Breaking News

Daily Archives: April 25, 2024

ఈనెల 26 తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ కొరకు ఫారం -12 అందజేయలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎన్నికల విధులకు హాజరయ్యే వారు పోస్టల్ బ్యాలెట్ కొరకు ఫారం -12 ఈనెల 26 తేదీలోగా వారు పని చేస్తున్న నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం నందు అందజేయవలసి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేరోజు సంబంధిత రిటర్నింగ్ అధికారులు వారికి వచ్చిన దరఖాస్తులను అనెగ్జర్ -4 నందు నిర్దేశించిన విధంగా జాబితాలతో కూడిన డేటా బేస్ సిద్ధం చేయవలసి …

Read More »

ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ గా భాధ్యతలు స్వీకరించిన పి.హెచ్.డి.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ గా పి.హెచ్.డి. రామకృష్ణ ఐ.పి.ఎస్.  గురువారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు బాధ్యతలను స్వీకరించారు. తొలుత పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించి అనంతరం బాధ్యతలను స్వీకరించడం జరిగింది. పి.హెచ్.డి. రామకృష్ణ ఐ.పి.ఎస్.గారు 2001 వ సంవత్సరంలో డి.ఎస్.పి.గా ఉద్యోగ భాధ్యతలు చేపట్టారు. డి.ఎస్.పి.గా నల్గొండ జిల్లా దేవర కొండ, వరంగల్ జిల్లా పరకాల, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నందు పనిచేశారు. …

Read More »

పోలీస్ ఎలక్షన్ సెల్ పరిశీలించిన ఎన్.టి.ఆర్.జిల్లా ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ ప్రీతింధర్ సింగ్ ఐ.పి.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధార‌ణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈసీఐ ఎన్.టి.ఆర్ జిల్లాకి పోలీస్ అబ్జర్వర్‌గా నియ‌మించిన ప్రీతింధర్ సింగ్ ఐ.పి.ఎస్. గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని ఎలక్షన్ సెల్ ను సందర్శించి సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో స్ట్రాంగ్ రూమ్ ల యొక్క భద్రత, చెక్ పోస్ట్ లలో ఏవిధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు, కేంద్రబలగాలను ఏవిధంగా వినియోగిస్తున్నారు, రూట్ మార్చ్ ల వివరాలను, నామినేషన్ కేంద్రాల వద్ద తీసుకున్న చర్యల గురించి, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలేన్సు బృందాల వివరాలను, ఈ.వి.ఎం.ల …

Read More »

పదో తరగతిలో పునః ప్రవేశం పొంది అత్యుత్తమ ప్రతిభ చూపిన 1071 మంది విద్యార్థులు

-2023లో పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ తో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులు -గతంలో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో వైఫల్యం చెందిన విద్యార్థులకు మళ్లీ పదో తరగతి చదివే అవకాశం -ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిన మార్కుల పెరుగుదల -విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసేలా పాఠశాల విద్యాశాఖ నిర్ణయాలు -పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2023 పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో వైఫల్యం …

Read More »

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు పైబడి నగదు,లిక్కర్, డ్రగ్స్ స్వాదీనం

-గత 24 గంటల్లోనే రూ.8.65 కోట్ల విలువైన అక్రమ రవాణా ఆస్తులు స్వాదీనం -అత్యధికంగా అనంతపూర్ పి.సి.లో, అత్యల్పంగా నర్సాపురం పి.సి.లో స్వాదీనం -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా అమరావతి, టి పత్రిక ప్రజావార్త : ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం చేసుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ …

Read More »

తండ్రి కోసం ‘చిరుత’ హీరోయిన్ ఎన్నికల ప్రచారం

ఉత్తరప్రదేశ్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల బరిలో నిలిచిన తన తండ్రి అజిత్ శర్మ కోసం ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. నేహా కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తుందన్న వార్తలు తొలుత వినిపించినా ఆమె తన సినీ కెరీర్ మీదే ప్రస్తుస్తానికి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. నేహను రాజకీయాల్లోకి రావాలంటూ తండ్రి ప్రోత్సహించినా ఆమె నటన మీదే దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారట.

Read More »

ద్వాదశ ప్రదక్షిణలు…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రదోషకాలంలో ఆలయ ఈవో కె ఎస్ రామరావు ఆధ్వర్యంలో గురువారం మంగళ వాయిద్యములు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ వైదిక అర్చక సిబ్బందిచే శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించుచూ శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం చుట్టూ శ్రీ గంగా పార్వతి (దుర్గ) సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులతో శాస్త్రోక్తముగా ద్వాదశ(12) ప్రదక్షిణలు ద్వాదశ అంశములతో (1. పంచమహా వాద్యము, 2.వేదపటనము, 3.రుద్రసూక్తము, 4.స్తోత్ర పఠనం, 5.భేరి, 6.కాహాలకము(కొమ్ము బూర), 7.కాంస్య నాదం,8.వీణా నాదం, 9.మురళీ …

Read More »

మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ప‌ర్య‌టించిన న‌రీంద‌ర్ సింగ్ బాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైల‌వ‌రం, నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సాధార‌ణ ప‌రిశీల‌కులు న‌రీంద‌ర్ సింగ్ బాలి గురువారం మూడు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ప‌ర్య‌టించి ఆర్‌వో కార్యాల‌యాల్లో జ‌రుగుతున్న నామినేష‌న్ల ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. అదే విధంగా నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో స్వేచ్ఛాయుతంగా, ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లకు సంబంధించి చేసిన ఏర్పాట్లను ప‌రిశీలించారు. మైల‌వ‌రం ల‌క్కిరెడ్డి ల‌క్ష్మీ రెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని ఈవీఎం, వీవీప్యాట్ స్ట్రాంగ్ రూమ్‌ల‌ను ప‌రిశీలించారు. నందిగామ‌లోని కేవీర్‌కాలేజీ, జ‌గ్గ‌య్య‌పేట జిల్లా ప‌రిష‌త్ …

Read More »

ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల‌కు నేరుగా విజ్ఞాప‌నలు, ఫిర్యాదులు

– అతిథిగృహాల్లో నిర్దిష్ట స‌మ‌యాల్లో క‌లిసేందుకు అవ‌కాశం – జిల్లా ఎన్నికల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధార‌ణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీ-విజిల్ త‌దిత‌ర మార్గాల ద్వారా ఫిర్యాదులు స్వీక‌రించి, ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతోంద‌ని.. అదే విధంగా జిల్లా ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల‌ను నిర్దిష్ట స‌మ‌యాల్లో నేరుగా క‌లిసి ఆయా అంశాల‌కు సంబంధించి విజ్ఞాప‌నలు, ఫిర్యాదులు అందించ‌వ‌చ్చ‌ని, అదే విధంగా విష‌య తీవ్ర‌త‌నుబ‌ట్టి ఫోన్ నంబ‌ర్ల‌లోనూ సంప్ర‌దించొచ్చ‌ని జిల్లా ఎన్నికల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. తిరువూరు, …

Read More »

కల్యాణం కమణీయం శ్రీ భవాని శంకర కళ్యాణమహోత్సవం

-వందలాది భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో శుక్ర‌వారం శ్రీభ‌వానీ శంక‌ర క‌ళ్యాణాన్ని మందిరంలో భ‌క్తుల జ‌య‌జ‌య‌ధ్వానాల న‌డుమ నేత్ర‌ప‌ర్వంగా జ‌రిగింది. క‌ల్యాణోత్స‌వంలో సాయిబాబా మందిరం గౌర‌వాధ్య‌క్షుడు పూనురు గౌతంరెడ్డి, ఉష‌ దంప‌తులు, శివ‌లింగ దాత డి.ల‌క్ష్మ‌ణ‌రెడ్డి, మ‌ణి దంప‌తులు పాల్గొని భ‌క్తిశ్ర‌ద్థ‌ల‌తో క‌ల్యాణాన్ని నిర్వ‌హించారు. క‌ళ్యాణ మహోత్సవాన్ని ఆల‌య వేద పండితులు శ‌స్త్రోక్త‌కంగా నిర్వ‌హించ‌గా కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ గాయ‌కుడు గ‌జ‌ల్ శ్రీనివాస్ పాల్గొని క‌ళ్యాణాన్ని వీక్షించారు. మందిరంలో సాయిబాబాను …

Read More »