Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

దేశభక్తి భావనలతో రాజ్యాంగ దినోత్సవ సాంస్కృతిక ప్రదర్శనలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించడం జరిగింది . భారత దేశ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు రాజ్యాంగ స్ఫూర్తి, భారత స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని ప్రతిబింబించే విధంగా ఉండి అన్ని ఆహూతులను ఆకట్టుకున్నాయి. సంప్రదాయ భారతీయ కళా–సాహిత్య సోయగాలు ప్రతిఫలించిన ఈ కార్యక్రమాలు దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేస్తాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్ వై మేఘా …

Read More »

మాక్ అసెంబ్లీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెమెంటో ప్రశంస పత్రం అందచేత  కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యాశాఖా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులూ పాల్గొనడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు. అందులో భాగంగా ప్రతి మండలం నుంచి ఒక విద్యార్థి చొప్పున మొత్తం 21 మంది విద్యార్థులు ఎంపిక చేసినట్లు డి ఈ వో వాసు దేవరావు తెలిపారు. వీరిలో రాష్ట్ర స్థాయి మాక్ అసెంబ్లీలో పాల్గొన్న 8 మంది విద్యార్థులతో పాటు మిగిలిన …

Read More »

భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు

-నవంబర్ 1 నుంచి 15 వరకు గిరిజన స్వాభిమాన ఉత్సవాలకు తూర్పు గోదావరి సిద్ధం! – జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు పురస్కరించుకుని గిరిజన సమాజ చరిత్ర, వారసత్వం, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే ఈ ఉత్సవాలు యువతకు స్ఫూర్తినిచ్చేలా నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్టీ సంక్షేమ మరియు సాధికారిత అధికారి శ్రీమతి కె.ఎన్. జ్యోతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల …

Read More »

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు – రెండు లారీలు స్వాధీనం, ఎఫ్ఐఆర్‌లు నమోదు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా గనులు మరియు భూగర్భ శాఖాధికారి డి. ఫణిభూషణ రెడ్డి, రాజమహేంద్రవరం, ఇసుక టాస్క్ ఫోర్స్ అధికారి ఆంజనేయులు, తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి 30.10.2025న కొవ్వూరు మరియు వాడపల్లి గ్రామాలలో నిర్వహించిన తనిఖీలలో AP39WD 3566 మరియు AP39UX 4579 వాహనాలు సరైన పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. సదరు వాహనాలను కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద భద్రపరచడమైనది. తదుపరి పరిశీలనలో, సబ్-కలెక్టర్, కల్లూరు డివిజన్, ఖమ్మం జిల్లా, …

Read More »

ప్రైవేట్ ఆసుపత్రుల యందు డా. ఎన్టీఆర్ వైద్య సేవలు యధాతధం  డా పి ప్రియాంక

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గత కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించిన సమ్మె ప్రభుత్వం తో చర్చలు సఫలమవడంతో, శనివారం నుండి డా. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అన్ని వైద్య సేవలు ప్రైవేట్ ఆసుపత్రుల యందు యథావిధిగా కొనసాగుతున్నాయని ఎన్టీఆర్ వైద్య సేవా జిల్లా సమన్వయాధికారి పి. ప్రియాంక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఉచిత వైద్య సేవలను యథావిధిగా పొందగలరనీ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 45 ప్రైవేట్ ఆసుపత్రులు …

Read More »

జిల్లా వ్యాప్తంగా నవంబర్ 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పకడ్బందీగా నిర్వహణ

– జిల్లాలో 2,35,031 మంది లబ్ధిదారులకు రూ.103.17 కోట్ల మేర పంపిణీకి ఏర్పాట్లు – కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 1వ తేదీ ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పెరిగిన రేటుతో పెన్షన్ల పంపిణీ ప్రారంభమవు తుందని తెలియ చేశారు. వృద్ధాప్యులు, వితంతువులు, …

Read More »

మొంథా తుఫాను వల్ల ఇబ్బందులు పడ్డ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది

-48 గంటల్లోనే నిత్యావసర సరుకులు పంపిణీ పూర్తి -ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాను వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం హుకుం పేట డి-బ్లాక్ వద్ద నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ తో కలిసి ఆయన పాల్గొనీ నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య …

Read More »

విజిలెన్స్ అవేర్నెస్ వీక్ పరిపూర్ణంగా — ర్యాలీతో అవగాహన కల్పించాం

-పట్టణంలో ACB ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ను పురస్కరించుకుంటూ ప్రజల్లో అవినీతి పట్ల అవగాహన కల్పించే దిశగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని డీఎస్పీ ఎమ్. కిషోర్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరం లో ఏసీబీ కార్యాలయం ఆధ్వర్యంలో మోరంపూడి వద్ద విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఏ సి బి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎమ్. కిషోర్ కుమార్ మాట్లాడుతూ, …

Read More »

మొంథా తుఫాను ప్రభావితులకు ప్రభుత్వం అండగా – ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

-రైతులు, మత్స్యకారులకు తక్షణ సహాయం – నష్టాల అంచనా వేయడంలో అధికారులు వేగం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతాంగానికి, ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నదని శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం ధవళేశ్వరం లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుగానే అప్రమత్తం చేయడం వల్ల తుఫాను …

Read More »

దేశ ఐక్యతకు సర్దార్ పటేల్ స్ఫూర్తి

-కలెక్టరేట్‌లో 150వ జయంతి వేడుకలు, అధికారులు సిబ్బంది ప్రతిజ్ఞ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ సంస్థానాలను భారత సమాఖ్యలో విలీనం చేయడంలో చేసిన అవిశ్రాంత కృషికి గుర్తింపుగా ఆయన్న “భారత ఉక్కు మనిషి”గా అభివర్ణిస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌ ఆవరణలో ఆయన 150వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ …

Read More »