Breaking News

Tag Archives: rajamendri

జిల్లాలో ఈవారంలో 2500 ఓ టి ఎస్ లక్ష్యాలను సాధించాం

-ప్రతి కమ్యూనిటీ కో ఆర్డినేటర్ కి 5 చొప్పున లక్ష్యాలు నిర్దేశించాం -చీఫ్ సెక్రటరీ జూమ్ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ వెల్లడి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన ఫిర్యాదుల పరిష్కారం కోసం, ఈ శ్రమ్ నమోదు , ఉపాధి హామీ పనిదినాలు పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హౌసింగ్, గ్రామ వార్డు సచివాలయ లు, భవన నిర్మాణాలు, స్పందన , స్వచ్ఛ …

Read More »

జిల్లాలో నాడు నేడు కింద ప్రతి సచివాలయం పరిధిలో ఒక పని ప్రారంభించాలి

-442 స్కూళ్ల ల్లో 811 తరగతి గదులు నిర్మాణం -రెండు రోజుల్లో పనులు ప్రారంభించాలి.. -మండల స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు -పాఠశాలల్లో నాడు నేడు పై సమీక్ష లో కలెక్టర్ ఆదేశం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాబోయే పది రోజులల్లో ప్రతి సచివాలయం పరిధిలో ఒక పని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం విద్యా శాఖ …

Read More »

EPFO ద్వారా తీసుకువచ్చిన ప్రధాన సంస్కరణలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఈ గవర్నెన్స్ విధానం ద్వారా సంస్కరణలను తీసుకోవడం జరిగిందని రీజనల్ పి. యఫ్. కమీషనర్, -1 మనోజ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక మోరంపూడిలో ఈ పి ఎఫ్ కార్యాలయంలో పత్రికా విలేఖరుల సమావేశంలో రీజనల్ పి. యఫ్. కమీషనర్, -1, మనోజ్ కుమార్, అకౌంట్స్ ఆఫీసర్, డి. కృష్ణ లు పాల్గొన్నారు. EPFO ద్వారా తీసుకువచ్చిన ప్రధాన సంస్కరణలు… యూనిఫైడ్ పోర్టల్ ద్వారా …

Read More »

గురువారం జిల్లాలో రెండవ ఏడాది ఇంటర్, ఒకేషనల్ పరిక్షలకి 94.22 శాతం మంది విద్యార్థులు హాజరు… : కలెక్టర్ కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం కెమిస్ట్రీ పేపర్- II ; కామర్స్ పేపర్-II ; సోషియాలజీ పేపర్-II ; ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-II పరీక్షలకు ఇంటర్ విద్యార్ధులు 14,704 మంది , ఓకేషనల్ విద్యార్థులు 679 మంది పరీక్షలకు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత గురువారం ఒకప్రకటనలో తెలియచేశారు. కలెక్టర్ మాధవీలత వివరాలు తెలుపుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల లో ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షా కోసం ఈరోజు 15,400 …

Read More »

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడాన్ని స్వాగతిస్తున్నాం…

రాజమహేంద్రవరము, నేటి పత్రిక ప్రజావార్త : కోనసీమ జిల్లా వాసిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడాన్ని స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రైవేటు సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో అడుగడుగున డాక్టర్ బియర్ ఆర్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టి అక్కడి ప్రజలు అభిమానిస్తారు. దేశంలో ఎక్కువ అంబేద్కర్ విగ్రహాలు …

Read More »

వ్యవసాయ సలహా మండలి తొలి సమావేశం

రాజమహేంద్రవరము, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా తూర్పు గోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా వ్యవసాయ సలహా మండలి తొలి సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. తొలుత జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ గా బూరుగుపల్లి సుబ్బారావు భాద్యతలు స్వీకరించారు. కమిటీ సభ్యులుగా గా కంతేటి వినయ్ తేజ, కమm ఎస్. అమ్మిరెడ్డి ,సింగంశెట్టి శ్రీనివాసరావు, …

Read More »

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దాం ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేద్దాం

-జూన్ 1 నాటికి ఖరీఫ్ సాగుకు రైతాంగం సిద్ధంగా ఉండాలి ..జిల్లా ఇన్చార్జి మంత్రి వేణు గోపాల కృష్ణ ..హోం మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరము, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని డిఆర్సి ఛైర్మన్, జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినీ ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ పేర్కొన్నారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా …

Read More »

నేను పాలకుడిని కాదు సేవకుడిని అనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో జిల్లా ఇంఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ, సుమారు నాలుగు గంటల సమయం జిల్లా సమీక్షా సమావేశం లో పలు సంక్షేమ,అభివృద్ధి అంశాలు, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు. జిల్లాకు నూతన కలెక్టర్ గా వచ్చిన మాధవి లత వారి ఆధ్వర్యంలో తొలి సమావేశం చక్కగా నిర్వహించామని ఇది టీం వర్క్ ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి ప్రాధాన్యత అంశాలపై తెచ్చామని …

Read More »

మూడు జిల్లాల పౌర సరఫరా శాఖాధికారులతో మంత్రి కారుమూరి సమీక్షా

-ధాన్యం సేకరణ, పిడిఎఫ్ పై అధికారులకు దిశా నిర్దేశం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు పండించిన ధాన్యాన్ని ఆర్ బి కే ల ద్వారానే కొనుగోలు చేయాలని, ఈదిశలో ముఖ్యమంత్రి సంస్కరణ తీసుకుని రావడమే కాకుండా, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డా కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎండి వీరపాండియన్, ఎంపీ భరత్ రామ్ శాసనసభ్యులు జక్కంపూడి రాజా లతో కలసి సివిల్ …

Read More »

సోమవారం జిల్లాలో 4వ విడత రైతు భరోసా

-121955 మంది రైతులకు రూ.6707.525 లక్షలు జమ -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ రైతు భరోసా నాలుగో విడత మొదటి దఫా గా జిల్లాలో 1,21,955 మంది రైతులకు రూ.6707.525 లక్షలు మేర ప్రయోజనం రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయి లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం లో …

Read More »