Breaking News

Daily Archives: April 26, 2024

ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతున్న యువనేత వసంత ధీమంత్ సాయి

కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి మునిసిపాలిటీ లో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్దానికులను కలిసి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని మరోసారి నాన్నని ఎమ్మెల్యే గా గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన, బిజేపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని)లను గెలిపించాలని సైకిల్ గుర్తుకు మీ ఓట్లు …

Read More »

యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం టీడీపీ మహాకూటమికి ఓటు వేయాలి…

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజకవర్గ ప్రజలారా మీరు నాపట్ల చూపిస్తున్న ప్రేమ, అభిమానం జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటాను. మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ బలపరిచిన ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి మైలవరం మండల పరిధిలోని చండ్రగూడెం తో పాటు శివారు ప్రాంతాలైన సజ్జపాడు, జంగాలపల్లి, బోర్రగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న పోటీ సామాన్యుడు… …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తా : యార్లగడ్డ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తనకు గన్నవరం ఎమ్మెల్యేగా ఒ నియోజవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని గన్నవరం నియోజకవర్గ టిడిపి జనసేనక్క అవకాశం ఇస్తే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని, నియోజవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని గన్నవరం నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు జనవరి నియోజకవర్గం …

Read More »

ఆటోనగర్‌లో వరుణ్‌ బజాజ్‌ సరికొత్త 3 వీలర్‌ షోరూం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బజాజ్‌ 3 వీలర్స్‌ వారి అధీకృత డీలర్‌ వరుణ్‌ బజాజ్‌ సరికొత్త షోరూం మరియు వర్క్‌ షాప్‌ని ఆటోనగర్‌లో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన విజయవాడ, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ఎం.పురేంద్ర షోరూంని ప్రారంభించారు. ఈ సందర్భంగా వరుణ్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వరుణ్‌ మాట్లాడుతూ ఆటోనగర్‌ కస్టమర్లకు చేరువలో ఆధునిక హంగులతో సరికొత్త బజాజ్‌ 3 వీలర్‌ షోరూం & వర్క్‌షాప్‌ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, అంతేకాక బజాజ్‌ 3 వీలర్‌ …

Read More »

సుజనా ను గెలిపించండి

-రాజధానిని రక్షించండి -అమరావతి రైతులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)ను గెలిపించాలని, తద్వారా రాజధానిని రక్షించే అవకాశం ఏర్పడుతుందని అమరావతి రైతులు అభిప్రాయ పడ్డారు. అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ జే ఏసీ నాయకులు భారీ సంఖ్యలో భవానీ పురం బీజేపీ కార్యాలయంకు చేరుకుని సుజనా కు సంఘీభావంగా మద్దతు తెలిపారు. జే ఏ సి నాయకురాలు కామినేని గోవిందమ్మ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అన్ని …

Read More »

మాట తప్పితే రీకాల్ చేయాల్సిందే

-సుజనా నోట దమ్మున్నమాట -పశ్చిమలో ఎక్కడ చూసినా ఇదే చర్చ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇచ్చిన హామీలు అమలు చేయని పక్షంలో ప్రజా ప్రతినిధులను రీ కాల్ చేసే విధానం రావాలని పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అభిప్రాయపడుతున్నారు. దేశంలో ప్రస్తుతం ఈ విధానం లేకపోయినా రీకాల్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. సహజంగా రాజకీయ నాయకులు రీకాల్ విధానాన్ని అంగీకరించరు. అయితే ఈ విధానాన్ని అమలు చేయడం అవసరమేనని సుజనా చౌదరి …

Read More »

భయం వద్దు-ముస్లింలకు నేను అండగా ఉంటా

-మోదీ వస్తున్నారు-పశ్చిమకు మహర్ధశ తెస్తా -చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసిన నాయకుడు ప్రజలకు ఏం చేశారో చెప్పాలి -వన్ టౌన్ ప్రచారంలో సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 55వ డివిజన్ టిడిపి అధ్యక్షులు షేక్ జాహెద్ వడ్డాది రమణ తో కలిసి కంసాలిపేట తమ్మిన పోతరాజు వీధి ఎర్రకట్టా దనేకుల సుబ్బారావు ర్యాంపు తదితర …

Read More »

ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఏర్పాట్లు చేపడుతున్నాం…

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు -2024 నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై సాధారణ అబ్జర్వర్లు, వ్యయ పరిశీలకులు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తో కలిసి సమీక్షించి మాట్లాడుతూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అందరూ కలిసి సమన్వయంతో ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు, కలెక్టర్ అన్ని విధాల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని వివరించారు. శుక్రవారం సాయంత్రం …

Read More »

తూర్పు గోదావరి జిల్లాలో పూర్తయిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ

-పార్లమెంట్ పరిధిలో నామ పత్రాల పరిశీలనను పరిశీలించిన అబ్జర్వర్ కె. బాలసుబ్రమణ్యం .. కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలో శుక్రవారం రాజమండ్రి పార్లమెంటుకు జిల్లాలోని ఏడు అసెంబ్లి నియోజకవర్గాలకు సంబందించి రిటర్నింగ్ అధికారులు ఈ నెల 18 నుంచి 25 వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు చేసిన ఆయా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించి సక్రమంగా ఉన్న నామ పత్రలను ఆమోదించడము, ఎన్నికల కమీషన్ …

Read More »

లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన‌ నగరాల ప్రముఖులు

-కూటమి విజయానికి వలసలే నిదర్శనం, చంద్ర‌బాబు సీఎం కావటం త‌ధ్యం : టిడిపి ఎంపి అభ్య‌ర్థి కేశినేని శివ‌నాథ్ -కేశినేని చిన్ని నేతృత్వంలో పార్టీలోకి భారీగా చేరికలు -పార్టీలో చేరిన 400 కుటుంబాలు ఉండ‌వ‌ల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది..చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కాబోతున్నారు. దీనికి వైసిపి వీడి టిడిపిలోకి వ‌స్తున్న నాయ‌కులే నిదర్శనం. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో రానున్న రోజుల్లో మ‌రెంద‌రో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు టిడిపిలో వ‌చ్చేందుకు సిద్దంగా వున్నార‌ని విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ధి కేశినేని …

Read More »