రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా దినోత్సవం పురస్కరించుకుని కొవ్వూరు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేయుచున్న ప్రో. డా. జోన్నకూటి సునీత కి మహిళా జాతీయ పురస్కారం లభించింది. వీరు గతంలో మహిళా వసతి గృహాల అధిపతిగా పని చేసి మహిళలకు విద్యోన్నతి, వసతి, ఉపాది అవకాశాలు కల్పించుటలో అపారమైన సేవలు అందించినందుకుగాను ఫిలాంత్రోపిక్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ వారిచే శుక్రవారం (04.03.2022) రాజమహేంద్రవరం లో రాష్ట్ర, స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి డా. తానేటి వనిత చేతులు మీదుగా బహుమతి ప్రధానం …
Read More »