అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రతి నిత్యం పూజారులు పచ్చకర్పూర తిలకాన్ని పెడుతుంటారు. ఈ పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటన ధరిస్తే సాక్షాత్తు వెంకన్న స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఇంకా స్వామివారి ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగితే స్వామివారి ప్రసాదం సేవించినంత ఫలితం ఉంటుంది. అలాగే వెంకన్న పచ్చకర్పూరాన్ని కుంకుమపువ్వు రెంటినీ కలిపి డబ్బుల డబ్బాలో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు ప్రతిరోజూ స్వామివారి పచ్చకర్పూర కుంకుమను నుదుటికి పెట్టుకుంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంకా …
Read More »All News
అన్నదాతలను ఆదుకున్నాం… : సీఎం వైఎస్ జగన్
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో వైఎస్సార్ రైతు భరోసా`పీఎం కిసాన్ పథకం కింద రైతులకు నిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. మంగళవారం ఆయన వరుసగా ఐదో ఏడాది రెండో విడత పెట్టుబడి సాయాన్ని కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 53.53 లక్షల మంది రైతులకు, వారితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు, …
Read More »జగనన్న సురక్ష కు ప్రజల నుండి విశేష స్పందన..
-ప్రజల ఆర్జీలను పరిష్కరించి 3,72,886 సర్టిఫికేట్లు అందించాం.. -జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్కుమార్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందని ప్రజల ఆర్జీలను పరిష్కరించి 3 లక్షల 72 వేల 886 సర్టిఫికేట్లను జారి చేసిన్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ తెలిపారు.జగనన్న సురక్ష కార్యక్రమం అమలు పై మంగళవారం జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ నగరంలోని ఆయన కార్యాలయం మీడియా ప్రతినిధుల …
Read More »విదులలో అలసత్వం సిబ్బందిపై చర్యలు తప్పవు – విధులలో నిర్లక్షం వహిస్తే ఉపేక్షించేది లేదు…
-పారిశుధ్య మరియు సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్ ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్., సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, పారిశుధ్య నిర్వహణ విధానము మరియు స్థానిక ప్రజల ఇబ్బందులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. 15వ డివిజన్ నందలి పారిశుధ్య నిర్వహణ మరియు డ్రెయిన్స్ శుభ్రపరచకపోవుట కారణంగా మురుగునీటి ప్రవాహం సక్రమముగా లేకపోవడంతో …
Read More »ఆకస్మిక తనిఖీలు చేపట్టిన రవాణాశాఖ
-38 బస్సులపై కేసులు నమోదు రూ.12 లక్షలు జరిమానా విధింపు -బస్సులలో సరుకు రవాణా చేస్తే సీజ్ చేస్తాం- -డిటిసి యం పురేంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ:- ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై వాణిజ్యపరమైన సరుకులను రవాణా చేస్తే పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించడం అవుతుందని అటువంటి బస్సులపై కేసు నమోదుతో పాటు బస్సులను సీజ్ కూడా చేస్తామని డి టి సి యం పురేంద్ర హెచ్చరించారు. స్థానిక బందరు రోడ్డు డిటిసి కార్యాలయం నుండి శుక్రవారం నాడు ఓ ప్రకటనను విడుదల …
Read More »ప్రజావార్త ఈ పేపర్ ఫిబ్రవరి 01-07
https://prajavartha.com/wp-content/uploads/2022/02/PV-1-7-FEB24.pdf
Read More »ప్రజావార్త 24-31 జనవరి సంచిక
https://prajavartha.com/wp-content/uploads/2022/01/PV-24-31-JAN24.pdf
Read More »వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం పెంచాలి… : మంత్రి పేర్ని నాని
-విజయవాడ రిఫెరల్ కేసులు తగ్గాలి -ఆరోగ్య శ్రీ సేవలను సద్వినియోగం చేయించాలి -దాతలు ఇచ్చిన పరికరాలను వినియోగించాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందే వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం పెంచేలా వైద్య సిబ్బంది నిస్వార్థంగా కష్టించి పని చేయాలనీ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. . తొలుత మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ జె. నివాస్ గురుకుల పాఠశాలలో ఆదివారం అస్వస్థతకు గురైన 14 మంది …
Read More »సోమవారం 15వ తేదీన స్పందన కార్యక్రమం రద్దు.. ఆర్డీవో
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థలకు నవంబర్ 15 న ఎన్నికలు జరుగుతున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి /కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చెయ్యడం జరిగిందని కొవ్వూరు డివిజనల్ రెవెన్యూ అధికారి ఎస్. మల్లిబాబు శుక్రవారం ఒక ప్రకటన లో తెలియచేసారు. ఈ నెల 25 సోమవారం ..కొవ్వూరు డివిజన్, మండల , మునిసిపల్ కార్యాలయాల స్థాయి లో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం రద్దు చెయ్యడం జరిగిందన్నారు.
Read More »జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్స్, కో-అప్లైడ్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక సమావేశం ఈనెల 25వ తేదీ శనివారం ఉ.10 గం.లకు జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జరుగుతుందని జిల్లా పరిషత్ సిఇఓ పిఎస్.సూర్యప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్స్ ఎన్నిక జరుగుతుందని ఈ ఎన్నికకు జిల్లా కలెక్టర్ మరియు జడ్ పి ప్రత్యేక అధికారి జె.నివాస్ ప్రిసైడింగ్ అధికారిగా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ మురళీధర్ రెడ్డి ఈ …
Read More »
Prajavartha Online Telugu News