Breaking News

All News

నాణ్యత, హైజీనిక్ ఆహార పదార్థాల ద్వారా మంచి ఆరోగ్యం

-ఆహార పదార్థాల పరిశుభ్రతకు, కల్తీ ఉత్పత్తుల కట్టడికి పటిష్ఠ చర్యలు -దేశవ్యాప్తంగా 1.50 కోట్ల మంది ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ -ఆహార పదార్థాల తయారీ, నిల్వ, పంపిణీ, విక్రయాలపై రెగ్యులర్ ఆడిట్‌లు -పోర్టిఫైడ్ బియ్యంపై నెలకొన్న అపోహలు, భయాలను తొలగించాలి – జి. కమల వర్ధనరావు, సీఈవో, ఎఫ్ఎస్ఎస్ఏఐ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫుడ్ స్టోరేజ్, ట్రాన్స్‌పోర్టేషన్, ఫుడ్ సెల్లింగ్ విధానాల ద్వారా 1.50 కోట్ల మంది ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఫుడ్ సెక్టార్ లో భాగస్వాములై …

Read More »

వేస‌విలో తాగునీటి సమస్య త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు

– నీటి ఎద్దడి ప్రాంతాల్లో తాగునీరు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలో ప్ర‌స్తుత వేస‌విలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్ర‌త్యేక వేస‌వి ప్ర‌ణాళిక‌తో చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. రాష్ట్రంలో తాగునీరు, గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం ప‌నుల‌పై శుక్ర‌వారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ …

Read More »

స‌మ‌ర్థ‌వంతంగా ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లు

-ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి (ఎంసీసీ)ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. శుక్ర‌వారం రాష్ట్ర స‌చివాల‌యం నుంచి రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేష్ కుమార్ మీనా.. అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జిల్లాల ఎన్నిక‌ల అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీసీకి క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యం నుంచి జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ న‌గ‌రపాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ …

Read More »

ఫిర్యాదుల ప‌రిష్కార నాణ్య‌త‌పై దృష్టిసారించాలి…

-ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నిక‌ల‌ను నిష్ప‌క్ష‌పాతంగా, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక ప్ర‌కారం ఏర్పాట్లు చేయ‌డం జ‌రుగుతోంద‌ని, ఇదే విధంగా సీ-విజిల్‌, 1950 హెల్ప్‌లైన్‌, నేష‌న‌ల్ గ్రీవెన్స్ స‌ర్వీస్ పోర్ట‌ల్ (ఎన్‌జీఎస్‌పీ), క‌లెక్ట‌రేట్ కంట్రోల్ రూం నెంబ‌ర్ (0866-2570051) త‌దిత‌రాల ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌ను నాణ్య‌త‌తో, స‌త్వ‌ర ప‌రిష్కారంపై దృష్టిసారించాల‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు రిట‌ర్నింగ్ అధికారుల‌కు సూచించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ డిల్లీరావు, జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, …

Read More »

చంద్రబాబు, పెద్దిరెడ్డి రాజకీయంగానే ప్రత్యర్ధులు… అవినీతిలో భాగస్వాములే… : రామచంద్ర యాదవ్

-బీసీ యువజన పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ సంచలన వ్యాఖ్యలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఎన్నికల సంఘం చేస్తుంది, ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. మరో పక్క రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు అన్నీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నదం అవుతున్నారు. ఏపీలో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వివిధ రకాల పేర్లతో ప్రజల్లోకి వెళుతున్నాయి. బడుగు బలహీన …

Read More »

పోస్టల్ బ్యాలెట్ పై అవగాహన తరగతులు

– రూరల్ నియోజక వర్గ ఆర్వో జేసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల కమీషన్ నూతనంగా నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్, రాజమండ్రి రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఏన్.తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలెట్ పై విద్యా శాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకి , ఇతర అధికారులకు శిక్షణా కార్యక్రమం …

Read More »

రూరల్ నియోజక వర్గంలో సి ఆర్ పి ఎఫ్ జవాన్లు మార్చ్ పాస్ట్

-జెండా ఊపి ప్రారంభించిన రూరల్ ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల లో చైతన్యం తీసుకుని రావడం, స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించడం కోసం ఓటర్ల అవగాహన కల్పించడం జరుగుతోందనీ జిల్లా జాయింట్ కలెక్టర్, రూరల్ రిటర్నింగ్ అధికారి ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 2 వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద సైనిక కవాతు ప్రదర్శన జెండా ఊపి జేసి ప్రారంభించారు. టూ టౌన్ సిఐ వీ. శ్రీనివాస రావు తదితరులు …

Read More »

జిల్లాలోని 231 రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి సిద్ధం చెయ్యాలి

-ఏప్రియల్ ఒకటవ తేదీ నుంచి కొనుగోళ్లు కి సంసీద్దంగా ఉండాలి -142 మిల్లులకు కస్టోడీయన్ అధికారుల నియామకం -జెసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిమిత్తం క్షేత్ర స్థాయిలో నిర్దుష్ట కార్యచరణ రూపొందించడం, ఏప్రిల్ ఒకటవ తేదీ నాటికి అన్ని కోనుగోలు కేంద్రాల సిద్దం చేసుకొవాలని జిల్లా జాయింట్ కలక్టరు ఏన్.తేజ్ భరత్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి క్షేత్ర స్థాయి అధికారులు …

Read More »

రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహాన కార్యక్రమం

-ఎన్నికల నియమావళి పై పిపిటి ప్రదర్శన -ప్రచార సమయంలో అనుమతులు తప్పనిసరి -సువిధా యాప్ ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలి – ఆర్వో చైత్ర వర్షిణి రాజానగరం / రాజమహేంద్రవరం ,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు-2024 నేపధ్యంలో మార్చి 16 వ తేదీ నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు లోనికి వచ్చినట్లు 49-రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఏ. చైత్ర వర్షిణి తెలియ చేశారు. శుక్రవారం రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వారి ఆధ్వర్యంలో, …

Read More »

ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష సమావేశం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం వెలగపూడి నుంచీ ఫారం లు ప్రగతి, పెండింగ్ స్థాయి, పొలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు, అనుమతులు, సి విజిల్ , ఈ ఏస్ ఎమ్ ఎస్, ఎఫ్ ఎస్ టి, తదితర బృందాలకు మేజిస్టీరీయల్ అధికారాల అనుమతుల కోసం, కంట్రోల్ రూం ఏర్పాటు, సామాజిక మాధ్యమాల పై నిఘా, ఉద్రిక్తత నెలకొనకుండా చర్యలు పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి …

Read More »