Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

ఓరియే స్ట్సషన్ సెషన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అండర్ ట్రయిల్ ముద్దాయి ల రివ్యూ కమిటీ ముందస్తు సమావేశం లో ఓరియే స్ట్సషన్ సెషన్స్ ను కార్యదర్శి నిర్వహించారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం అండర్ ట్రయిల్ ముద్దాయి ల రివ్యూ కమిటీ ముందస్తు సమావేశం లో ఓరియే స్ట్సషన్ సెషన్స్ ను కార్యదర్శి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని …

Read More »

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి లోక్ సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి పార్లమెంటు సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురందేశ్వరి న్యూఢిల్లీ లోక్ సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి, పార్లమెంట్ సమావేశాలు ముగిసాక తొలిసారిగా 06- 07- 2024 శనివారం రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గానికి వస్తున్నట్లు రాజమండ్రీ పార్లమెంటు క్యాంపు కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చెయ్యడం జరిగింది. శనివారం ఉదయం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని రాజమండ్రి చేరుకుంటారు. స్థానిక విద్యుత్ కాలనీలో (జిల్లా పోలీసు కార్యాలయం …

Read More »

“రోడ్డు ప్రమాదాల నివారణ” పై అవగాహన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు న్యాయవాదులు, జిల్లా రవాణా శాఖ అధికారులు, పోలీసు అధికారులు తో “రోడ్డు ప్రమాదాల నివారణ” పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. అతి వేగం ప్రమాదకరమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరు వాహనాలు నడపరాదుని హెల్మెట్, …

Read More »

లాటరి లో జిల్లాకు చెందిన రైతులకు వెండి బహుమతులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏ . పి మార్క్ ఫెడ్ ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి జిల్లా 2023-24 రబీ సీజన్ లో కోరమాండల్ ఇంటర్నేషనల్ నిర్వహించిన రైతు సంబరాలు ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు లాటరీ పద్ధతిలో బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం కాపవరం కి చెందిన జమ్ము కృష్ణ , నల్లజర్ల మండలం అనంతపల్లి కి చెందిన పేరబత్తుల సతీష్ కి 50 గ్రాముల చొప్పున వెండి అందించారు. ఈ కార్యక్రమం లో భాగంగా …

Read More »

రాజవోలు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ..

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజవోలు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు .. అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా కె. వేంకటేశ్వర రావు ఇతర సిబ్బంది  బొమ్మూరు జిల్లా నీటి నిర్వహణ సంస్థ (డ్వామా) అధికారి కార్యాలయంలో శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు .. అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన డ్వామా పీడీ ఏ. ముఖ …

Read More »

కువైట్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందచేత మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కువైట్ అగ్ని ప్రమాదం లో మరణించిన కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి చేరో ఐదు లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించి భరోసా కల్పించడం జరిగిందని రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు గురువారం స్థానిక గోదావరి బండ్ వద్ద నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల సందర్భంలో బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి చెక్కును అందచేశారు. ఈ సంధర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఇటివల కువైట్ దేశంలో జరిగిన అగ్ని …

Read More »

ఘనంగా అల్లూరి సీతా రామరాజు 127 వ జయంతి వేడుకలు

– తెగువ పోరాట పటిమ నుంచి స్ఫూర్తి పొందాలి -అల్లూరి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం అదృష్టం – పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వతంత్రం నా జన్మ హక్కు అని ఆచరణలో చూపిన వ్యక్తి అల్లూరి సదా ప్రాతః స్మరణీయుడు అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అటువంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. గురువారం …

Read More »

రహదారుల వెంట పచ్చదనం అభివృద్ది చెయ్యాలి

– పెండింగ్ పనుల పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి – కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ ను దృష్టిలో ఉంచుకొని రాజమహేంద్రవరం నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనంతో కూడిన గ్రీనరీ అభివృద్ది ని చేసే విధంగా జాతీయ రహదారుల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులతో …

Read More »

నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పిందాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 2023 డిసెంబర్ లో జరిగిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా 31 ఆగస్ట్ 2024 లోపు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పిందాలని, 2020, 2021 మరియు 2022 సంవత్సరాలలో ఎంపిక అయిన విద్యార్థులు తప్పకుండా రెన్యువల్ చేసుకొనవలెను అనియు కేంద్ర మానవ వనరుల శాఖ, న్యూ ఢిల్లీ వారు తెలియజేసినట్లు జిల్లా పాఠశాల విద్యాధికారి కె. వాసుదేవ రావు …

Read More »

హోమియోపతి కాలేజీలో పిజి సీట్లు పునరుద్ధరించాలి కేంద్రమంత్రికి ఎంపీ పురందేశ్వరి విజ్ఞప్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) సీట్ల పునరుద్దరణ కై చొరవ చూపిన ఎంపీ , ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన హోమియో కళాశాల సిబ్బంది రాజమండ్రిలోని ప్రతిష్టాత్మక  అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో పతి  మెడికల్ కాలేజీలో  పిజి సీట్ల పునరుద్ధరించాలని  కేంద్ర ఆయుష్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ  మంత్రి ప్రతాప్ రావు గణపతిరావు  జాదవ్ ని  రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. ఈమేరకు కేంద్రమంత్రిని కలుసుకుని   వినతిపత్రం సమర్పించారు.  …

Read More »