Breaking News

All News

ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కు చైర్-పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి విజ్ఞప్తి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో వున్న మహిళలు (గర్భవతులు, బాలింతలు) ఎక్కువ సంఖ్యలో సౌఖ్యంగా తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు కల్పించవలసిన ఏర్పాట్ల గురించి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తరపున  చైర్-పర్సన్  గజ్జల వెంకట లక్ష్మి విజ్ఞప్తి చేశారు. 1) అన్ని పోలింగ్ బూత్ ల వద్ద మహిళలకు వేరుగా క్యూ లైన్ లు ఏర్పాటు చేయగలరని కోరుతున్నాము. 2) చిన్న పిల్లలతో వచ్చే బాలింతలకు పోలింగ్ బూత్ వద్ద …

Read More »

జూన్ నెలాఖరు వరకూ తాగునీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోండి

-115 కోట్ల రూ.ల అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు -అన్ని సిపిడబ్ల్యుఎస్ స్కీమ్ లన్నీసక్రమంగా పని చేసేలా చూడండి -సమ్మర్ స్టోరేజి ట్యాంకులన్నిటినీ పూర్తిగా నీటితో నింపండి -కుళాయిల ద్వారా రోజుకు ఒకసారైనా నీటి సరఫరా జరిగేలా చూడండి -బోర్ వెల్స్ ఇతర మంచినీటి పధకాలకు మరమ్మత్తులుంటే వెంటనే నిర్వహించండి -నీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకరులు ద్వారా ప్రతిరోజు మంచినీటి సరఫరా చేయాలి -నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పధకాలను పూర్తిచేసి అందుబాటులోకి తేవండి -1904 కాల్ సెంటర్ ద్వారా తాగునీటి …

Read More »

చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రభవిష్యత్తు బాగుంటుంది… : భువనేశ్వరి

బద్వేల్, పోరుమామిళ్ల, నేటి పత్రిక ప్రజావార్త : జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన మొత్తం దోపిడీల పర్వంగా కొనసాగిందే తప్ప, సామాన్యులకు లాభకరమైన పనులేవీ వైసీపీ ప్రభుత్వం చేయలేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. బద్వేల్ నియోజకవర్గం, పోరుమామిళ్లలో చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి గురువారం పరామర్శించారు. పరామర్శల అనంతరం పోరుమామిళ్ల ప్రజలతో భువనేశ్వరి మాట్లాడుతూ… వైసీపీ పాలనలో కల్తీమద్యం, ఇసుక దోపిడీ, భూ కబ్జాలు, గంజాయి, డ్రగ్స్, మహిళలపై …

Read More »

నూజివీడు కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు..

-ఎస్ ఎన్ రాజా., (అడ్మిన్ అండ్ ఆర్గనైజేషన్) ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా ఎవరికీ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించలేదని, ఎవ్వరికీ హామీ కూడా ఇవ్వలేదని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి(అడ్మిన్ అండ్ ఆర్గనైజేషన్) ఎస్ ఎన్ రాజా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నూజివీడుతో పాటు రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదని, ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల …

Read More »

అప్పు పెట్టడంలో మొదటి స్థానం… ఆత్మ గౌరవంలో ఆఖరి స్థానం…

-ఇదీ రాష్ట్ర దుస్థితి… : వడ్డే శోభనాద్రీశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం ఆంధ‌్ర ప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అప్పు పెట్టడంలో మొదటి స్థానం… ఆత్మ గౌరవంలో ఆఖరి స్థానం అన్నట్లు ఉందని మాజీ మంత్రి, రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని బాలోత్సవ భవన్ లో గురువారం ఇండియా భాగస్వామ్య, రైతు, కార్మిక, మహిళ, ప్రజా సంఘాల రౌంట్ టేబుల్ సమావేశం జరిగింది. వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షురాలు …

Read More »

కాపు సమస్యలపై వై.యస్. షర్మిలకు వినతి పత్రం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, గవర్నరుపేట, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్లోని కాంగ్రెస్ ఆఫీసులో గురువారం ఎపిసిసి అధ్యక్షురాలు వై. యస్. షర్మిలని కలిసి, కాపు సమస్యలను వివరించి తమ మ్యానిఫెస్టోలో ఈ అంశాలను పొందుపరచాలని కోరారు. దామాషా ప్రకారం కోస్తా జిల్లా, రాయలసీమ జిల్లా, ఉత్తరాంధ్రలో కాపు సామాజికవర్గానికి కాపు, తెలగ, బలిజ, ఒంటరిలకు తగినస్థానం కల్పించాలి. అదే విధంగా తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్లో కాపుసామాజిక వర్గానికి చెందిన కాపు, తెలగ, బలిజ, ఒంటరిలకు రిజర్వేషన్ 5% నుండి 10% పెంచి …

Read More »

ఘనంగా బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. విధ్యాధరపురం, ఆర్టీసీ వర్క్‌షాప్‌ రోడ్డులో గల అగర్వాల్‌ కళ్యాణ మండపం నందు ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్‌ ఆధ్వర్యంలో గురువారం బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయజనతాపార్టీ రాష్ట్ర మైనార్టీ మోర్చ అధ్యక్షులు షేక్‌ బాజి మాట్లాడుతూ దేశం మొత్తంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా అభివృద్ధి చెయ్యాలనే తపనతో ప్రధాన మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకొని …

Read More »

ఎన్నిక‌ల ఏర్పాట్ల‌కు క‌లెక్ట‌ర్ క్షేత్ర‌స్థాయి త‌నిఖీలు

-అధికారుల‌తో క‌లిసి విజ‌య‌వాడ‌లో వివిధ ప్రాంతాల సంద‌ర్శ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నిక‌ల‌ను ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో స‌జావుగా నిర్వ‌హించేందుకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని.. డిస్ట్రిబ్యూష‌న్‌, రిసెప్ష‌న్ కేంద్రాల‌తో పాటు స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు.. ఇలా ప్ర‌తి అంశంలోనూ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ఎన్నికల నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియ‌లో భాగంగా గురువారం క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. విజ‌య‌వాడ ఆర్‌డీవో బీహెచ్ భవానీ శంక‌ర్‌, కేఆర్‌సీ స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ కిర‌ణ్మ‌యి త‌దిత‌రుల‌తో క‌లిసి గురువారం న‌గ‌రంలో వివిధ …

Read More »

అనుమ‌తుల‌కు సువిధ పోర్ట‌ల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు

– నేరుగా కూడా ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు వీలు – క‌నీసం 48 గంట‌లకు ముందు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి – అనుమ‌తులు లేకుంటే చ‌ర్య‌లు – జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌కీయ పార్టీలు, అభ్య‌ర్థులు ఎన్నిక‌ల ప్ర‌చారానికి అవ‌స‌ర‌మ‌య్యే వాహ‌నాలు, ఇత‌ర అనుమ‌తుల మంజూరుకు సువిధ పోర్ట‌ల్ లేదా నేరుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని ఎన్‌టీఆర్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సంబంధిత అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం రిటర్నింగ్ అధికారికి లేదా …

Read More »

ఈవీఎం, వీవీప్యాట్స్‌కు ప‌టిష్ట భ‌ద్ర‌త‌

– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీప్యాట్ గోదాము భ‌ద్ర‌త‌కు పటిష్ట చర్యలు తీసుకుంటున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. గురువారం గొల్ల‌పూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. అద‌న‌పు సీఈవో ఎం.ఎన్‌.హ‌రెంధిర ప్ర‌సాద్, స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈవీఎం, వీవీప్యాట్‌ల భ‌ద్ర‌త‌కు సంబంధించి చేసిన ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేశారు. సీసీ కెమెరాల భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ …

Read More »