Breaking News

All News

పదో తరగతి పరీక్షలకు 96.86 శాతం విద్యార్థులు హాజరు

-ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణలో భాగంగా మూడో రోజు పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జరిగాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 కేంద్రాల్లో 6,51,607 మంది విద్యార్థులకు గానూ 6,30,468 (96.86% )మంది విద్యార్థులు హాజరయ్యారని, 17,274 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో 1348 మంది జిల్లా స్థాయి పరిశీలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం…

-పద్మాకర్‌ ఐజాక్‌, ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ, మన రామరాజ్యం పార్టీ, జనతా కాంగ్రెస్‌ పార్టీ, ప్రజా సోషలిస్టు కూటమి, యుఎస్‌ఎస్‌ఎ థర్డ్‌ ఫ్రంట్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా బుధవారం నగరంలోని ఐపిసి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ & మన రామ రాజ్యం పార్టీలు కలసి ప్రజా సోషలిస్ట్‌ కూటమి …

Read More »

ఎన్నికలను స్వేచ్ఛగా శాంతియుతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు

-46,165 పోలింగ్ కేంద్రాలకు గాను కనీసం 50 శాతం కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు -85ఏళ్ళు నిండినవారు,వికలాంగులు ఇంటినుండే ఓటుహక్కు వినియోగానికి అవకాశం -ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పెద్దఎత్తున చర్యలు -నిరంతరం నిఘాకై 60 ఇంటిగ్రేటెడ్ సహా మొత్తం 121 చెక్ పోస్టులు ఏర్పాటు -జనవరి నుండి ఇప్పటి వరకూ రూ.176 కోట్ల విలువైన నగదు,మద్యం స్వాధీనం -ఎన్నికల బందోబస్తుకు కేంద్ర,రాష్ట్ర బలగాలతోపాటు సమీప రాష్ట్రాల పోలీసులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అమరావతి, అమరావతి, నేటి పత్రిక …

Read More »

డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

-49,993 మంది విద్యార్ధులు నమోదు.. పరీక్షకు 42,928 మంది విద్యార్ధుల హాజరు -అందుబాటులో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు -22 మార్చి, 2024న ఆన్ లైన్ విధానంలో మొదటి దశ విద్యార్ధుల ఎంపిక – డా.మహేష్ కుమార్ రావిరాల, ఏపీఎస్‌డబ్ల్యుఆర్ఈఐఎస్ కార్యదర్శి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయం నుండి విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ …

Read More »

ఎం.సి.సి.ఉల్లంఘనపై 385 ఎఫ్ఐఆర్లు దాఖలు

-గత మూడు రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, లిక్కర్, డ్రగ్స్ స్వాదీనం -ఎటు వంటి కార్యక్రమానికైనా అనుమతిని తప్పని సరిగా పొందరాలి -డిఎస్సీ నిర్వహించాలా, వద్దా అనేది ఇ.సి. నిర్ణయంపై ఆదారపడి ఉంటుంది -ఎం.సి.సి. ఉల్లంఘనలను అరికట్టేందుకు సి-విజిల్ యాప్ ను వినియోగించాలి -హింస రహిత, రీ పోలింగ్ లేని ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్నాం -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన గత …

Read More »

ఎన్నిక‌ల స‌మ‌గ్ర స‌మాచారాన్ని అందించేలా మీడియా సెంట‌ర్ ఏర్పాటు

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలకు సంబంధించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్రసార మాధ్య‌మాలకు అంద‌జేసి ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేలా మీడియా సెంట‌ర్ ఏర్పాట్లు ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ అధికారుల‌కు సూచించారు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో మీడియా సెంట‌ర్ ఏర్పాటుకు జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు క‌లెక్ట‌ర్ డిల్లీరావు బుధ‌వారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో ఉన్న డీఐపీఆర్‌వో కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ సాధార‌ణ …

Read More »

10 రోజుల్లో ముగియనున్న వడ్డీ రాయితీ గడువు…కమిషనర్ కీర్తి చేకూరి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి కల్పించిన వడ్డీ రాయితీ గడువు మరో 10 రోజులు మాత్రమే ఉన్నందున పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటన ద్వారా కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ప్రకటించిందని, నగర పజలు ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, …

Read More »

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై ప్రత్య్తేక సమీక్షా సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లను, బ్యానర్లను అనుమతించబోమని, అనుమతి లేకుండా ఏర్పాటు చేసే సంస్థలు, వ్యక్తులపై,ఏజెన్సీస్ ల పై కూడా పోలీసు కేసులు నమోదు చేయాలని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) అధికారులకు నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు …

Read More »

ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచిన గోదామును తనిఖీ చేసి, పీ.ఓ, ఎపీఓ ల శిక్షణ కొరకు వినియోగించనున్న వివిప్యాట్ లను అత్యంత జాగ్రత్తగా సంబంధిత అధికారులు స్ట్రాంగ్ రూంకు తరలించి శిక్షణ నిమిత్తం వాడాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్ నందు భద్ర పరచబడిన ఈవీఎం గోదామును రాజకీయ …

Read More »

ఎన్నికల నోడల్ అధికారులు వారి విధులపై పూర్తి స్థాయి అవగాహనతో పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించాలి: జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ

-ఎన్నికలకు చెందిన పలు అంశాల టైం లైన్ చార్ట్ పై అవగాహన కల్పించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి: డా.జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల జిల్లా స్థాయి నోడల్ అధికారులు వారి విధులపై పూర్తి స్థాయి అవగాహనతో పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించాలని,ఎట్టి పరిస్థితిలో అలసత్వం ఉండరాదని, ఎన్నికలకు చెందిన పలు అంశాల టైం లైన్ చార్ట్ పై కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ అవగాహన కల్పించి పేర్కొన్నారు. బుధవారం …

Read More »