Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయా ఈ వి ఎమ్ యూనిట్స్ ను స్ట్రాంగ్ రూమ్ లలో పార్లమెంటు, అసెంబ్లి నియోజక వర్గాల వారీగా భద్రపరచనున్నట్లు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయా ఈ వి ఎమ్ యూనిట్స్ ను స్ట్రాంగ్ రూమ్ లలో పార్లమెంటు, అసెంబ్లి నియోజక వర్గాల వారీగా భద్రపరచనున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఉన్న ఈ వి ఎమ్ గోడౌన్ సందర్శించి, తగిన జాగ్రత్తలు తెలియ చేశారు. ఈ సంధర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఈ వి ఎమ్ …

Read More »

సార్వత్రిక ఎన్నికలు నేపధ్యంలో చివరి అంకానికి చేరుకున్నాం

-ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై సూక్ష్మ స్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశాం -సమయపాలన పాటించడంలో ఖచ్చితత్వం ఉండాలి – కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 4 వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడం లో ప్రతి ఒక్కరూ వారికి కేటాయించినా విధులు నిర్వహించే క్రమంలో నిబద్దత, క్రమశిక్షణ కలిగి ఉండాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత ఆదేశించారు. మంగళవారం కలక్టరేట్ లో కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత …

Read More »

ఉచిత వేసవి శిక్షణా శిబిరానికి అనూహ్య స్పందన

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : గౌతమీ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయము, రాజమహేంద్రవరం నందు మే 15 వ తేదీ నుండీ జూన్ 7 వ తేదీ వరకూ 24 రోజులపాటు నిర్వహించే ఉచిత వేసవి శిక్షణా శిబిరానికి అనూహ్య స్పందన లభిస్తోంది. వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 30 మంది విధ్యార్ధినీ విధ్యార్ధులు పైన ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు వేసవి సెలవులలో ఎండలలో తిరగకుండా, మొబైల్ జోలికి వెళ్లకుండా పుస్తక పఠనం అలవాటు చేయడం కధలు వివిధ ప్రముఖుల జీవితచరిత్రలు …

Read More »

ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి

–నగరంలో స్వీప్ కార్యకలాపాల ద్వారా ఓటర్ల లో చైతన్యం -సర్వ శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్లలో చైతన్యం తీసుకుని రావడం కోసం శనివారం రాత్రి స్ధానిక కోటగుమ్మం నుంచి పుష్కర్ ఘాట్ వరకూ కాండిల్ ర్యాలీ ని నిర్వహించినట్లు సర్వ శిక్ష అభియాన్ పథక సంచాలకులు ఎస్. సుభాషిణి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరుకు ఖచ్చితంగా తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే …

Read More »

ఎన్నికల సిబ్బందికి చెందిన పోస్టల్ బ్యాలెట్ పంపిణీ ప్రక్రియ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇప్పటికీ ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ లని ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులకు పంపడం జరుగుతోందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత తెలియ చేశారు. శనివారం సాయంత్రం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఎన్నికల సిబ్బందికి చెందిన పోస్టల్ బ్యాలెట్ పంపిణీ ప్రక్రియ ను నోడల్ అధికారి కే ఆర్ కృష్ణ నాయక్ తో కలిసి పరిశీలించిన, సూచనలు చెయ్యడం జరిగింది. …

Read More »

జిల్లాలో చురుగ్గా ఓటరు సమాచారం స్లిప్ పంపిణీ

-ఇప్పటి వరకు జిల్లాలో 6 లక్షల 210వేల ఓటర్ల సమాచార స్లిప్స్ పంపిణీ – జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును కలిగి ఉన్న ప్రతి ఒక్క ఓటరుకు ఓటరు ఇన్ఫర్మేషన్ స్లీప్ పంపిణీ కోసం 1577 మంది బి ఎల్ వో ల ద్వారా చర్యలు తీసుకోవడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్క ఓటరుకు …

Read More »

ఈ వి ఎమ్ యూనిట్ లలో బ్యాలెట్ పత్రాలు జోడించే కమిషనింగ్ ప్రక్రియ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఈ వి ఎమ్ యూనిట్ లలో బ్యాలెట్ పత్రాలు జోడించే కమిషనింగ్ ప్రక్రియ ఆయా నియోజక వర్గాల పరిధిలో నిర్వహించడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. శుక్రవారం రాజమండ్రీ రూరల్ అసెంబ్లి నియోజక వర్గ ఈ వి ఎమ్ ల కమిషనింగ్ రిటర్నింగ్ అధికారి ఎన్ తేజ్ భరత్ ఆధర్యంలో నిర్వహిస్తున్న ప్రక్రియని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాధవీలత వివరాలు …

Read More »

జిల్లా యంత్రాంగం తరపున తగిన జాగ్రత్తలు, చర్యలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం తరపున తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు కె. బాల సుబ్రహ్మణ్యం తెలిపారు శుక్రవారం న్యూ ఢిల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 26 జిల్లాల ఎన్నికల సాధారణ, వ్యయ, పోలిస్ పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి,ఎస్పి లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్ల పై …

Read More »

నీటి సరఫరా, విద్యుత్ సరఫరా పరిస్థితులపై వీడియో సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తాగునీరు, ఉపాధి హామీ పనులు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా పరిస్థితులపై మంగళవారం విజయవాడ లోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధి హామీ పనులను మే ఒకటవ తేదీ నుంచి మరింత పెంచడం జరుగుతుందనీ తెలిపారు. జిల్లాకి సంబంధించి ఈ ఏడాది 30 లక్షలు పని దినాలు లక్ష్యం …

Read More »

తూర్పు గోదావరి జిల్లాలో ఐదవ రోజు నామినేషన్లు

-రాజమండ్రి పార్లమెంట్ కు 4 నామినేషన్లు -7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 నామినేషన్లు దాఖలు -జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని మంగళవారం నాలుగు పార్లమెంటు, ఏడు అసెంబ్లి నియోజకవర్గాల్లో 25 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చెయ్యడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఇందులో …

Read More »