Breaking News

Daily Archives: April 9, 2024

వాహన చోదకులకు భక్తి ప్రపత్తులతో ఉగాది పురస్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి శుభ సందర్భంలోనూ వినియోగదారులకు, వాహన చోదలకు విశేష సేవలు సేవలను అందిస్తూవస్తున్న ఎంజీ రోడ్డు ఇండియన్ ఆయిల్ పైలెట్ సర్వీస్ స్టేషన్ (పెట్రోల్ బంక్) లో మంగళవారం రాత్రి వరకు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉగాది ప్రసాదంతో పాటు స్వీట్లు పంపిణీ చేయబడినాయి. ఈ కార్యక్రమంలో సంస్థ అధినేత ఎం వి వి సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా సేల్స్ ఆఫీసర్ కే వరప్రసాద్, సంస్థ మేనేజర్ కె వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఖైదీలకు అందుతున్న ఉచిత న్యాయసేవలను ప్రతి ఒక్కరూ తెలియజేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పుగోదావరి జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి . కె . ప్రత్యూష కుమారి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అండర్ ట్రయిల్ రివ్యూ ఓరియంటేషన్ సెషన్స్‌లో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలును, ప్రత్యేక మహిళా జైలును సందర్శించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ నియమించిన పారాలీగల్ వాలంటీర్లు, న్యాయ సహాయ రక్షణ మండలి సభ్యులతో మాట్లాడారు. ఖైదీలకు అందుతున్న ఉచిత న్యాయసేవలను ప్రతి ఒక్కరూ తెలియజేయాలని, వారి …

Read More »

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారములు-2024

– శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారములు-2024 -దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో వేద పండితులకు సత్కార్యం – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారములు -2024 కింద వేద, ఆగమన పండితులను సత్కరించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారములు-2024 వేడుకలను పురస్కరించుకుని సన్మాన …

Read More »

సెలవు రోజుల్లోనూ పని చేయనున్న జిఎంసి క్యాష్ కౌంటర్లు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2024-25) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లించే వారికి మొత్తం పన్ను పై 5 శాతం రాయితీ లభిస్తుందని, పన్ను చెల్లింపుదార్లకు వీలుగా నగరపాలక సంస్థ క్యాష్ కౌంటర్లు సెలవు రోజుల్లో కూడా పని చేసేలా చర్యలు తీసుకున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పన్నును ముందస్తుగా చెల్లించే వారికి 5 …

Read More »

జిల్లా కలెక్టరేట్లో రాష్ట్రస్థాయి ఉగాది వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన రాష్ట్రస్థాయి ఉగాది వేడుకల్లో పాల్గొన్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (యువజనాభ్యుదయం, పర్యాటక, సాంస్కృతిక శాఖ) డాక్టర్ రజత్ భార్గవ, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ.. కలెక్టర్ డిల్లీరావుతో కలసి కలెక్టరేట్లోని మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ), సోషల్ మీడియా సెల్ కార్యకలాపాలను పరిశీలించారు. రాజకీయ ప్రకటనలకు ఇచ్చే ప్రి సర్టిఫికేషన్, మీడియా మానిటరింగ్ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థల కార్యకలాపాలను ఈ …

Read More »

శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో అంతా శుభ‌మే జ‌ర‌గాలి

– సుఖసంతోషాల‌తో, అన్ని విధాలా పురోగ‌తి సాధించాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (యువజనాభ్యుదయం, పర్యాటక, సాంస్కృతిక శాఖ) డా. రజత్ భార్గవ – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో ఘ‌నంగా రాష్ట్ర‌స్థాయి ఉగాది వేడుక‌లు – వ్య‌వ‌సాయం, విద్య‌, వైద్యం, సాంఘికం.. అన్ని రంగాల్లో అభివృద్ధి – జ‌వ‌నోపాధి మార్గాలు సానుకూలంగా ఉంటాయి – శ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజి సిద్ధాంతి పంచాంగ శ్రవణం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఉగాది అని.. …

Read More »

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  నాయకత్వం మీద నమ్మకంతో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పట్ల ఆకర్షితులై తూర్పు నియోజకవర్గం 11వ డివిజన్ కు చెందిన దాదాపు 100 మందికి పైగా యువకులు పార్టీలో చేరడానికి ముందుకు రాగా నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ వారందరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల …

Read More »

గాయత్రీ కన్వెన్షన్ సెంటర్ లో కన్నులపండువగా ఉగాది మహోత్సవం

-ప్రకృతి పండుగ ఉగాది – రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మహోత్సవ వేడుకలు గాయత్రీ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, వేద పండితులచే వేద స్వస్తి నిర్వహించారు. అనంతరం జ్యోతిష్య విశారద …

Read More »