Breaking News

Tag Archives: srikakulam

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అంగరగవైభవంగా ప్రారంభం

-జెడ్పీ సీఈఓ ఆర్. వెంకట రామన్ శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజల్లో విస్తృతస్దాయిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రతిష్ఠా్మకంగా నిర్వహిస్తున్నకార్యక్రమమే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అని శ్రీకాకుళం జిల్లా జెడ్పీ సీఈఓ ఆర్. వెంకట రామన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోట పాలెం గ్రామం లో శనివారం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అంగరగవైభవంగా ప్రారంభం అయింది.ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్ తో మాట్లాడుతూ, జిల్లాలోని 912 …

Read More »

“సుపరిపాలన దిశగా ఆంధ్ర ప్రదేశ్ రూపాంతరం”

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : తమకు అందుతున్న నిరంతర సేవలను దృష్టిలోవుంచుకుని రాష్ట్రంలో సుపరిపాలన అమలవుతుందా లేదా అని ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ సి. ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్కొమ్మినేని శ్రీనివాస రావు అన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ సమావేశ మందిరంలో “సుపరిపాలన దిశగా ఆంధ్ర ప్రదేశ్ రూపాంతరం” అంశంపై అవర్ స్టేట్ అవర్ లీడర్, వై.ఎస్.ఆర్ ఇంటలెక్ట్యువల్ ఫోరం ఆధ్వర్యం లో మంగళవారం యేర్పాటచేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమ అవసరాలకోసం ఎవరి …

Read More »

జిల్లాలో నేరాలు, ప్రమాదాలు తగ్గుముఖం : రాష్ట్ర డి.జి.పి కె.వి.ఆర్.ఎన్.రెడ్డి

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయన్ని డిజిపి సందర్శించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు అధికారుల వ్యాయామశాలను (జిమ్) ప్రారంభించారు. వ్యాయామ శాల పరికరాలను పరిశీలించి స్వయంగా కాసేపు జిమ్ ప్రాక్టీస్ చేశారు. ఈ  సందర్భంగా విలేఖరుల సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా లో పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా, పార్వతపురం మన్యం జిల్లాలో గత నాలుగేళ్లుగా నమోదు కాబడిన వివిధ నేరాలు నమోదు, నేర తరహా విధానం …

Read More »

స్పీక‌ర్ త‌మ్మినేని కుమారుడి వివాహ వేడుక‌కు హాజ‌రైన సీఎం వైఎస్ జ‌గ‌న్‌

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ వివాహం మాధురితో శ‌నివారం ఘ‌నంగా జ‌రిగింది. శ్రీకాకుళం జిల్లా మదాలవలసలోని గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన వివాహవేడుకకు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నూత‌న వ‌ధూవరుల‌ను ఆశీర్వ‌దించారు. అనంత‌రం ఆయ‌న విశాఖ బ‌య‌లుదేరి వెళ్లారు. విశాఖ నుంచే జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు.

Read More »

అమ్మఒడి మూడవ విడత నిధుల విడుదల…

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో సోమవారం నిర్వహించిన అమ్మఒడి మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమం లో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ…. 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ మోహన్ రెడ్డి జమ చేసారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తున్న ప్రతి అక్క, చెల్లెమ్మ, …

Read More »

ఆఫ్సోర్ రిజర్వాయర్ కోసం సీఎం మాట్లాడడం ఆనందదాయకం…

-రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు -ఆఫ్సోర్ పనులు పునః ప్రారంభిస్తాం అన్న సీఎం -దివంగత నేత మాజీ ఎంపి అప్పయ్యదొర కల సాకారం -త్వరలో జీ.ఒ ఇస్తామన్న సీఎం జగన్ -శ్రీకాకుళం అమ్మ ఒడి వేదికపై పలాస ప్రాంత ప్రజలకు తీపికబురు శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఆఫ్సోర్ రిజర్వాయర్ పనులను పునః ప్రారంభం చేసేందుకు ప్రత్యేకంగా జి.ఒ ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం ఎంతో …

Read More »

పూర్తి పారదర్శకంగా ఆంబులెన్స్ కొనుగోలు

-రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డా.సిదిరి అప్పలరాజు శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : సంచార పశు వైద్యశాల వాహనాల (ఆంబులెన్సులు) కొనుగోలు పూర్తి పారదర్శకంగా జరిగిందని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. సోమవారం ఆయన శ్రీకాకుళం రహదారులు భవనాల అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పశు సేవలు అందించే నిమిత్తం ఆంబులెన్స్ లు కొనుగోలుకు ఎపిడిడిసిఎఫ్ మేనేజింగ్ డైరక్టర్ అధ్యక్షులుగాను, మత్య్సశాఖ, రవాణా శాఖ కమీషనర్లు …

Read More »

సంపూర్ణ గృహ హక్కు పథకం పేదలకు వరం…

– ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి – సర్పంచ్ లతో టెలీ కాన్ఫరెన్స్ లో డిప్యూటి సీఎం కృష్ణదాస్ శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ద్వారా ఇంటి పట్టా పొందిన గృహ లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వరం లాంటిదని డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పథకంలో ప్రయోజనాలపై జిల్లా కలెక్టర్ శ్రికేష్ లాటకర్ ఆధ్వర్యంలో వేయి మందికి పైగా సర్పంచ్ లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. పేద ప్రజలకు మేలు చేసే ప్రతి …

Read More »