Breaking News

Daily Archives: April 27, 2024

31వరోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

-గుడ్లవల్లేరు మండలం శేరికల్వపూడి… కుచికాయలపూడి… పోలిమెట్ల గ్రామాల్లో గడపగడప ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని…. -వీధి వీధిన పూల మాలలతో…. ఎమ్మెల్యే నానికు ఘన స్వాగతం పలికిన ప్రజానీకం… -సీఎం జగన్ మాత్రమే చేయగలిగే హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు… -ఏడాదికి లక్షన్నర కోట్లు ఖర్చు అయ్యే పథకాలను పేదల ఉన్నతికి ఇస్తామని నమ్మకంతో చెబుతున్నారు -గత మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశాం… -సాధ్యమైన హామీలు ఇవ్వడమే కాక…అమలు చేసే తేదీలను కూడా ప్రకటించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం -చంద్రబాబు ఆయన …

Read More »

అవినీతిని అరికడతాం… కూటమి హామీలు అమలు చేస్తాం

-హామీలు అమలు చేయడం సాధ్యం కాదని జగన్ మాట్లాడటం హాస్యాస్పదం -ప్రతి పథకంలో వైసీపీ నాయకులు కోట్లు దోచుకున్నారు -స్కూలు పిల్లల చిక్కీల్లో కూడా రూ. 61 కోట్ల అవినీతి జరిగింది -విద్యార్థుల ట్యాబ్ ల్లో రూ.212 కోట్లు దోచుకున్నారు -మద్యపాన నిషేధం అని చెప్పి జగన్ రూ. 41 వేల కోట్లు వెనకేసుకున్నారు -ఇవన్నీ ఆపితే హామీల అమలు సాధ్యమే -రాజకీయ భిక్ష పెట్టిన చిరంజీవి గారికి అవమానం జరిగితే స్పందించని వ్యక్తి కన్నబాబు -విశ్వాసం లేని ఇలాంటి వ్యక్తులను ఇంటికి పంపాలి …

Read More »

వైఎస్ఆర్సిపి విస్తృత స్థాయి సమావేశంలో పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గ ముఖ్యమైన విస్తృత స్థాయి సమావేశాన్ని పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  రీజినల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి , విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంపి కేసినేని నాని మరియు ముఖ్య నాయకులతోపాటు పోతిన వెంకట మహేష్  హాజరయ్యారు.

Read More »

కొండంత అండగా ఉంటా

-వంద రోజుల్లో ప్రధాన సమస్యల పరిష్కారం -22 డివిజన్లలో కార్యాలయాలు ఏర్పాటు-ఆన్ లైన్ లో ప్రోగ్రెస్ రిపోర్టులు -వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి -50వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు కొండంత అండగా ఉంటానని, అందరి కష్టాలు తీరుస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్ లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రోగ్రెస్ రిపోర్టును ఆన్ లైన్ లో పెడతామని, తమ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి ఎవరైనా …

Read More »

సుందరమ్మ స్కూల్ ను తీర్చి దిద్దుతాం…

-డివిజన్ ప్రచారంలో సుజనా కుటుంబం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కే ఎల్ రావు నగర్ లోని సుందరమ్మ స్కూల్ ను వెయ్యి మంది విద్యార్థులు చదువుకునే విధంగా తీర్చిదిద్దుతామని బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారయణ చౌదరి (సుజనా చౌదరి) కుటుంబీకులు తెలిపారు. కే ఎల్ రావు నగర్ లో సుజనా కుటుంబీకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా సుందరమ్మ స్కూల్ నీ సందర్శించారు. స్కూల్ పరిస్థితుల గురించి ఆరా తీశారు. స్కూల్ ను అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. …

Read More »

సుజనాకు జై కొట్టిన ఎమ్మార్పీఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అణగారిన వర్గాలు. ముఖ్యంగా దళితుల కోసం మాట్లాడుతున్న పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)కి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పేరుపొగు వెంకటేశ్వరరావు తెలిపారు. భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వర్గీకరణకు మోదీ అంగీకరించారని, అందుకే ఏపీలో ఎన్డీయే కూటమికి ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు తెలుపుతోందని, సుజనాకు తామందరూ మద్దతు ప్రకటిస్తున్నామని వెంకటేశ్వరరావు ప్రకటించారు. సుజనా ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా …

Read More »

ధరలు పెంచి దోచుకుని పథకాలు ఇవ్వడం కాదు…

-పేదల సంక్షేమంతో కూడిన అభివృద్ధి చంద్రబాబునాయుడు కే సాధ్యం. -మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్. -రెడ్డిగూడెం మండలంలోని కుదపలో ఎన్నికల ప్రచారం. -మండుటెండలో ప్రజలకోసం కష్టపడుతున్న కృష్ణప్రసాదు ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : ధరలు పెంచి దోచుకుని పేదలకు సంక్షేమ పథకాలను అమలుజేయడం కాదని, పేదల సంక్షేమంతో కూడిన అభివృద్ధి చంద్రబాబు నాయుడు కే సాధ్యమని, పేదలు అన్ని విధాలుగా ఆర్ధికంగా ఎదగటమే ఎన్డీఏ మహాకూటమి లక్ష్యమని మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, స్థానిక …

Read More »

మైలవరంలో ఎన్నికల ప్రచారంలో యువనేత వసంత ధీమంత్ సాయి

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రచారం లో చురుకుగా దూసుకుపోతున్న యువనేత వసంత ధీమంత్ సాయి. శనివారం రాత్రి మైలవరం పట్టణం లో యాదవ బజారులోని పలు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన యువనేత ధీమంత్ బాబు స్దానికులను కలిసి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని విజ్ణప్తి చేశారు. జనసేన, బిజేపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని …

Read More »

వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో 2024

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2019 ఎన్నికల్లో నవరత్నాల (Navaratnalu 2019) పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసిన వైఎస్‌ఆర్‌సీపీ ఈసారీ 2024 ఎన్నికల్లో సామాజిక భద్రత పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో 2024 (YSRCP Manifesto 2024)ను విడుదల చేశారు. గతంలో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశామని ఇప్పుడు మరింతగా ప్రజలకు మేలు చేసేలా మేనిఫెస్టో విడుదల చేసినట్టు జగన్ పేర్కొన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను …

Read More »

25 పీసీలకు 503 నామినేషన్లు, 175 ఏసీలకు 2,705 నామినేషన్లు ఆమోదం

-పీసీలకు చెందిన 183 నామినేషన్లు, ఏసీలకు చెందిన 939 నామినేషన్లు తిరస్కణ -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 26న జరిగిన నామినేషన్ల పరిశీలనలో 25 పీసీలకు 503 నామినేషన్లు, 175 ఏసీలకు 2,705 నామినేషన్లను ఆమోదించడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. పీసీలకు చెందిన 183 నామినేషన్లు మరియు ఏసీలకు చెందిన 939 నామినేషన్లను పరిశీలన అనంతరం తిరస్కరించడం జరిగిందన్నారు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు …

Read More »