Breaking News

Daily Archives: April 15, 2024

ఎన్నికల నిర్వహణపై ఎపి,తెలంగాణా రాష్ట్రాల సి.ఎస్.ల సమావేశం

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను పారదర్శకంగా,ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పని చేయాలని ఆంధ్రప్రదేశ్,తెలంగాణా రాష్ట్రాలు నిర్ణయించాయి.ఈ మేరకు సోమవారం హైదరాబాదులోని డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణా రాష్ట్ర సచివాలయంలో అంతర్ రాష్ట్ర ఎన్నికల సంబంధిత అంశాలపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.కెఎస్. జవహర్ రెడ్డి,శాంతి కుమారిల అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి తెలంగాణా రాష్ట్ర డీజీపి రవి గుప్త, అడిషనల్ డిజిలు శివధర్ రెడ్డి, మహేష్ …

Read More »

డబ్బు శక్తిపై ఈసీఐ కఠిన చర్యలు : మార్చి 1 నుంచి ప్రతి రోజూ రూ.100 కోట్లు జప్తు

-దేశంలో 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మొత్తంలో రూ.4,650 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకొని రికార్డు నెలకొల్పిన ఈసీఐ -పోలింగ్ ప్రారంభానికి ముందే రూ.4,650 కోట్లు స్వాధీనం: 2019 ఎన్నికల్లో మొత్తం జప్తు కంటే ఎక్కువ -కఠినంగా మరియు నిరంతరాయంగా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసిన ఈసీఐ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా అత్యధిక మొత్తంలో రూ.4,650 …

Read More »

ఏప్రిల్ 23న విద్యార్థుల చేతికి వార్షిక ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులు

-అదే రోజు పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ -విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించనున్న ప్రధానోపాధ్యాయులు -తల్లిదండ్రులకు హాజరు అవసరాన్ని వివరించి తప్పక హాజరయ్యేలా చూడాలని సూచన -పాఠ్యపుస్తకాలు పాఠశాలల్లో అప్పజెప్పే విధానానికి స్వస్తి -టెక్స్ట్ బుక్స్ విద్యార్థుల ఆస్తి.. మరుసటి ఏడాదికి ఆ పుస్తకాలు రిఫరెన్స్ గా ఉంటాయి -వేసవి సెలవుల్లో సైన్స్, సోషల్ సైన్స్ పుస్తకాలు చదివేలా విద్యార్థులను ప్రోత్సహించే బాధ్యత ప్రధానోపాధ్యాయులదే -పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం విద్యా సంవత్సరం ముగిసే …

Read More »

సి.ఎం.పై రాయితో దాడిచేసిన కేసు దర్యాప్తును వేగవంతం చేయండి

–విజయవాడ నగర సి.పి. రాణాను, ఐ.జి. రవిప్రకాష్ ను ఆదేశించిన సీఈఓ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ సమీపంలో శనివారం రాయితో దాడిచేసిన ఘనకు సంబందించిన కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా విజయవాడ నగర సి.పి. కాంతి రాణా టాటాను, ఐ.జి. రవిప్రకాష్ ను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర …

Read More »

రాష్ట్రంలో స్వాదీనం చేసుకున్న సొత్తు రూ. రూ.125.97 కోట్లు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా స్వాదీనం చేసుకున్న మొత్తం సొత్తు రూ.4,658 కోట్లలో రూ.125.97 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి స్వాదీనం చేసుకోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాదీనం చేసుకున్న రూ.125.97 కోట్లలో రూ.32.15 కోట్ల నగదు, రూ.19.72 కోట్ల విలువైన లిక్కరు, రూ4.06 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.57.14 కోట్ల విలువైన ప్రెషస్ మెటల్స్ మరియు రూ.12.89 కోట్ల విలువైన ఫ్రీబీస్/ఇతర వస్తులను రాష్ట్రంలో స్వాదీనం చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా …

Read More »

ఎన్నికలలో మాజీ సైనికుల సేవలు అందించాలి

-ముందుండి నడిపించే సమర్ధత కలిగిన ఉండడం మీ అర్హత -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మే 13 న సార్వత్రిక ఎన్నికల విధుల్లో పొలింగ్ రోజున మాజీ సైనికుల సేవాలు అందచేయాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత కోరడం జరిగింది. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాజీ సైనికుల అసోసియేషన్ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి డా కే . మాధవీలత మాట్లాడుతూ, ఎన్నికల …

Read More »

ఎన్నికల ప్రక్రియని ఎన్నికల కమీషన్ ఎంతో సరళీకృతం చెయ్యడం జరిగింది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రక్రియని ఎన్నికల కమీషన్ ఎంతో సరళీకృతం చెయ్యడం జరిగిందనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక పిడీం గొయ్యి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ లో రూరల్ నియోజక వర్గ పి వో, ఎపివో ల శిక్షణ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఎన్నికల విధులు రాజ్యాంగ బద్దత కలిగి నిర్వహించాల్సి ఉంటుందని …

Read More »

నిరంతర పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించాలి…

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది అందరూ ఎంతో బాధ్యతగా వారికీ కేటాయించిన విధులను సమన్వయంతో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా . కె.  మాధవి లత పేర్కొన్నారు. సోమవారం స్థానిక సమీశ్ర గూడెం వికాస్ డిగ్రీ కళాశాల నందు నిడదవోలు అర్బన్ నియోజక వర్గ పిఓలు,  ఏపీవో లకు శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె మాధవ్ లత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత …

Read More »

విధులు నిర్వహించే క్రమంలో చక్కటి సమన్వయం సాధించడం ముఖ్యం

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలకు సమర్థ వంతంగా పూర్తి చేయడంలో ప్రిసైడింగ్, సహయ ప్రిసైడింగ్ అధికారులకు సంబంధించి విధుల నిర్వహణా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నట్లు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం, రిటర్నింగ్ అధికారి/ జిల్లా జాయింట్ కలక్టరు ఏన్.తేజ్ భరత్ స్పష్టం చేశారు . సోమవారం ఉదయం సాధారణ ఎన్నికలు-2024 కవలగొయ్య ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నందు అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ లు(ఏ ఎమ్ ఎల్ టి) ల ఆద్వర్యంలో పీవో ఎపిఓ లకి తొలి …

Read More »

ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పిపిటి, డెమో బ్యాలెట్ బాక్సులు, పేపర్ల ప్రదర్శన ద్వారా శిక్షణ

-ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వర్తించాలి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ కేంద్రాల్లో కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని.. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, డా. కే. మాధవీలత ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కొవ్వూరు దీప్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో సార్వత్రిక ఎన్నికల విధులకు నియమించిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు అందిస్తున్న శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, …

Read More »