Breaking News

All News

ప్రవేటు బ్యాంకులు రైతుల ఆర్దిక స్వావలంబనకు సహకరించాలి

-సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాంకర్లు ఖాతాదారులకు శ్రద్ధతో సేవలందించాలని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. విజయవాడలోని విశాలాంధ్ర రోడ్డులో కరూర్ వైశ్యా బ్యాంక్ 836వ శాఖను నాగరాణి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ వినియోగదారులకు సకాలంలో బ్యాంకింగ్ సేవలు అందినప్పుడే మంచి ఫలితాలు ఆశించవచ్చన్నారు. ప్రవేటు రంగ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలలోని రైతుల అవసరాలకు అనుగుణంగా మంచి పధకాలను ప్రవేశ పెట్టాలన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంజనేయ జ్యువెలరీ …

Read More »

టీడీపీకి మున్సిపల్ కౌన్సిలర్ రాజీనామా

కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్షి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిగణించాలంటూ కమిషనర్ లక్ష్మీనాయక్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో బీసీలకు సముచిత స్థానం కల్పించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిధిలో ఒక్క సీటైనా బీసీలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ రెండు రోజుల్లో ప్రకటిస్తానని వెల్లడించారు.

Read More »

రెవిన్యూ అధికారులకు కేటాయించిన టార్గెట్ 33 కోట్లు మర్చి 28 నాటికే పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ రెవిన్యూ ఇన్స్పెక్టర్లు మరియు రెవిన్యూ అధికారులకు కేటాయించిన టార్గెట్ 33 కోట్లు మర్చి 28 నాటికే పూర్తి చేయాలని నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. కమీషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు రెవిన్యూ వసూళ్ళ వేగవంతం పై గురువారం ఉదయం కమీషనర్ ఛాంబర్ నందు డిప్యుటీ కమీషనర్లతో కలిసి రెవిన్యూ అధికారులు మరియు రెవిన్యూ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశం నందు తొలుతగా 21 వ …

Read More »

అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సు కు దరఖాస్తు స్టైలిష్ స్టార్

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ కు వచ్చారు. విదేశాల్లో డ్రైవింగ్ చేసేందుకు వీలుగా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కు దరఖాస్తు చేశారు. ఫారమ్ 4ఏ సమర్పించడంతో పాటు, లైసెన్స్ అనుమతి కోసం నిర్ణీత రుసుం చెల్లించి ప్రక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ పొడవాటి గడ్డం, జుట్టుతో కనిపించారు.

Read More »

ఆత్మవిశ్వాసంతో తమ వ్యాపారాలు చేసుకోవాలి…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి లో వ్యాపారస్తులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రశాంతమైన వాతావరణంలో తమ వ్యాపార కార్యకలాపాలు సాగించుకోవాలని అందుకు తమ సహకారం అంటందని జనసేన అభ్యర్ఠి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం గంగానమ్మపేట మార్వాడి గుడి సమీపంలో ది తెనాలి వెండి, బంగారం నగల వర్తకుల సంఘం భవనంలో ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హాజరైన జైన సంఘ నాయకులతో మాట్లాడుతూ పెదరావూరు- మంగళగిరి 4 రోడ్లనిర్మాణం టౌన్ లో Ring Road పూర్తి ఇన్ఫ్రాష్ట్రక్చ్ర్ ర్ తో …

Read More »

ప్రిసైడింగ్ అధికారుల పాత్ర ఎన్నికల నిర్వహణలో కీలకం

-పి.ఓ డైరీ మరియు ఇతర పత్రాలు ఎప్పటికప్పుడు ప్రిసైడింగ్ అధికారులు నమోదు చేయాలి -ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్ బుక్ చదివి పూర్తి అవగాహన కలిగి పక్కాగా ఎన్నికల నిర్వహణ చేయాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు వారికి కేటాయించబడిన ఎన్నికల విధులను ఎంతో పకడ్బందీగా, పూర్తి అవగాహనతో పీ.ఓ హ్యాండ్ బుక్ మేరకు, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చేపట్టాలని కలెక్టర్ మరియు జిల్లా …

Read More »

ఐబీ ద్వారా భావితరాలకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించగలం

-దక్షిణ కొరియా ‘ఐబీ గ్లోబల్ కాన్ఫరెన్స్’లో సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ప్రసంగం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ కొరియా దేశం డేగు లో జరుగుతున్న ‘ఐబీ గ్లోబల్ కాన్ఫరెన్స్’ (IB Global Conference Daegu 2024)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్షాకు అరుదైన గౌరవం దక్కిందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. మార్చి 21న ప్రారంభమైన IB గ్లోబల్ కాన్ఫరెన్స్ 2024లో భాగంగా జరిగిన అసోసియేషన్ ఆఫ్ IB వరల్డ్ స్కూల్స్ ఆఫ్ ఇండియా …

Read More »

మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ కి ఘన సన్మానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అందరితో మంచి సంబంధాలు కలిగి, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అతికీలకమైన సమాచార, పౌర సంబంధాల శాఖలో 30 సంవత్సరాలు ఉద్యోగ జీవితాన్ని కొనసాగించిన మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ సమాచారశాఖలో మణిపూస అని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం విజయవాడలోని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ కార్యదర్శిగా పదవీ విరమణ చేయనున్న బాలగంగాధర్ తిలక్ ను ఐ&పీఆర్, కల్చరల్ …

Read More »

అభ్యుదయ, లౌకిక భావజాల వ్యాప్తికి కృషి

-ప్రవాసాంధ్రులకు రామకృష్ణ పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అభ్యుదయ, లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష భావజాల వ్యాప్తికి ప్రవాసాంధ్రులు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపునిచ్చారు. అమెరికాలోని డల్లాస్‌లో నివసించే ప్రవాసాంధ్రుడు, సాహితీవేత్త లెనిన్‌ వేముల స్వదేశానికి వచ్చిన సందర్భంగా గురువారం ఇక్కడి సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరినాగభూషణరావు భవన్‌లో సీపీఐ రాష్ట్ర నాయకత్వాన్ని కలిశారు. ఈ సందర్భంగా జరిగిన ఇష్టాగోష్టి సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ, తానా మహాసభలకు తాను అమెరికా వెళ్లిన సందర్భంగా లెనిన్‌ను కలిసిన సందర్భాన్ని …

Read More »

రిటైర్ కాబోయే ఉద్యోగుల కోసం పోస్ట్ రిటైర్మెంట్ ప్రోగ్రామ్

-దిశానిర్దేశం చేసిన సంస్థ ఎం. డి. సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : APSRTC/APPTD నందు మార్చి 2024 నుండి డిసెంబర్ 2024 వరకు రిటైర్మెంట్ కాబోయే ఫ్రంట్ లైన్ సూపర్ వైజర్ లకు ” పోస్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్” ట్రైనింగ్ ప్రోగ్రాం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో VC &MD సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కె.ఎస్.బ్రహ్మానంద రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అకాడెమీ ప్రిన్సిపల్ కుమారి.డి. సాంబ్రాజ్యం మరియు …

Read More »