేవలు అందించాలి

-కోర్టు కేసుల పై కౌంటర్ దాఖలు పరచడం అవగాహన అవసరం -పేరా వారి రిమార్కుల పై వ్యక్తిగత దృష్టి సారించాలి – జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : కోర్టులలో పరిష్కారం కావలసిన కేసుల పై కూలం కుషంగా చర్చించి, ప్రజలకు సత్వర సేవలు అందించడం లో మరింత నిబద్దత తో కూడి విధులను నిర్వర్తించాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శనివారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో కోర్టు కేసులు పై రెవెన్యూ అధికారులకు, తహశీల్దార్లు …

Read More »

సచివాలయ ఉద్యోగి – వాలంటీర్ కలిసే కుల గణన చెయ్యాలి

-ఖచ్చితంగా మార్గదర్శకాలు మేరకు కులాన్ని నమోదు చెయ్యాలి – జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర కుల గణన ప్రక్రియ ద్వారా సమగ్ర సమాచార సేకరణ చేపట్టి ఆయా వర్గాలకు ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన అందించే ప్రక్రియలో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ లు కీలకమైన విధులను నిర్వర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో “కులగణన 2023” సర్వే పై మాస్టర్ …

Read More »

అభ్యర్థనను పరిగణన లోకి తీసుకుని నియమ నిబంధనలు మేరకు తదుపరి చర్యలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : హాల్‌మార్క్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన దరఖాస్తుపై రికార్డుల మ్యుటేషన్‌ను ప్రభావితం చేసినందుకు మా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, పార్టీలుగా మమ్మల్ని అభ్యర్థించవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్న ఆర్ వో ఆర్ . పిటిషన్ దాఖలు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. గురువారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రాజమహేంద్రవరం రూరల్‌లోని పిడింగొయ్యి పంచాయతీలోని సర్వే నెం.396/1లో ఉన్న భూమికి సంబంధించిన ఐ. శశికళ, వి …

Read More »

కులగణన పై రౌండ్ టేబుల్ సమావేశం

– పాల్గొననున్న మేధావి వర్గం , కుల సంఘాల నేతలు – హోటల్ మంజీరా లో సా 3 నుంచి 5 గంటల వరకు సమావేశం – తూ.గో. జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉభయ గోదావరి జిల్లాల  మేధావి వర్గం, కుల సంఘాల నాయకులు తో రాజమహేంద్రవరం లో కులగణన పై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ప్రాంతీయ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. కలెక్టర్ మాధవీలత గురువారం వివరాలు …

Read More »